హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మూడేండ్ల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకోని హైదరాబాద్ లోనే ది బెస్ట్ ఎకో పార్కును అభివృద్ధి చేస్తాము. అందుకే ఎవరూ ఈ భూములను కొనవద్దు . ముందే చెబుతున్నాము ఈ భూములను […]Read More
Tags :BRS
అదేంటీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఫాలో అవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఈ ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బరిలోకి దిగడం లేదని ప్రకటించింది. కాంగ్రెస్ కు హైదరాబాద్ లో తగినంత బలం లేదని పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అదే […]Read More
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిది రాక్షస పాలన, రాబందుల పరిపాలన అంటారా అని ధ్వజమెత్తారు. ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తని ప్రవీణ్ కుమార్ ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలని విమర్శించారు. బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షసుడు ,కేసీఆర్ పాలన […]Read More
తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, పువ్వాడ అజయ్, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది ప్రజాపాలన దృష్టి తక్కువగా పెట్టే స్థితి ఉందని ప్రముఖ పండితులు పంచాంగ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరులో సామ దామోదర్ రెడ్డికి సంబంధించిన 170 ఎకరాల భూమి విషయంలో అర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై 2024 మే 27న కేసు నమోదైంది. వాణిజ్య అవసరాలకు సంబంధించిన ప్లాట్లు చూపించి ఎంవోయూ కుదుర్చుకుని డబ్బులు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య రజిత, తల్లి రాజుబాయిలపై దామోదర్ రెడ్డి కేసు పెట్టారు. ఈ కేసులో తల్లికి, భార్యకు బెయిలు మంజూరు కాగా […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహాన్ రెడ్డి సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కావాలనే కొన్ని మీడియా సంస్థలు.. సోషల్ మీడియాలో నేనంటే గిట్టనివాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. మీడియాలో.. సోషల్ మీడియాలో […]Read More
ఉగాది కి మంత్రి వర్గ విస్తరణ – బీఆర్ఎస్ లోకి 7గురు ఎమ్మెల్యేలు..!
ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ల బృందం ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్,ఏఐసీసీ అధ్యక్షులు మల్లుఖార్జున ఖర్గే లతో సుధీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More
మంత్రి పదవి రాకపోతే బీఆర్ఎస్ లోకేళ్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు నిన్న సోమవారం అత్యవసరంగా హస్తీనాకు బయలు దేరి వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణు గోపాల్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే లతో వీరు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ ఉగాది పండుగక్కి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా నామినేటేడ్ పోస్టుల భర్తీకి […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావును అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకునేవాళ్ళు చూసి నేర్చుకోవాలని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శనివారం రాత్రి సిద్ధిపేట జిల్లాలో వడగండ్లతో కూడిన కురిసిన భారీ వర్షాలకు నారాయణ రావు పేట మండలం, లక్ష్మి దేవిపల్లి గ్రామంలో రైతులు పండించిన పంట నాశనమైంది. ఇది తెలుసుకున్న మాజీ మంత్రి హారీష్ రావు ఆదివారం స్వయంగా వెళ్లి […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కల్సి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారని అసెంబ్లీ వర్గాల్లో గుసగుసలు. దాదాపు పదినిమిషాల పాటు కేటీఆర్ తో సదరు ఎమ్మెల్యే మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. ఇటీవల […]Read More