ఇటీవల ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాల తో తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతుల సంఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ను కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు.. ప్రతిపాదన లేఖను అందించారు. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న విత్తన సాగుచేస్తున్న రైతులు […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన తాజా బర్నింగ్ అంశం హెచ్ సీయూ భూముల వివాదం. ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చివరికి ఈ ఆంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖరికీ ప్రభుత్వంపై అటు సీఎస్ పై మొట్టికాయలు వేసి మరి ఈ వివాదాన్ని తాత్కాలికంగా సర్దుమణిగేలా చేసింది. అయితే ఈ అంశాన్ని సరిగా డీల్ చేయలేదు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అధికారపార్టీ […]Read More
సుప్రీం కోర్టు ఎంట్రీతో పెనం పై నుండి పొయ్యిలో పడ్డా రేవంత్ రెడ్డి..!
సింగిడి న్యూస్ -హెచ్ సీయూ,శుక్రవారం 04 దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఎంట్రీతో వేలం వేద్దామనుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఆశలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుంది. అధికారం మనదే.. వ్యవస్థలు మనవే అనుకుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ సీయూ పరిధిలోని నాలుగోందల ఎకరాల భూమిని టీఎస్ఐఐసీకి బదిలీ చేయించింది. అక్కడితో ఆగకుండా ఆ భూములను చూపించి రూ పదివేల కోట్లను అప్పుగా తీసుకున్నట్లు సచివాలయంలో వార్తలు గుప్పుమంటున్నాయి. […]Read More
సింగిడి న్యూస్ -హైదరాబాద్, శుక్రవారం 4 : ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ […]Read More
సింగిడి న్యూస్ – సిద్ధిపేట ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది.. పార్టీ పెట్టి లక్ష్యం సాధించి .. ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా […]Read More
అలాంటి ఏకైక వ్యక్తి జగన్ -షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
సింగిడి న్యూస్ -ఆంధ్రప్రదేశ్ ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆయన సోదరిమణి ..ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ “తనకు జన్మనిచ్చిన తల్లిపై కేసు వేసిన కొడుకుగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” చెల్లెలి కూతురు..మేనకోడలి ఆస్తి కాజేసిన దొంగగా జగన్ మిగిలిపోతారు. సరస్వతి పవర్ షేర్లలో తనకు అమ్మకు వాటా ఇచ్చి […]Read More
సింగిడి న్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దుద్ధిళ్ల శ్రీధర్ బాబులు సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది . ఈ కమిటీ యొక్క ప్రధాన కర్తవ్యం అటవీ ప్రాంతం.. వన్య ప్రాణుల గురించి.. ఆభూముల గురించి […]Read More
సింగిడిన్యూస్ – ఇబ్రహీం పట్నం హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్నయి. ఈ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు గాంధీభవన్ లో టాక్. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి,మహబూబ్ నగర్ కు చెందిన మరో ఎమ్మెల్యే వాకాటి శ్రీహారి ముదిరాజు కు చోటు ఉంటుందని ఆ […]Read More
సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిన తీరు మార్చుకోని రేవంత్ రెడ్డి..!
సింగిడి న్యూస్ -హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల్లో ఎలాంటి పనులు చేయవద్దు. తదుపరి విచారణ వచ్చేవరకు మొక్కను కూడా కొట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఏకంగా సీఎస్ శాంతికుమారి ఓ ఐఏఎస్ .. మీకంటూ స్వంత అధికారాలు..స్వేచ్చ ఉన్నప్పుడు ఎలా ఇలా రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహారిస్తారంటూ హెచ్చరిస్తూ అవసరమైతే జైలుకి పంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో హెచ్ సీయూ […]Read More
HCU భూముల వివాదం – ఆఫోటో గ్రాఫర్ ను పట్టిస్తే 10లక్షలు…!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టోద్దు. చెట్లను మొక్కలను నరకవద్దు. అంత అత్యవసరంగా కార్యక్రమాలు చేయాల్సిన పని ఏముంది. అంత అవసరం ఏమోచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సీఎస్ శాంతికుమారి ఐఏఎస్ పై తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. అంతే కాకుండా తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకూ ఎలాంటి పనులు చేయద్దు. చెట్లను […]Read More