ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవల జరిగిన సీఎల్పీ మీటింగ్ తర్వాత ఆయన జపాన్ బయలుదేరి వెళ్లారు. అయితే రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులతో.. యువతకు ఉపాధి అవకాశాలే కల్పన లక్ష్యంగా పర్యటిస్తున్నారని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పెట్టుబడుల కోసం కాదు కేవలం అప్పుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో […]Read More
Tags :BRS
అధికార పార్టీ శాశ్వతం కాదు..అధికారులు-ఎడిటోరియల్ కాలమ్..!
టైటిల్ కొద్దిగా అతియోశక్తిగా.. వెటకారంగా… విమర్శించినట్లుగా ఉంటుంది కానీ ఇదే నిజం. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసమో.. మంత్రుల దగ్గర మార్కులు కొట్టేయాలనో మీ పరిధి దాటి మీరు పని చేయకండి. అనవసరంగా చట్టాలను అతిక్రమించి మా పార్టీ నేతలపై.. కార్యకర్తలపై కేసులు పెట్టకండి. తర్వాత మీరు ఇబ్బందుల్లో పడకండి అంటూ స్వీట్ వార్నింగ్ […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ను ఫాలో అవుతున్నారా..?. కేటీఆర్ చేసే ప్రసంగాలను అటు ఇటు చేసి కాపీ కొడుతున్నారా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసలు విషయానికి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకూ జరిగిన పలు సమావేశాల్లో.. కార్యకర్తల.. నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు.. నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు […]Read More
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈనెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశంలో భాగంగా బాన్సువాడలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” కేసీఆర్ సారు చాలా మంచివారు. నేను కేసీఆర్ సారు అంత మంచిదాన్ని కాదు. నేను రౌడీ టైప్. రజతోత్సవ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. ఈ భేటీ సందర్భంగా త్వరలో జరగనున్న తన కూతురు వివాహానికి ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబ సభ్యులతో కల్సి వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్ తో పాటు నల్గోండ కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. […]Read More
రాజకీయల నుండి తప్పుకుంటా- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.!
బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ప్రకటన చేశారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థలు నిర్వహించాలి. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు. గత పదిహేను నెలలుగా ఏ ఒక్క వర్గం ఆనందగా లేరు. ప్రజలే […]Read More
ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమా..?. ఇప్పటికే పార్టీ మారి తప్పు చేశామనే ఆలోచనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారా..?. గత పదిహేను నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరుతో తీవ్ర వ్యతిరేకత వస్తుందని వారు భావిస్తున్నారా..?. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన.. తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే వాళ్లకు సంకేతాలు ఉన్నాయా..?. అందుకే […]Read More
రేవంత్ సర్కారును కూలగొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఆఫర్…!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలుగా ఏ వర్గం వాళ్ళు ఆనందంగా లేరు. పేద ధనిక మధ్య తరగతి ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే పది హేను నెలల్లోనే నరకాన్ని చూపిస్తున్నారు. ఏ ఒక్క పని కావడం లేదు. అఖరికీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేయలేదు. హైడ్రాను తీసుకు వచ్చి రియల్ ఎస్టేట్ […]Read More
భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకల పేరుతో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ వ్యూహారచనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో వరంగల్ సిటీ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు సీపీ ప్రకటించారు. దీంతో తమ సభకు ఎలాంటి అటంకులు సృష్టించకుండా సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఈ […]Read More
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో బీజేపీ కి చెందిన ఓఎంపీ హాస్తం ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాంబు పేల్చిన సంగతి తెల్సిందే. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఎంపీ అరుణ మాట్లాడుతూ కేటీఆర్.. ముసుగులో గుద్దులాటలు ఎందుకు.. నీకు దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి. అంతేకానీ గాల్లో […]Read More