Tags :thanneeru harish rao
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : నాడు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవు. కనీసం వసతులు లేవు. ఈ నెల పద్దెనిమిది తారీఖున హెల్త్ సెక్రటరీ, డీఎంఈలు ప్రత్యేక్షంగా హజరు కావాలని ఎన్ఎంసీ నోటీసులు జారీ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కౌంటరిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సర్కారు వైద్య కళాశాలల్లో కనీస సదుపాయాలు లేవు. వందలాది వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్ పై మంత్రి దామోదర రాజనరసింహ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో జీవోలు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు అయిపోవు. అందులో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ తో కల్సి నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ” […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు వైపల్యానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులే ప్రధాన కారణం.. వారి తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం వాటిల్లింది. ముప్పై వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేది . కానీ లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని కట్టారు. అది బీఆర్ఎస్ హాయాంలోనే కూలిపోయింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కౌంటరిచ్చారు. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కోకాపేటలోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నివాసానికెళ్లి కలిశారు. దాదాపు వీరిద్దరూ రెండు గంటల పాటు తాజా రాజకీయ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఇటీవల హారీష్ రావును పార్టీ పక్కనెట్టిందనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పార్టీ కమిటీలు ఏర్పాటు, పార్టీ బలోపేతం తదితర అంశాల గురించి చర్చించినట్లు టాక్. ఏడాదిన్నరగా ప్రభుత్వంపై కొట్లాడుతున్న బీఆర్ఎస్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీం నగర్ గ్రామంలో వడగండ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం జరిగింది. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపించింది. ప్రభుత్వం […]Read More
తెలంగాణలో చర్చాంశనీయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ఏఐ ఫేక్ వీడియోలు.. ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించారు. ప్రభుత్వానికి చెడ్ద పేరు తీసుకు వచ్చారు. ఈ నెల 09న గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర యువ నాయకులు మన్నె క్రిషాంక్ .. బీఆర్ఎస్ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వీరిద్దరూ ఈరోజు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఇప్పటికి నలబై సార్లు ఢిల్లీకెళ్లారు. ఢిల్లీకెళ్లిన ప్రతిసారి ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా బీజేపీకి చెందిన సీనియర్ నేతలు.. కేంద్ర మంత్రులను కల్సిన ఫోటోలు బయటకు వస్తాయి . తప్పా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి.. లోక్ సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీ తో ఫోటో ఒక్కటి బయటకు రాలేదు. దీంతో రాహుల్ గాంధీ రేవంత్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవి అని చెబుతున్నావు కదా.. నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా.. గన్ లేకుండా నువ్వు పుట్టిన పాలమూరు జిల్లాలోనే బోయిన్ గుట్ట తండాకు రుణమాఫీపై చర్చకు రా అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హారీష్ రావు సవాల్ విసిరారు. కల్వకుర్తిలో పర్యటిస్తున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మీరు […]Read More
సిద్దిపేటలో జరిగిన ఉగాది ఉత్సవ వేడుకల్లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “ఈ విశ్వవాసు నామ సంవత్సరం అందరికీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు శుభం కలగాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.పాత రోజుల్లో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యత ఉండేది. రాను రాను పత్రికలతో పాటు పంచాంగం కూడా వచ్చేస్తుంది. మన రాశిఫలాల ఆధారంగా చదువుకోవడం అలవాటయింది. ప్రజలు […]Read More