Tags :singidi
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన మహేందర్ సింగ్ ధోనీకి మళ్లీ అదే అవమానం జరిగింది. దాదాపు తొమ్మిదేండ్ల కిందట అప్పటి కేకేఆర్ జట్టు కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ కోల్ కత్తాలోని సొంత మైదానంలో మహేందర్ సింగ్ ధోనీని అవుట్ చేయడానికి ఫీల్డర్స్ అందర్నీ ఓ టయిలైండర్ బ్యాట్స్ మెన్ గా వస్తే ఎలా సెట్ చేస్తారో అలా సెట్ చేశాడు. ఈ కారణంతోనే అప్పట్లో […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఇంటర్మీడియ ప్రథమ.. ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను మంత్రి నారా లోకేష్ నాయుడు ఈరోజు శనివారం పదకొండు గంటలకు విడుదల చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు www.resultsbie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా 9552300009 అనే మన మిత్ర వాట్సాప్ నంబరు ద్వారా కేవలం రెండే రెండు నిమిషాల్లో ముబైల్ లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఇంటర్ పాసైన విద్యార్థినీ విధ్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. పాస్ […]Read More
జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిత్యం నేను దేశభక్తుడ్ని.. దేశం కోసం.. రాజ్యాంగం పరిరక్షణ కోసం.. సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తానని ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారు. తీరా రియాల్టీకి వస్తే వాటిని పాటించనని నిరూపిస్తారంటున్నారు ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు.. రాజకీయ విమర్శకులు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక లో గత ఎన్నికల్లో వైసీపీ ఇరవై ఏడు స్థానాల్లో.. టీడీపీ […]Read More
రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్కు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ సమీపంలో సరైన ప్రాంతంలో డ్రైపోర్ట్ ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం… ఆర్ఆర్ఆర్ పనుల పురోగతిపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర పునర్విభజన అంశాలపై ఢిల్లీలో జరిగిన తెలంగాణ, ఏపీ అధికారుల సమావేశంలో హైదరాబాద్-విజయవాడ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెలపాలని కేంద్ర […]Read More
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని పులి… తురుంఖాన్ అనుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఓ జోకర్.. పేపర్ పులిగా తయారయ్యారని బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాకారం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. అధికారం వచ్చే అవకాశం […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. వరంగల్ లోని ఎంకే నాయుడు కన్వేన్షన్ హాల్ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణను తెచ్చుకుందే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించుకోవడానికి. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన దగ్గర నుండి సింగల్ గా ఉంటూనే ఉన్న సంగతి మనకు తెల్సిందే. అప్పటినుండి అడదపాడదా సినిమాలు చేస్తున్న సమంత తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకుగానూ సమంత కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు రాజు నిడమోరు తో డేటింగ్ లో ఉన్నట్లు అటు బాలీవుడ్ ఇటు […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న నాలుగు వందల ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకులో తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. అయితే ఆ భూములు అటవీ శాఖకు చెందినవే. ఆ భూముల ఓనరు ఎవరూ.. ఆ భూములపై రుణాలు ఇవ్వోచ్చా లేదా అని కనీసం ఎంక్వైరీ చేయకుండా బీజేపీ కి చెందిన ఓ […]Read More