Tags :ipl

Breaking News Slider Sports Top News Of Today

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..!

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో చరిత్రకెక్కాడు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సిక్సర్లు (259)కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో కీరన్ పోలార్డ్ (258), సూర్యకుమార్ యాదవ్ (127), హార్థిక్ పాండ్యా (115), ఇషాన్ కిషాన్ (106) ఉన్నారు. 2009-14 మధ్య ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ధోనీకి మళ్లీ అదే అవమానం…!

టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన మహేందర్ సింగ్ ధోనీకి మళ్లీ అదే అవమానం జరిగింది. దాదాపు తొమ్మిదేండ్ల కిందట అప్పటి కేకేఆర్ జట్టు కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ కోల్ కత్తాలోని సొంత మైదానంలో మహేందర్ సింగ్ ధోనీని అవుట్ చేయడానికి ఫీల్డర్స్ అందర్నీ ఓ టయిలైండర్ బ్యాట్స్ మెన్ గా వస్తే ఎలా సెట్ చేస్తారో అలా సెట్ చేశాడు. ఈ కారణంతోనే అప్పట్లో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

విరాట్ కోహ్లీ రికార్డు…!

ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా ఈరోజు సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.టీ20ల్లో 13,000పరుగులను పూర్తి చేసుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా నిలిచారు. ముంబై బౌలర్ బౌల్ట్ బౌలింగ్ లో వరుస ఫోర్లతో కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తం 386ఇన్నింగ్స్ లో ఈ రికార్డును సాధించాడు. కోహ్లీ కంటే ముందు పోలార్డ్ (13,537),శోయబ్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త..!

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. ఐపీఎల్ -2025 సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టిక జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది చెన్నై జట్టు. ఈ క్రమంలోనే చెన్నై తలరాతను మార్చే సువర్ణావకాశం మాజీ కెప్టెన్… సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ముందు ఉంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్..ఓపెనర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సంగతి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

గుజరాత్ లక్ష్యం 170

టాటా ఐపీఎల్ సీజన్ – 2025లో భాగంగా రాయల్ ఛాలెంజ్స్ ఆఫ్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆ జట్టును కేవలం 170 పరుగులకే కట్టడీ చేసింది. గుజరాత్ బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు.. సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు. అర్శద్ ,ఇషాంత్ శర్మ ,ప్రసిద్ధ్ తలో వికెట్ ను తీశారు. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33)పరుగులతో రాణించారు. మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

సన్ రైజర్స్ , హెచ్ సీఏ వివాదంలో ట్విస్ట్..!

సింగిడి న్యూస్ – క్రికెట్ ఐపీఎల్ మ్యాచులకు అదనంగా ఉచిత టికెట్లను ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహాన్ రావు తమను బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తమ హోం గ్రౌండ్ ను మార్చుకొవాల్సి ఉంటుంది. అందుకు అనుమతి ఇవ్వాలని సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ సీఏ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ గా స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

సన్‌రైజర్స్‌కు జిడ్డులా తగులుకున్నాడు..! ఇప్పట్లో వదిలేలా లేడు..!!

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఈ పేరు వింటేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భయ పడుతున్నారు. దీనికి కారణం అతడు ఎస్‌ఆర్‌హెచ్‌కు పీడకలలు పరిచయం చేయడమే. విశాఖపట్నం వేది కగా ఇవాళ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓటమికి అతడే ప్రధాన కారణం. ఈ మ్యాచ్‌ లో ఏకంగా 5 వికెట్లు తీసి కమిన్స్ సేన ఓటమిని శాసించాడు స్టార్క్. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ అరుదైన రికార్డు..!

ఐపీఎల్ లో నిన్న శనివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడటం ద్వారా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాదు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్(ఐపీఎల్ +దేశవాళీ+ఇంటర్నేషనల్)లో 450 మ్యాచ్లు ఆడిన తొలి భారత ప్లేయర్ గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్ (412), విరాట్ (401), ధోనీ (393), రైనా(336) ఉన్నారు. ఓవరాల్ గా కీరన్ పొలార్డ్ (695), బ్రావో(582), షోయబ్ మాలిక్ (555), రస్సెల్ (540), నరైన్ (537) తొలి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డు..!

ఐపీఎల్ -2025 భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అర్చర్ మొత్తం 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఐపీఎల్ కు షాకిచ్చిన వైజాగ్ వాసులు..!

ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఏపీలోని వైజాగ్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు జనాదరణ కరువు అయింది… మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు  ఆన్‌లైన్‌లో ఇంకా ఐపీఎల్ టికెట్లు అమ్ముడుపోలేదు.. విశాఖ వేదికగా ఈనెల 24న లక్నోతో తలపడనున్నది ఢిల్లీ జట్టు.. అయితే టికెట్ల అమ్మకాలకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం, నిర్వహణ లోపంతోనే టిక్కెట్లు అమ్ముడు పోలేదని క్రిటిక్స్ చెబుతున్నారు.. మరోవైపు ఇప్పటికే విశాఖకు చేరుకున్నయి ఢిల్లీ క్యాపిటల్స్ […]Read More