గుండెపోటు రావడంతో ఎమ్మెల్యే ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన సంఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ అవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో స్థానిక మంత్రుల పర్యటన ఉంది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై పరిశీలనతో పలు కార్యక్రమాల్లో పాల్గోనడానికి పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కిందపడి పోయారు. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే.. స్వతహాగా డాక్టర్ అయిన తెల్లం వెంకట్రావు ఆ […]Read More
Tags :slider
యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఆ భూముల్లో ఎలాంటీ పనులు చేయవద్దు. తదుపరి విచారణ జరిగేవరకూ చిన్న గడ్డిపూసను కూడా కోయకండి .. అవసరమైతే సీఎస్ ను జైలుకు పంపే హక్కు తమకుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన సంగతి తెల్సిందే. దీంతో కక్ష్య కట్టిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని […]Read More
స్వతంత్ర భారతదేశంలో ఎవరైన అఖరికీ పీఎం అయిన సీఎం అయిన అఖరికీ సామాన్యులైన రూల్స్ పాటించాల్సిందే. లేదు నేను రూల్స్ పాటించను అంటే చట్టఫర చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూల్స్ పాటించలేదని జైళ్లకెళ్లిన సామాన్యులున్నారు. ముఖ్యమంత్రులున్నారు. ప్రధానమంత్రులున్నారు. మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు.. అఖరికి ఎంపీలు సైతం ఉన్నారు.. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి మాత్రం తనకు రూల్స్ ముఖ్యంగా కోర్టులంటే పట్టవంటూ తాజాగా మరోకసారి నిరూపించుకున్నారు. హెచ్ సీయూ వివాదంలో సుప్రీం […]Read More
వరంగల్ -హైదరాబాద్ మధ్య పుష్ – పుల్ రైలును నడపండి..!
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను శుక్రవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుష్ – పుల్ రైలును వరంగల్ నుండి హైదరాబాద్ వరకు నడపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. వరంగల్ నుండి నిత్యం వేలాది మంది ప్రయాణికులు – విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులు […]Read More
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రోలిసింగ్ ను డిల్లీలోని వారి కార్యా లయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలే వరంగ ల్కు CGHS వెల్నెస్ సెంటర్ మంజూరు అయినప్పటికీ వైద్య అధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని వివరించారు. CGHS వెల్నెస్ సెంటర్ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య […]Read More
రానున్న శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు రాచకొండ డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో నేరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో శ్రీ రామ నవమి వేడుకల సమయంలో మత సామరస్యం కాపాడేలా, […]Read More
ఇటీవల ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాల తో తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతుల సంఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ను కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు.. ప్రతిపాదన లేఖను అందించారు. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న విత్తన సాగుచేస్తున్న రైతులు […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన తాజా బర్నింగ్ అంశం హెచ్ సీయూ భూముల వివాదం. ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చివరికి ఈ ఆంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖరికీ ప్రభుత్వంపై అటు సీఎస్ పై మొట్టికాయలు వేసి మరి ఈ వివాదాన్ని తాత్కాలికంగా సర్దుమణిగేలా చేసింది. అయితే ఈ అంశాన్ని సరిగా డీల్ చేయలేదు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అధికారపార్టీ […]Read More
సుప్రీం కోర్టు ఎంట్రీతో పెనం పై నుండి పొయ్యిలో పడ్డా రేవంత్ రెడ్డి..!
సింగిడి న్యూస్ -హెచ్ సీయూ,శుక్రవారం 04 దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఎంట్రీతో వేలం వేద్దామనుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఆశలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుంది. అధికారం మనదే.. వ్యవస్థలు మనవే అనుకుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ సీయూ పరిధిలోని నాలుగోందల ఎకరాల భూమిని టీఎస్ఐఐసీకి బదిలీ చేయించింది. అక్కడితో ఆగకుండా ఆ భూములను చూపించి రూ పదివేల కోట్లను అప్పుగా తీసుకున్నట్లు సచివాలయంలో వార్తలు గుప్పుమంటున్నాయి. […]Read More
సింగిడి న్యూస్ -హైదరాబాద్, శుక్రవారం 4 : ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ […]Read More