సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ – 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో ఐపీఎల్ కప్ ను చేజార్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ ది ట్రూ ఫైటర్ గా అందరి అభిమానాన్ని చురగొన్నాడు. ఒకవైపు బ్యాట్స్ మెన్స్ అంతా ఔటవుతున్న కానీ చివరిదాక పంజాబ్ ను గెలిపించడానికి ఒంటరిపోరాటం చేశాడు. ఓ […]Read More
Tags :cricket info
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ (24), ప్రభ్ సిమ్రన్ (26) పరుగులతో రాణించడంతో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కన్పించింది. అయితే, వారిద్దరూ స్వల్ప స్కోర్లకు అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే వెనుదిరిగారు. దీంతో పంజాబ్ ఆదిలోనే డెబ్బై […]Read More
టీమిండియా క్రికెట్లో ఒక్కో కెప్టెన్ది ఒక్కో శైలి. కొందరు కూల్గా అన్ని వ్యవహారాలు చక్కబెడతారు.. మరికొందరు చాలా కోపాన్ని చూపిస్తారు. కూల్ కెప్టెన్ గా ముద్రపడిన టీమిండియా లెజండ్రీ స్టార్ మాజీ ఆటగాడు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాంటి అరుదైన సారథులు ఎంత ఒత్తిడి ఉన్నా కానీ తాము కూల్గా ఉంటారు.. మైదానంలో ఏ పరిస్థితుల్లోనైనా ఇతర ఆటగాళ్లనూ అలాగే ఉంచుతారు. విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్స్ దూకుడు కనబరుస్తూ, సహచరులనూ అదే తోవలో […]Read More
దుబాయిలో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో భారత స్టార్ బౌలర్ షమీకి గాయమైంది. 7వ ఓవర్ వేస్తుండగా రచిన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయాడు షమీ.. అది షమీ ఎడమ చేతికి తగిలి రక్తం వచ్చింది. చికిత్స అనంతరం షమీ ఓవర్ పూర్తి చేశారు. ఓవర్ ముగిసిన తర్వాత మైదానాన్ని వీడారు. ఇద్దరు పేసర్లు మాత్రమే ఉండటంతో షమీ కచ్చితంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గాయం పెద్దదైతే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇప్పటికి […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ స్టార్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ ప్రతీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు క్రికెట్ నుండి పూర్తిగా వైదొలుగుతారు. రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇక అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్తారు అంటూ ఓ వార్త నిత్యం వైరలవుతూ ఉంటది. తాజాగా అలాంటి వార్తలపై ఎంఎస్ ధోనీ క్లారిటీచ్చారు. ఆయన తాజాగా స్పందిస్తూ తాను చిన్నతనంలో క్రికెట్ ను ఎలా అయితే ఎంజాయ్ చేశానో అదే తరహాలో ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను. బహుశా ఇంకొన్నేళ్ల […]Read More
భారత మాజీ క్రికెటర్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీకి అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ లో ఓ ఈవెంట్ కోసం బుర్ద్వాన్ వర్సిటీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దంతన్పూర్ వద్ద ఓ లారీ దాదా కు చెందిన కాన్వాయ్ ను ఓవర్టేక్ చేయడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీంతో గంగూలీ వాహనానికి వెనక ఉన్న కార్లన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.ఈ ఘటనలో దాదా […]Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా నిన్న గురువారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి పోరులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ విజయంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలోకి అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్ గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశారు. అన్ని ఫార్మాట్లు కలిపి 137 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే […]Read More
అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరును సాధించింది. మొత్తం యాబై ఓవర్లలో పది వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు టార్గెట్ 357 పరుగులు విధించింది భారత్.. సెంచరీతో శుభ్మన్ గిల్ (112) చెలరేగి ఆడాడు .. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.Read More
ఇంగ్లండ్ జట్టుతో ఇటీవల జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు మాజీ కెప్టెన్.. లెజండ్ఈ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలో ఆడనున్నారు. విరాట్ కోహ్లి చాలా ఫిట్ గా ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లి కోసం జైస్వాల్ ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్ ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు కటక్ వేదికగా మ.1.30 […]Read More
ఇంగ్లండ్ జట్టుతో రేపు గురువారం నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. గత 14 వన్డేల్లో హిట్మ్యాన్ రికార్డ్ స్థాయిలో రన్స్ చేశారని, అందులో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు. అదే ఫామ్ కొనసాగించి దేవర మూవీ స్టిల్ లో రోహిత్ శర్మ ఫోటోను వైరల్ చేస్తూ పరుగుల వరద పారిస్తారని పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ముగిసిన బోర్డర్ […]Read More