మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళ నాయకురాలు.. మహిళా కమీషన్ మాజీ చైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో మహిళలపై రోజుకో సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు ఇలాంటి సంఘటనలు బయటకు రాకుండా తొక్కిపట్టారు. మహిళా కమీషన్ చైర్ పర్శన్ గా ఉన్న నాకే ఫ్రీఢమ్ లేదు. మహిళలను రాజకీయంగా వాడుకున్నారు. పార్టీని నడపటం […]Read More
Tags :YSRCP
ఏపీ లో ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాల్టీ షోలో ఉన్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యాడో గానీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం కాదా? వీకెండ్ వస్తే హైదరాబాద్ కు వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేయాలనే ధోరణిలో నాయకులు ఉన్నారు’ అంటూ Xలో […]Read More
అయోమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఫ్యూచర్
అనాలోచితంగా ఒక్క తొందరపాటు నిర్ణయం ఖరీదు రాజకీయంగా ఎటైనా నడిపిస్తుంది. ఒక్కొక్కసారి దారులను కూడా మూసేస్తుంది. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత.. నాలుగు మాసాల కిందటి వరకు వైసీపీలోనే ఉన్న ఆమె.. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. మాటకు కూడా వాల్యూ ఉండేది. అధికారులు కూడా ఆమె మాట వినేవారు. చెప్పిన పనులు కూడా జరిగిపోయేవి. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీలో చాన్స్ వస్తుందన్న […]Read More
ఏపీలో గతంలో పాలించిన వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తెలుగు తమ్ముళ్లు కూడా చేస్తే రానున్న ఎన్నికల్లో వారికి పట్టిన గతే టీడీపీకి పడుతుంది.. మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నిన్న శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ ముఖ్యం.. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదని […]Read More
ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం మొదలైందా..?. బుధవారం వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన పార్టీ కోఆర్టినేటర్ల నియామక ప్రకటనతో ఉత్తరాంధ్ర వైసీపీలో అలజడి పుట్టిందా ..?. అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్టినేటర్ గా ఎంపీ.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత విజయసాయి రెడ్డిని జగన్మోహాన్ రెడ్డి నియమించారు. అధికారంలో ఉన్న సమయంలో కోఆర్టినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి అప్పట్లో టీడీపీ సీనియర్ నేత అశోక […]Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన .. అఖరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇప్పటికి తన తీరు మార్చుకోవడం లేదా..?. ఐదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో క్యాడర్ ను పక్కనెట్టు కనీసం ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీలను కలవడానికి సమయమివ్వలేదని అపవాదు అప్పట్లో ఉంది. తాజాగా ఓడిన కానీ నేతలను.. క్యాడర్ ను కలవాలంటే జగన్ అపాయింట్మెంట్ కావాలి. ఆ అపాయింట్మెంట్ కావాలంటే కూడా ఓ […]Read More
ఏపీని లిక్కర్ మాఫియా అడ్డగా మార్చారని మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం పాలసీపై జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులను మూసేశారు. ఆ షాపుల్లో పనిచేసే వేలాది మందిని నడిరోడ్డున పడేశారు.. మంత్రులు.. ఎమ్మెల్యేలే బెదిరించి తమ అనుచరులతో మద్యం షాపులను దక్కించుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వారి నుండి […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో తనకు అవమానం జరిగింది. గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరుశాతం విజయవంతం చేశాను. అయిన కానీ నాకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుండి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారు. నాకు ఇష్టం లేకపోయిన కానీ ఎంపీగా పోటి […]Read More
మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి సర్కారు హిందువులంతా ఎంతో పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూపై చూపారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ అంశం బీజేపీ కు చెందిన ఆర్ఎస్ఎస్ కు రాజకీయంగా ఉపయోగపడిందని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యంలో హోల్ సేల్ గా దోచుకుంది. ప్రస్తుతం టీడీపీ వైసీపీ కలిసి ప్రజల సొమ్మును పేదవాళ్లకు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో నాతో సహా టీడీపీ శ్రేణులంతా తీవ్ర వేధింపులకు గురయ్యారు. అందరికంటే తానే ఎక్కువగా వేధింపులకు బలయ్యాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ నన్ను అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను చంపాలనే కుట్రలు చేశారని ప్రచారం జరిగిందని అన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను వంచించారు. ప్రజల […]Read More