Tags :chandhrababu

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నవ్యాంధ్ర పునర్నిర్మాణమే లక్ష్యం

గత వైసీపీ పాలనలో ఆగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తనతో కలిసినట్లు ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు అని టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ గెలుపుకోసం ఇటు జనసైనికులు పనిచేశారు.. అటు బీజేపీ కార్యకర్తలు సైతం చాలా క్రమశిక్షణతో గెలుపే లక్ష్యంగా పనిచేశారు.. మన గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని.. ప్రధానమంత్రి నరేందర్  మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు.. ప్రపంచబ్యాంక్‌ ద్వారా 15 […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రెడ్ బుక్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో టీడీపీ అమలు చేస్తున్న రెడ్ బుక్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి మాజీ మంత్రి కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వస్తున్న వార్తల వేళ ఆయన విజయవాడ జైలు వద్ద కనిపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నానిని ‘రెడ్ బుక్ లో తర్వాత మీ పేరే ఉందటగా? మీపై 3 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు’ అని మీడియా ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బట్టలూడదీసి మరి..ఎవర్ని వదిలిపెట్టను..- జగన్ మాస్ వార్నింగ్..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత అధికార పార్టీ నేతలకు.. ఆ పార్టీకి వంతపాడే అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జైళ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ ను గెలవని టీడీపీ ముప్పై మూడు మంది వైసీపీ కౌన్సిలర్లను తమ పార్టీలోకి లాక్కుని మున్సిపాలిటీని దక్కించుకోవడం ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో ఆర్ధమవుతుంది. పోలీసులు టోపీపై […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లక్ష్మీ పార్వతిని వేధిస్తున్న తెలుగు తమ్ముళ్ళు…!

ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు సతీమణి.. వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ లో ఆయనకు ఘననివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ” టీడీపీ వాళ్లు నన్ను మానసికంగా చాలా వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్ నంబర్ ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అప్పటి నుండి టీడీపీ వాళ్ల నుండి వచ్చే కాల్స్ .. మెసేజ్స్ […]Read More

Sticky
Andhra Pradesh Slider Top News Of Today

సినిమా వాళ్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదా..?

డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ” సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు ఊడిగం చేయడానికే మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు టిక్కెట్ల ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు అనుమతి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

హీరోయిన్ గా బ్రాహ్మణికి ఆఫర్..!

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోడలు.. ఆయన తనయుడైన మంత్రి.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నాయుడు సతీమణి అయిన నారా బ్రాహ్మాణి కు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని బ్రాహ్మాణి తండ్రి.. స్టార్ హీరో .. హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. అయితే అది ఇప్పుడు కాదంట. ఓ షో లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అడిగిన ప్రశ్నకు హీరో బాలయ్య సమాధానమిస్తూ అప్పట్లో […]Read More

Sticky
Andhra Pradesh Movies Slider Top News Of Today

టాలీవుడ్ అమరావతికి వెళ్తుందా.?

Ap:  ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత… కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది. తెలుగు సినిమాగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అమరావతి సినీ మార్కెట్ కు బాగా అనుకూలంగా ఉంటుంది. అమరావతి పూర్తయితే టాలీవుడ్ లో సినిమాలన్నీ అమరావతిలోనే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ ప్రజలకు బాబు న్యూ ఇయర్ కానుక..!

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో.. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరూ 2025 సంవత్సరం గడపాలని ఆయన కోరుకున్నారు. ఈక్రమంలో ఏపీ ప్రజలకు న్యూఇయర్ కానుకను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇప్పటికే పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. కొత్తవి చేస్తున్నాము. 2025 కొత్త ఏడాది కొత్త సంక్షేమ.. అభివృద్ధి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బాబు కు లైన్ క్లియర్ చేస్తున్న రేవంత్ రెడ్డి..

Telangana : తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీల అమలు పక్కన పెట్టి కక్షసాదింపులు,ప్రజల ఆస్థుల ధ్వంసం,అరెస్ట్ లు,నిర్భందాల ప్రాతిపధికగానే ముందుకు సాగుతుంది.కాంగ్రేస్ చర్యలతో తెలంగాణ ప్రతిష్ట భంగమవుతూ వస్తుంది.ప్రజలకు ఇచ్చిన హామీలు మరచి ఎంత సేపు కక్షసాదింపు చర్యలు,అన్ని వర్గాలతో పంచాయతీలు ముందర వేసుకుంటుంది. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది.హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపని పరిస్థితి దాపురించింది..అంతే కాకుండా సినీ ఇండస్ట్రీని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ కి జీవనాడి పోలవరం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును […]Read More