తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న నాలుగు వందల ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకులో తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. అయితే ఆ భూములు అటవీ శాఖకు చెందినవే. ఆ భూముల ఓనరు ఎవరూ.. ఆ భూములపై రుణాలు ఇవ్వోచ్చా లేదా అని కనీసం ఎంక్వైరీ చేయకుండా బీజేపీ కి చెందిన ఓ […]Read More
Tags :hcu issue
తెలుసుకోని మాట్లాడండి -రేవంత్ కు హీరోయిన్ వార్నింగ్..!
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్ని తెలుసుకోని మాట్లాడండి. నేనేమి AI ఆధారిత వీడియోలను కానీ ఫోటోలను కానీ పోస్టు చేయలేదు. అన్ని వివరాలను తెలుసుకోని మాట్లాడాలి అని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా అన్నారు. కంచ గచ్చొబౌలి భూముల వివాదంలో కొంతమంది నకిలీ వీడియోలు.. ఫోటోలను ఏఐ తో తయారు చేసి అసత్య ప్రచారం చేశారనే కారణంతో వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెల్సిందే. దీని […]Read More
తెలంగాణ డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టీ. ఇందులో భాగంగా ఈ వ్యవహారంలో యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహారిం చుకోవాలి. అక్రమ కేసులను పెట్టి సంగారెడ్డి జైలుకి తరలించిన ఇద్దరు విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి. వారిపై పెట్టిన కేసులన్నీంటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు […]Read More
HCU వివాదంపై స్పందిస్తే తాట తీస్తా- బడా నిర్మాతకు ముఖ్యనేత వార్నింగ్..!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల భూమి కోసం యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఆకర్శించిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించడంతో తాత్కాలికంగా ఈ వివాదం సర్దుమణిగింది. అయితే ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , నాటీ హీరోయిన్ రేణూ దేశాయి, హీరో ప్రియదర్శి, […]Read More
ఆయన నాలుగు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే.. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. అయితేనేమి తన సొంత నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నడిబొడ్డున ఓ సమస్య ఉంటే దాని గురించి మాట్లాడటం కాదు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. శేరిలింగం పల్లి గల్లీ నుండి దేశ రాజధాని ఢిల్లీని దాటి ప్రపంచానికి తెల్సిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్థానిక ఎమ్మెల్యే అయిన అరికెలపూడి గాంధీ మాట కనీసం […]Read More
యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఆ భూముల్లో ఎలాంటీ పనులు చేయవద్దు. తదుపరి విచారణ జరిగేవరకూ చిన్న గడ్డిపూసను కూడా కోయకండి .. అవసరమైతే సీఎస్ ను జైలుకు పంపే హక్కు తమకుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన సంగతి తెల్సిందే. దీంతో కక్ష్య కట్టిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన తాజా బర్నింగ్ అంశం హెచ్ సీయూ భూముల వివాదం. ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చివరికి ఈ ఆంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖరికీ ప్రభుత్వంపై అటు సీఎస్ పై మొట్టికాయలు వేసి మరి ఈ వివాదాన్ని తాత్కాలికంగా సర్దుమణిగేలా చేసింది. అయితే ఈ అంశాన్ని సరిగా డీల్ చేయలేదు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అధికారపార్టీ […]Read More
సుప్రీం కోర్టు ఎంట్రీతో పెనం పై నుండి పొయ్యిలో పడ్డా రేవంత్ రెడ్డి..!
సింగిడి న్యూస్ -హెచ్ సీయూ,శుక్రవారం 04 దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఎంట్రీతో వేలం వేద్దామనుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఆశలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుంది. అధికారం మనదే.. వ్యవస్థలు మనవే అనుకుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ సీయూ పరిధిలోని నాలుగోందల ఎకరాల భూమిని టీఎస్ఐఐసీకి బదిలీ చేయించింది. అక్కడితో ఆగకుండా ఆ భూములను చూపించి రూ పదివేల కోట్లను అప్పుగా తీసుకున్నట్లు సచివాలయంలో వార్తలు గుప్పుమంటున్నాయి. […]Read More
సింగిడి న్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దుద్ధిళ్ల శ్రీధర్ బాబులు సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది . ఈ కమిటీ యొక్క ప్రధాన కర్తవ్యం అటవీ ప్రాంతం.. వన్య ప్రాణుల గురించి.. ఆభూముల గురించి […]Read More
HCU భూముల వివాదం – ఆఫోటో గ్రాఫర్ ను పట్టిస్తే 10లక్షలు…!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టోద్దు. చెట్లను మొక్కలను నరకవద్దు. అంత అత్యవసరంగా కార్యక్రమాలు చేయాల్సిన పని ఏముంది. అంత అవసరం ఏమోచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సీఎస్ శాంతికుమారి ఐఏఎస్ పై తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. అంతే కాకుండా తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకూ ఎలాంటి పనులు చేయద్దు. చెట్లను […]Read More