Tags :slider

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీమంత్రి కాకాణిని పట్టిస్తే ఇల్లు గిఫ్ట్..!

ఏపీ వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత రెండు నెలలుగా కన్పించడంలేదు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్ని సార్లు మాజీ మంత్రి కాకాణి ఇంటికెళ్లిన చిక్కడం లేదు. అసలు ఎక్కడ ఉన్నడో ఎవరికి తెలియదు. ఎవరికైన సమాచారం ఉన్నా.. తెల్సిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పట్టిస్తే ఆయన ఇంటి పక్కన కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ప్రకటిస్తున్నాను అని టీడీపీ సీనియర్ నేత.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహాన్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చెప్పులతో పవన్ కళ్యాణ్ ఛీప్ పబ్లిసిటీ…!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ శ్రేణులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి.. జనసేనాని పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు అనే తాండలో పర్యటించారు. తమ తాండకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూడటానికి ఓ ముసలవ్వతో పాటు ఆ తాండ ప్రజలందరూ తరలి వచ్చారు. ఈ క్రమంలో వాళ్లందరి కాళ్లకు చెప్పులు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సొంత కార్యకర్తకే టీడీపీ నేత బిగ్ షాక్ …!

ఏపీ అధికార టీడీపీకి చెందిన సొంత కార్యకర్తకి పంగనామం పెట్టారు అదే పార్టీకి చెందిన ఓ ఎన్నారై నేత. అసలు విషయానికి వస్తే చిలకలూరిపేట లో మురళిమోహాన్ చౌదరి అనే ఎన్నారై టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ కాంప్లెక్స్ ను అదే పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కబ్జా చేశారు. దీంతో చేసేది ఏమి లేక సదరు కార్యకర్త మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు చెందిన ముఖ్య అనుచరుడు.. బినామీగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో షాకింగ్ ట్విస్ట్ …!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవల జరిగిన సీఎల్పీ మీటింగ్ తర్వాత ఆయన జపాన్ బయలుదేరి వెళ్లారు. అయితే రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులతో.. యువతకు ఉపాధి అవకాశాలే కల్పన లక్ష్యంగా పర్యటిస్తున్నారని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పెట్టుబడుల కోసం కాదు కేవలం అప్పుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

అధికార పార్టీ శాశ్వతం కాదు..అధికారులు-ఎడిటోరియల్ కాలమ్..!

టైటిల్ కొద్దిగా అతియోశక్తిగా.. వెటకారంగా… విమర్శించినట్లుగా ఉంటుంది కానీ ఇదే నిజం. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసమో.. మంత్రుల దగ్గర మార్కులు కొట్టేయాలనో మీ పరిధి దాటి మీరు పని చేయకండి. అనవసరంగా చట్టాలను అతిక్రమించి మా పార్టీ నేతలపై.. కార్యకర్తలపై కేసులు పెట్టకండి. తర్వాత మీరు ఇబ్బందుల్లో పడకండి అంటూ స్వీట్ వార్నింగ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి టీపీసీసీ బిగ్ షాక్…!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. గురువారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బిగ్ షాకిచ్చారు. మీడియాతో మహేష్ కుమార్ మాట్లాడుతూ కంచగచ్చిబౌలి భూముల్లో జింకలు ఉన్నాయి. నెమళ్లు ఉన్నాయి. అక్కడదాక ఎందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెందిన ఢిల్లీలో ఆయన ఇంట్లో నెమళ్లు ఉన్నాయి. లేవని ఎవరూ అన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మేము ఆభూముల్లో మొక్కలను […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు ఈడీ బిగ్ షాక్ – ఆస్తులు జప్తు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఈడీ బిగ్ షాకిచ్చింది. దాదాపు పద్నాలుగేండ్ల నుండి కొనసాగుతున్న మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ సీఎం జగన్ కు చెందిన ఆస్తులను ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా జగన్ ,దాల్మియా సిమెంట్ సంస్థలకు చెందిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను జప్తు చేసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2009-14మధ్యలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి ఆరోపణల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆ ఎమ్మెల్యే అంటే అంతే…?

తాము చేసిన పనికి పైసలు రావడం లేదు. ఒక నెల కాదు.. రెండు నెలలు కాదు. ఏకంగా ఏడాది అవుతుంది. తమకు జీతాలు రాక. కొద్దిగా కనికరించండి మేడమ్ అంటూ ఎమ్మెల్యేను వేడుకున్న గ్రామపంచాయితీ ఉద్యోగులను విధుల నుండి తప్పించడమే కాదు ఏకంగా సస్పెండ్ చేశారు . ఇది ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంం చెర్లపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. మొన్న బుధవారం చర్లపాలెం పాఠశాలలో జరిగిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఇడియట్ అంటూ ఎమ్మార్వోపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అగ్రహాం..!

కాంగ్రెస్ పార్టీకి చెందిన డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే … ప్రభుత్వ విప్ రాంచంద్రూ నాయక్ రెవిన్యూ అధికారులపై నోరు పారేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గురువారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం, మరిపెడలో జరిగిన పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాం చంద్రూ నాయక్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యేను. విప్ ను.. మెజిస్ట్రేట్ ను.. నాదీ కలెక్టర్ ర్యాంకే. ఇసుక రవాణాకు టోకెన్ సిస్టమ్ పెట్టి ఎందుకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అన్నను ఫాలో అవుతున్న చెల్లె….!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ను ఫాలో అవుతున్నారా..?. కేటీఆర్ చేసే ప్రసంగాలను అటు ఇటు చేసి కాపీ కొడుతున్నారా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసలు విషయానికి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకూ జరిగిన పలు సమావేశాల్లో.. కార్యకర్తల.. నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు.. నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు […]Read More