Tags :singidinews

Breaking News Slider Telangana Top News Of Today

విద్యాకోర్సుల్లో మార్పు రావాలి..!

ప్రస్తుత ఆధునీక కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లోని కోర్సులలో మార్పులు రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సలర్లకు సూచించారు. మార్కెట్‌లో డిమాం డున్న కోర్సులను బోధించాల్సిన అవసరం ఉంద ని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా వర్సిటీలు పని చేయాలని అన్నారు. విశ్వవి ద్యాల‌యాల వైస్ ఛాన్స‌ల‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి  సమావేశ మయ్యారు. ప్ర‌భుత్వ విశ్వవిద్యాల‌యాల‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్థోమ‌త లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వ‌స్తున్నార‌ని, వారి భ‌విష్య‌త్తును […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు విడుదల..!

సింగిడి న్యూస్ -హైదరాబాద్, శుక్రవారం 4 : ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ […]Read More

Andhra Pradesh Slider Telangana Top News Of Today

అలాంటి ఏకైక వ్యక్తి జగన్ -షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

సింగిడి న్యూస్ -ఆంధ్రప్రదేశ్ ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆయన సోదరిమణి ..ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ  “తనకు జన్మనిచ్చిన తల్లిపై కేసు వేసిన కొడుకుగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” చెల్లెలి  కూతురు..మేనకోడలి ఆస్తి కాజేసిన దొంగగా జగన్ మిగిలిపోతారు. సరస్వతి పవర్ షేర్లలో తనకు అమ్మకు వాటా ఇచ్చి […]Read More

Breaking News Slider Top News Of Today

మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..?

సింగిడిన్యూస్ – ఇబ్రహీం పట్నం హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్నయి. ఈ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు గాంధీభవన్ లో టాక్. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి,మహబూబ్ నగర్ కు చెందిన మరో ఎమ్మెల్యే వాకాటి శ్రీహారి ముదిరాజు కు చోటు ఉంటుందని ఆ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

హౌరా ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..!

హౌరా ఎక్స్ ప్రెస్ కు ఘోరా ప్రమాదం తప్పింది..! తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ వద్ద హౌరా ఎక్అస్డ ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో వయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగింది. దీన్ని గమనించిన సునీల్ అనే వ్యక్తి రెడ్ క్లాత్ లోకోపైలట్ ను అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ హౌరా రైలును ఆపేశారు. అనంతరం సంబధితాధికారులు ఆట్రాక్ మరమ్మతులు చేపట్టడంతో సుమారు గంటపాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయిRead More

Breaking News Movies Slider Top News Of Today

సింగర్ కల్పన ఆత్మహత్యయత్నం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ సింగర్ కల్పన ఆత్మహత్యయత్నాకి పాల్పడ్డారు.. హైదరాబాద్ లోని నిజాంపేటలో తన నివాసంలోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నాకి వడిగట్టారు. కల్పన. గత రెండు రోజులుగా ఇంట్లో నుండి బయటకు రాకపోవడం.. డోరు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టూ ప్రక్కల వాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలకెళ్లి చూడటంతో కల్పన స్పృహాతప్పి పడిపోయి ఉన్నారు.. దీంతో ఆమెను ఓ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం..?

ఏపీలో గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తొలి ప్రాధాన్యత ఓటులో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు ముందుంజులో వున్నారు. కూటమి పార్టీలు బలపర్చిన పాకలపాటి రఘువర్మపై స్వల్ప మెజారిటీతో దూసుకుపోతున్నారు. 19813 ఓట్లు గాను గాదె శ్రీనివాసులు నాయుడు (పీఆర్టీయూ) 6927, ఏపీటీఎఫ్, కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి పాకలపాటి రఘు వర్మ 6596 ఓటు, యూటిఎఫ్ అభ్యర్థి కే. విజయ గౌరీ 5684 […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఈ పంచాయితీ కార్యదర్శి చేసిన పనికి అందరూ…?

వారం కింద టీవి లో రవితేజ దేవుడు చేసిన మనుషులు అనే సినిమా వచ్చింది అందులో అలీ లక్ష్మి దేవతకు పూజ చేస్తూ అమ్మా నన్ను కరుణించి డబ్బులు ఇవ్వు అంటాడు వెంటనే లక్ష్మి దేవత ఓ డబ్బు సంచి వాడి ఎదురుగా పడేస్తది.. ఆ సీన్ చూసాక నేనున్న స్ట్రగుల్స్ కి నీ అమ్మ ఒక్కొక్కడు కోట్లు సంపాదిస్తుండు ఎక్కడన్నా రోడ్డు మీద ఒక్క ఐదు లక్షలు దొరుకుతే నా బాధలు అన్ని పోయేవి అని […]Read More

Breaking News Movies National Slider Top News Of Today

రష్మికా మందన్నాపై కాంగ్రెస్ నేతలు గుర్రు..!

కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించినప్పటికీ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హజరు కాలేదు.. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మికా హాజరు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహాంలో ఉన్నారు కర్ణాటక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నేతలు .. దేశంలో వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారు.. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని  కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అదానీ-అంబానీ కంటే పవర్ ఫుల్ తెలంగాణ ఆడబిడ్డలు..!

అదానీ-అంబానీలే కాదు, తెలంగాణ ఆడబిడ్డలు సైతం పవర్ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు అని చాటి చెప్పేలా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  చెప్పారు. మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక […]Read More