Tags :slider

Breaking News Slider Sports Top News Of Today

అదరగొట్టిన అభిషేక్ శర్మ…!

ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ రికార్డుల మీద రికార్డులను సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్స్ లో శ్రేయాస్ అయ్యర్ 82(36), పి సింగ్ 42(23), ప్రియాన్స్ ఆర్య 36(13) పరుగులతో రాణించారు. హైదరాబాదీ బౌలర్లల్లో పటేల్ 4/42, మలింగ 2/45 […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్.. ముసుగులో గుద్దులాటలెందుకూ…!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో బీజేపీ కి చెందిన ఓఎంపీ హాస్తం ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాంబు పేల్చిన సంగతి తెల్సిందే. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఎంపీ అరుణ మాట్లాడుతూ కేటీఆర్.. ముసుగులో గుద్దులాటలు ఎందుకు.. నీకు దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి. అంతేకానీ గాల్లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రజతోత్సవ సభకు లక్షలాదిగా రావాలి..!

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో సత్తుపల్లి పట్టణం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ, మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు.ముందుగా ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, సమావేశానికి వచ్చిన నాయకులతో కలిసి రెండు […]Read More

Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

త్వరలో బాబుతో రేవంత్ రెడ్డి భేటీ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. గతేడాది ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు జూలై నెలలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు. విడిపోయిన పదేండ్లు అవుతున్న కానీ ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ కొన్ని సమస్యలపై ఈసారి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

40 శాతం మందికి రుణమాఫీ జరిగితే 60% మందికి జరగలేదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీం నగర్ గ్రామంలో వడగండ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం జరిగింది. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపించింది. ప్రభుత్వం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు..!

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ.. ప్రముఖ సీనియర్ నటి. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతికి చంద్రకిరణ్ రెడ్డి బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు నాలుగేండ్ల కిందట చంద్రకిరణ్ రెడ్డి విజయశాంతి భర్త అయిన ఎం వీ శ్రీనివాస్ ప్రసాద్ కి పరిచయమయ్యారు. అప్పటి నుండి తాను కాంగ్రెస్ నాయకురాలైన విజయశాంతికి సోషల్ మీడియా చూస్తాను అని పలువురు ప్రముఖుల దగ్గర కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి కొంత సమయం కావాలి. పని బాగుంటే తీరు నచ్చితేనే […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ధోనీకి మళ్లీ అదే అవమానం…!

టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన మహేందర్ సింగ్ ధోనీకి మళ్లీ అదే అవమానం జరిగింది. దాదాపు తొమ్మిదేండ్ల కిందట అప్పటి కేకేఆర్ జట్టు కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ కోల్ కత్తాలోని సొంత మైదానంలో మహేందర్ సింగ్ ధోనీని అవుట్ చేయడానికి ఫీల్డర్స్ అందర్నీ ఓ టయిలైండర్ బ్యాట్స్ మెన్ గా వస్తే ఎలా సెట్ చేస్తారో అలా సెట్ చేశాడు. ఈ కారణంతోనే అప్పట్లో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఫలితాలు విడుదల..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఇంటర్మీడియ ప్రథమ.. ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను మంత్రి నారా లోకేష్ నాయుడు ఈరోజు శనివారం పదకొండు గంటలకు విడుదల చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు www.resultsbie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా 9552300009 అనే మన మిత్ర వాట్సాప్ నంబరు ద్వారా కేవలం రెండే రెండు నిమిషాల్లో ముబైల్ లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఇంటర్ పాసైన విద్యార్థినీ విధ్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. పాస్ […]Read More