ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఈడీ బిగ్ షాకిచ్చింది. దాదాపు పద్నాలుగేండ్ల నుండి కొనసాగుతున్న మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ సీఎం జగన్ కు చెందిన ఆస్తులను ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా జగన్ ,దాల్మియా సిమెంట్ సంస్థలకు చెందిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను జప్తు చేసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2009-14మధ్యలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి ఆరోపణల […]Read More
Tags :breaking news
తాము చేసిన పనికి పైసలు రావడం లేదు. ఒక నెల కాదు.. రెండు నెలలు కాదు. ఏకంగా ఏడాది అవుతుంది. తమకు జీతాలు రాక. కొద్దిగా కనికరించండి మేడమ్ అంటూ ఎమ్మెల్యేను వేడుకున్న గ్రామపంచాయితీ ఉద్యోగులను విధుల నుండి తప్పించడమే కాదు ఏకంగా సస్పెండ్ చేశారు . ఇది ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంం చెర్లపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. మొన్న బుధవారం చర్లపాలెం పాఠశాలలో జరిగిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ను ఫాలో అవుతున్నారా..?. కేటీఆర్ చేసే ప్రసంగాలను అటు ఇటు చేసి కాపీ కొడుతున్నారా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసలు విషయానికి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకూ జరిగిన పలు సమావేశాల్లో.. కార్యకర్తల.. నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు.. నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు […]Read More
నువ్వు ఎంపీవా..? వార్డు మెంబర్వా..?- ఎంపీకి రేవంత్ క్లాస్..!
శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ గురించి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” రోజుకో ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తుందంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. గతంలో ఎమ్మెల్యే కోమటీరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పని చేశారు. వారికి మంత్రి పదవి ఇవ్వాలని […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సీఎల్పీ సమావేశం ఈరోజు మంగళవారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటలో జరిగింది. ఈ భేటీకి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తదితరులంతా తరలి వచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పదవుల గురించి.. మంత్రివర్గ విస్తరణలో అవకాశాల గురించి ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు అంతా బహిరంగంగా తమకు ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎవరూ ఎన్ని మాట్లాడిన ఇక్కడ నా నిర్ణయం.. పైన ఢిల్లీలోని జాతీయ నాయకత్వం నిర్ణయమే ఫైనల్. ఎవరైన హద్దులు […]Read More
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈనెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశంలో భాగంగా బాన్సువాడలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” కేసీఆర్ సారు చాలా మంచివారు. నేను కేసీఆర్ సారు అంత మంచిదాన్ని కాదు. నేను రౌడీ టైప్. రజతోత్సవ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. ఈ భేటీ సందర్భంగా త్వరలో జరగనున్న తన కూతురు వివాహానికి ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబ సభ్యులతో కల్సి వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్ తో పాటు నల్గోండ కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. […]Read More
రాజకీయల నుండి తప్పుకుంటా- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.!
బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ప్రకటన చేశారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థలు నిర్వహించాలి. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు. గత పదిహేను నెలలుగా ఏ ఒక్క వర్గం ఆనందగా లేరు. ప్రజలే […]Read More
ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమా..?. ఇప్పటికే పార్టీ మారి తప్పు చేశామనే ఆలోచనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారా..?. గత పదిహేను నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరుతో తీవ్ర వ్యతిరేకత వస్తుందని వారు భావిస్తున్నారా..?. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన.. తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే వాళ్లకు సంకేతాలు ఉన్నాయా..?. అందుకే […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఓ ప్రమాదం తప్పింది. ఈరోజు మంగళవారం శంషాబాద్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఎక్కిన లిప్ట్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఆ లిప్ట్ లో రేవంత్ తో పాటు ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా దిగాల్సిన చోట ఆగకుండా రెండు అడుగులు కిందికి దిగింది లిప్ట్. నార్మల్ గా ఎనిమిది ఎక్కాల్సిన […]Read More