ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవల జరిగిన సీఎల్పీ మీటింగ్ తర్వాత ఆయన జపాన్ బయలుదేరి వెళ్లారు. అయితే రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులతో.. యువతకు ఉపాధి అవకాశాలే కల్పన లక్ష్యంగా పర్యటిస్తున్నారని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పెట్టుబడుల కోసం కాదు కేవలం అప్పుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో […]Read More
Tags :anumula revanth reddy
అధికార పార్టీ శాశ్వతం కాదు..అధికారులు-ఎడిటోరియల్ కాలమ్..!
టైటిల్ కొద్దిగా అతియోశక్తిగా.. వెటకారంగా… విమర్శించినట్లుగా ఉంటుంది కానీ ఇదే నిజం. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసమో.. మంత్రుల దగ్గర మార్కులు కొట్టేయాలనో మీ పరిధి దాటి మీరు పని చేయకండి. అనవసరంగా చట్టాలను అతిక్రమించి మా పార్టీ నేతలపై.. కార్యకర్తలపై కేసులు పెట్టకండి. తర్వాత మీరు ఇబ్బందుల్లో పడకండి అంటూ స్వీట్ వార్నింగ్ […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. గురువారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బిగ్ షాకిచ్చారు. మీడియాతో మహేష్ కుమార్ మాట్లాడుతూ కంచగచ్చిబౌలి భూముల్లో జింకలు ఉన్నాయి. నెమళ్లు ఉన్నాయి. అక్కడదాక ఎందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెందిన ఢిల్లీలో ఆయన ఇంట్లో నెమళ్లు ఉన్నాయి. లేవని ఎవరూ అన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మేము ఆభూముల్లో మొక్కలను […]Read More
నువ్వు ఎంపీవా..? వార్డు మెంబర్వా..?- ఎంపీకి రేవంత్ క్లాస్..!
శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ గురించి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” రోజుకో ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తుందంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. గతంలో ఎమ్మెల్యే కోమటీరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పని చేశారు. వారికి మంత్రి పదవి ఇవ్వాలని […]Read More
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈనెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశంలో భాగంగా బాన్సువాడలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” కేసీఆర్ సారు చాలా మంచివారు. నేను కేసీఆర్ సారు అంత మంచిదాన్ని కాదు. నేను రౌడీ టైప్. రజతోత్సవ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. ఈ భేటీ సందర్భంగా త్వరలో జరగనున్న తన కూతురు వివాహానికి ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబ సభ్యులతో కల్సి వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్ తో పాటు నల్గోండ కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. […]Read More
రాజకీయల నుండి తప్పుకుంటా- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.!
బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ప్రకటన చేశారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థలు నిర్వహించాలి. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు. గత పదిహేను నెలలుగా ఏ ఒక్క వర్గం ఆనందగా లేరు. ప్రజలే […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఓ ప్రమాదం తప్పింది. ఈరోజు మంగళవారం శంషాబాద్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఎక్కిన లిప్ట్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఆ లిప్ట్ లో రేవంత్ తో పాటు ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా దిగాల్సిన చోట ఆగకుండా రెండు అడుగులు కిందికి దిగింది లిప్ట్. నార్మల్ గా ఎనిమిది ఎక్కాల్సిన […]Read More
ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసిన పథకాలను కానీ పథకాల పేర్లు కానీ మార్చి కొత్తవాటిని అమలు చేయడం.. పథకాలను తీసేయడం మన ప్రజాస్వామ్య దేశంలో నిరంతర ప్రక్రియ. మరి ముఖ్యంగా తెలంగాణ ఏపీ లో అయితే ఇది సర్వసాధారణం. తాజాగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన ధరణి స్థానంలో భూభారతి అనే పోర్టల్ ను తీసుకోచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ […]Read More
రేవంత్ సర్కారును కూలగొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఆఫర్…!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలుగా ఏ వర్గం వాళ్ళు ఆనందంగా లేరు. పేద ధనిక మధ్య తరగతి ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే పది హేను నెలల్లోనే నరకాన్ని చూపిస్తున్నారు. ఏ ఒక్క పని కావడం లేదు. అఖరికీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేయలేదు. హైడ్రాను తీసుకు వచ్చి రియల్ ఎస్టేట్ […]Read More