ఏపీ అధికార టీడీపీకి చెందిన సొంత కార్యకర్తకి పంగనామం పెట్టారు అదే పార్టీకి చెందిన ఓ ఎన్నారై నేత. అసలు విషయానికి వస్తే చిలకలూరిపేట లో మురళిమోహాన్ చౌదరి అనే ఎన్నారై టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ కాంప్లెక్స్ ను అదే పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కబ్జా చేశారు. దీంతో చేసేది ఏమి లేక సదరు కార్యకర్త మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు చెందిన ముఖ్య అనుచరుడు.. బినామీగా […]Read More
Tags :TDP
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను. నా మాట విని ఆ రంగం వైపు వెళ్లినవారు ఇప్పుడు […]Read More
ఏపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం గా లేకపోతే P-4 కార్యక్రమం ఉండేది కాదు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను అని జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025 సందర్భంగా “జీరో పావర్టీ-P4” కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని చేశాను. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం […]Read More
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడులతో సహా పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. ఆ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..దాదాపు నలబై ఏండ్లుగా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు […]Read More
ఏపీ లో పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేన అధినేత..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ మనం నిలబడటమే కాదు 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించారు.. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు. ఆ పార్టీ మద్దతుదారులు తప్పుబడుతున్నారు. మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదని విమర్శలు చేస్తున్నారు. అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే […]Read More
ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ అవమానించారు.. అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్రాడలో జరిగిన జనసేన పదకోండో వార్శికోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” గత ఐదేండ్లు ఏపీలో హింసను సాగించారు.. ప్రతిపక్షాలను వేధించారు. నన్ను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదు.భావ తీవ్రత ఉంది కనుకే పోరాట యాత్ర చేశాం. ఓటమి భయంలేదు […]Read More
తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ. మహిళా సాధికారతతోనే స్థిరమైన అభివృద్ధి. మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీఎంగా పనిచేశారు. ఇచ్చిన వాటాపై కోర్టుకు కూడా వెళ్లారు.తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్. స్త్రీశక్తి రుణాలు వంటివి అమలు చేస్తున్నాము. కోటీ 16 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. వచ్చే ఏడాది డ్వాక్రా సంఘాలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తాం. ఏడాదిలో […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టీడీపీ అధినేత.. సీఎం నారా చంద్రబాబు నాయుడు బిగ్ షాకిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో టీడీపీ ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఆడుదాం ఆంధ్రాపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తిన అవినీతి జరిగింది. విచారణ […]Read More
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ హాయాంలో గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాపై అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో చర్చ జరిగింది.. ఈ చర్చలో ఆడుదాం .. ఆంధ్రా కార్యక్రమంలో ఎంత అవినీతి జరిగింది.. అసలు ఈ కార్యక్రమానికి వచ్చిన బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? రూ.119 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు.. 45 రోజుల్లో ఆడుదాం ఆంధ్రాపై నివేదిక ఇస్తాం, విజిలెన్స్ విచారణ జరుగుతోంది మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని అన్నారు. […]Read More
గత వైసీపీ పాలనలో ఆగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తనతో కలిసినట్లు ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు అని టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ గెలుపుకోసం ఇటు జనసైనికులు పనిచేశారు.. అటు బీజేపీ కార్యకర్తలు సైతం చాలా క్రమశిక్షణతో గెలుపే లక్ష్యంగా పనిచేశారు.. మన గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని.. ప్రధానమంత్రి నరేందర్ మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు.. ప్రపంచబ్యాంక్ ద్వారా 15 […]Read More