Tags :singidi films

Breaking News Movies Slider

ఎన్టీఆర్ అభిమానులకు పండుగలాంటి వార్త..!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఅర్ అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త. ఈ నెల ఇరవై తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ ఫ్రైజ్ ను ప్లాన్ చేసింది వార్ 2 మూవీ మేకర్స్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2 కు సంబంధించిన టీజర్ ను ఈనెల ఇరవై […]Read More

Breaking News Movies Slider

చైనా వస్తువులను బ్యాన్ చేయండి: రేణూ దేశాయి

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటి రేణూ దేశాయి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా భారతీయులకు ఓ కీలక సూచన చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ‘ ఎవరూ చైనా వస్తువులను కొనకండి. ఏదైన వస్తువులను కొనేముందు అ వస్తువుల లేబుల్ ను గమనించండి. మేడిన్ చైనా ఉంటే తీసుకోవద్దు. మేక్ ఇన్ ఇండియా వస్తువులనే కొందాము. మీరు చేసినట్లే ఇతరులు కూడా చైనా వస్తువులను కొనవద్దు అని ప్రచారం చేయండి. నేను ఇప్పటివరకూ ఒక్క […]Read More

Sticky
Movies Slider Top News Of Today

సంక్రాంతి బరిలో మూవీలకు రేట్లు పెంపు..!

ఈనెలలో జరగనున్న తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి కి బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతి కి వస్తున్నాము అనే 3 సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు ₹600, మల్టీఫ్లెక్స్కు ₹175, సింగిల్ స్క్రీన్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఫ్యామిలీ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందు జనవరి సంక్రాంతి పండుక్కి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే ఆన్ స్టాపబుల్ షోలో హీరో వెంకటేష్ పాల్గోన్నారు. ఈ షోలో బాలయ్య వెంకీని మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని ప్రశ్నిస్తాడు. దీనికి బదులుగా వెంకీ సమాధానం ఇస్తూ నా సతీమణి నీరజ నే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ కావడంతో వేరేవాళ్ల […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ చేసిన బిగ్ మిస్టేక్ అదేనా…?

పుష్ప – 2 విడుదల తర్వాత దేశవ్యాప్తంగా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకెళ్తుంది.అయితే తెలంగాణ లో మాత్రం పుష్పరాజ్ ను అదే సినిమా కష్టాల పాలు చేసింది..ప్రీమియర్ షో కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెల్లిన సందర్బంగా జరిగిన తొక్కీసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. వారి కుమారుడు గాయపడ్డాడు.అయితే రెండు రోజులకు అల్లు అర్జున్ 25 లక్షల సాయం ప్రకటించారు.సమస్య సమసిపోయిందనుకునే సమయానికి […]Read More

Sticky
Breaking News Movies Slider Telangana Top News Of Today

ప్రజల సమస్య కంటే అల్లు అర్జునే ముఖ్యమా…?

శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు రెండు గంటల పాటు సంధ్య థియోటర్ దగ్గర సంఘటనపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక్క ముఖ్యమంత్రే కాదు అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు ప్రతిపక్ష ఎంఐఎం ,సీపీఐ లకు చెందిన సభ్యులు కూడా ఈ అంశం గురించి చర్చించారు. సంధ్య థియోటర్ దగ్గర జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు కానీ రాష్ట్రంలో అసలు సమస్యలే లేవన్నట్లు దేవాలయం లాంటి అసెంబ్లీలో అల్లు అర్జున్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ముందే ఊహించిన రష్మిక మందన్నా..!

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ .. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. ఆమె విజయ్‌ ‘గిల్లీ’ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను థియేటర్లో చూసిన తొలి సినిమా ‘గిల్లీ’. వెండితెరపై చూసిన తొలి హీరో విజయ్‌ సార్‌. అందులోని పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటలకు ఎన్నోసార్లు స్టేజ్‌పై డాన్సులు చేశా.’ అని చెప్పుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది.. చివర్లో ‘గిల్లీ.. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మంచు వివాదంలో ట్విస్ట్…!

మంచు కుటుంబ వివాదంలో రోజుకో ట్విస్ట్ నమోదవుతుంది. ఇటీవల హీరో మంచు మనోజ్ ఏర్పాటు చేసిన ఓ పార్టీ సందర్భంగా తన అన్న హీరో మంచు విష్ణు తన ఇంట్లో ఉన్న జనరేటర్ లో చక్కెర పోశాడని హీరో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఈ అంశంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ నమోదైంది. మనోజ్ తల్లి గారైన నిర్మల మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగో తారీఖున తన పుట్టిన రోజు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మోహన్ బాబు అరెస్ట్ పై కీలక ప్రకటన…!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. ప్రముఖ హీరో మంచు మోహాన్ బాబు ఇంట రచ్చ రోడ్డుకెక్కిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో ప్రముఖ మీడియా ఛానెల్ టీవీ9కి చెందిన జర్నలిస్ట్ రంజిత్ ను తన నివాసంలో మైకుతో దాడికి దిగడంతో తీవ్ర గాయాలై ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆదివారం నటుడు మోహాన్ బాబు ఆసుపత్రికెళ్ళి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఆయనవైద్యానికి అయ్యే ఖర్చులన్నీ తాను భరిస్తానని హామీ సైతం ఇచ్చారు. ఈ […]Read More