సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిన తీరు మార్చుకోని రేవంత్ రెడ్డి..!
సింగిడి న్యూస్ -హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల్లో ఎలాంటి పనులు చేయవద్దు. తదుపరి విచారణ వచ్చేవరకు మొక్కను కూడా కొట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఏకంగా సీఎస్ శాంతికుమారి ఓ ఐఏఎస్ .. మీకంటూ స్వంత అధికారాలు..స్వేచ్చ ఉన్నప్పుడు ఎలా ఇలా రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహారిస్తారంటూ హెచ్చరిస్తూ అవసరమైతే జైలుకి పంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో హెచ్ సీయూ […]Read More