Breaking News Slider Telangana Top News Of Today

Big Breaking News- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..!

శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పంజాగుట్ట ప్రజాభవన్ ( ప్రగతి భవన్ ) దగ్గర జరిగిన కారు యాక్సిడెంట్ కేసులో తన తనయుడ్ని అప్పటి అధికారాన్ని .. ఎమ్మెల్యే గిరిని అడ్డుపెట్టుకుని తప్పించారనే పంజాగుట్ట పీఎస్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!

ఈనెల ఇరవై ఏడో తారీఖున బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న సంగతి తెల్సిందే. పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలని గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ వ్యూహారచనలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో రోజుకో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చోపచర్చలు చేస్తూ మార్గదర్శకం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ […]Read More

Breaking News Health Slider Top News Of Today

బొప్పాయి గింజల వల్ల లాభాలెన్నో…!

సహాజంగా అందరూ బొప్పాయి తిని.. దానిలోపల ఉన్న గింజలను పడేస్తారు. అయితే బొప్పాయి గింజలను తినడం వలన అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ ,ప్లేవ నాయిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయ కణాలు అక్సీకరణ , వాపు , ఒత్తిడి నుండి కాపాడతాయి.ఈ గింజల్లో ఉండే సమ్మేళనాలు దెబ్బ తిన్న కాలేయకణజలాన్ని సైతం బాగుచేస్తాయి.ఈ గింజల్లో ఉండే ఎంజైమ్స్ , పపైన్ వంటీ పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా..?.

మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా..?. ఎవరితోనూ మీ బాధను చెప్పుకోలేక పోతున్నారా..?. మీ సమస్యకు పరిష్కారం లేక మీలో మీరే ఆవేదన చెందుతున్నరా..?. అయితే ఇది మీకోసమే. తప్పకుండా చదవండి. అలవెరా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. పెరుగు తినడం వలన పేగులల్లో మంచి బ్యాక్టీరియాలను పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం వలన ఎదురయ్యే సమస్యలను ఇది నియంత్రిస్తుంది. ఉదయాన్నే లేవగానే పరిగడుపున వెచ్చని అరలీటర్ నీళ్లు తాగాలి. ప్రతిరోజూ రెండు మూడు గ్లాసుల మజ్జీగ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ ఎంపీ కు భూకబ్జాపై నోటీసులు…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఆయన సోదరుడు మేడా మల్లిఖార్జున రెడ్డి లకు రాజాంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరు మండలం లేబాక గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా 109.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్ రికార్డుల్లో గయా భూములుగా వాటిని అక్రమించుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. ఎంపీ మేడా కుటుంబ సభ్యుల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పాలకుర్తిలో అత్తాకోడళ్ల పోరు..!

గత సార్వత్రిక ఎన్నికల ముందు అత్తా మాటనే ఆకోడలుకి శాసనం. అత్తా ఏది చెబితే తుచా తప్పకుండా పాటించేది. కూర్చోమంటే కూర్చుంటుంది. నిలబడమంటే నిలబడుతుంది. అంతగా అత్త మాట అంటే ఆకోడలకు గౌరవం. మర్యాద. తీరా ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అత్తా లేదు తొత్తా లేదు. అంతా నేనే.. నా మాటే శాసనం అంటూ ముందుకు దూసుకెళ్తుంది సదరు కోడలు. దీంతో అత్తా తీవ్ర అగ్రహాంతో రగిలిపోతున్నారు. ఇంతకూ ఈ అత్తా కోడళ్ల పంచాయితీ ఏంటని తెగ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై కేంద్రానికి పిర్యాదు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు రాసిన లేఖలో పిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి తీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు చోటు చేసుకుంటుంది.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది అని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న జగన్ చేసే ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేల ఉన్నాయి. పర్యటనలు.. పరామర్షల పేరుతో విధ్వంస్దాలు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

గుజరాత్ భారీ స్కోర్…!

ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోరును సాధించింది. పూర్తి ఓవర్లను ఆడి ఆరు వికెట్లను కోల్పోయి 217 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లల్లో సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించాడు. మరోవైపు బట్లర్ (36), షారుఖ్ (36)పరుగులతో పర్వాదలేదన్పించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లల్లో తీక్షణ , తుషార్ దేశ్ పాండే చెరో రెండు వికెట్లను పడగొట్టారు. ఆర్చర్ ,సందీప్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

రెండో పెళ్లిపై రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న ప్రముఖ నటి.. ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయి రెండో పెళ్లి చేసుకోని సంగతి మనకు తెల్సిందే. అఖరికి ఓ ప్రముఖ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్న కానీ అది పెళ్లి పీటల దాక రాలేదు. అయితే తాజాగా పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రేణూ దేశాయ్ మళ్లీ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడ్ కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ నాకు రెండో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఇదేనా… ప్రజాపాలన…?

తెలంగాణలో చర్చాంశనీయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ఏఐ ఫేక్ వీడియోలు.. ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించారు. ప్రభుత్వానికి చెడ్ద పేరు తీసుకు వచ్చారు. ఈ నెల 09న గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర యువ నాయకులు మన్నె క్రిషాంక్ .. బీఆర్ఎస్ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వీరిద్దరూ ఈరోజు […]Read More