Tags :ys jaganmohan reddy

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ నేతతో భేటీపై విజయసాయి రెడ్డి క్లారిటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత టీడీ జనార్ధన్ రెడ్డి నివాసానికెళ్లి మరి ఆయన్ని కలిశారని వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. ” లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ విచారణకు హజరు కావడానికి ముందు తాడేపల్లి పార్క్ విల్లాలో దాదాపు నలబై ఐదు నిమిషాల పాటు టీడీ జనార్ధన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఆ తర్వాతనే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు ఈడీ బిగ్ షాక్ – ఆస్తులు జప్తు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఈడీ బిగ్ షాకిచ్చింది. దాదాపు పద్నాలుగేండ్ల నుండి కొనసాగుతున్న మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ సీఎం జగన్ కు చెందిన ఆస్తులను ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా జగన్ ,దాల్మియా సిమెంట్ సంస్థలకు చెందిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను జప్తు చేసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2009-14మధ్యలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి ఆరోపణల […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ ఎంపీ కు భూకబ్జాపై నోటీసులు…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఆయన సోదరుడు మేడా మల్లిఖార్జున రెడ్డి లకు రాజాంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరు మండలం లేబాక గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా 109.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్ రికార్డుల్లో గయా భూములుగా వాటిని అక్రమించుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. ఎంపీ మేడా కుటుంబ సభ్యుల […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కొడాలి నానికి జగన్ ఫోన్..!

గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈసందర్భంగా జగన్ నాని ఆరోగ్య విషయాల గురించి ఆరా తీశారు.. ఆధైర్యపడవద్దు.. ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నానికి గుండె సంబధిత సమస్యలున్నాయని ఏఐజీ వైద్యులు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీకి షాకిచ్చిన ఎమ్మెల్సీలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు బిగ్ షాకిచ్చారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు మా రాజీనామాలు ఆమోదించండి.. మండలి ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు… మా వ్యక్తిగత కారణాలతోనే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశాము అని స్పీకర్ కు వివరించారు.. వైసీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత, కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ.. వెంటనే మా రాజీనామాలను ఆమోదించాలని ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు..Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కోటి రూపాయలివ్వని జగన్..!

ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గతంలో విజయవాడలో వచ్చిన వరదలకు గురై సర్వం కోల్పోయిన బాధితులకు సాయంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వరద బాధితులకు వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన రూ.కోటి ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సమాధానంగా మంత్రి పార్థసారథి స్పందించారు. ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన విరాళం అందలేదన్నారు. అలాగే, సాక్షి పేపర్ కొనుగోలుకు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు చంద్రబాబు షాక్..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టీడీపీ అధినేత.. సీఎం నారా చంద్రబాబు నాయుడు బిగ్ షాకిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో టీడీపీ ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఆడుదాం ఆంధ్రాపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తిన అవినీతి జరిగింది. విచారణ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబు..లోకేష్ కి అందగాళ్లు నచ్చరా..?

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలపై పెట్టే ప్రతీ కేసు చట్ట వ్యతిరేకమేనని మాజీ సీఎం .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పష్టం చేశారు. జైళ్ళో ఉన్న ఆ పార్టీ నేత.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని పరామర్శించాడు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ ‘ఈ తప్పుడు కేసులు వాళ్లకే చుట్టుకుంటాయి. అప్పుడు వీరి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది. తన సామాజిక వర్గం నుంచి ఒకడు ఎదుగుతున్నా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు సర్కారుకు జగన్ స్వీట్ వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది అని వైసీపీ అధినేత.. వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎక్స్ వేదికగా అన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ లోకి టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీలోకి వలసల జోరు మొదలైంది. ఇప్పటికే పీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. తాజాగా అధికార టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడైన గాలి జగదీష్ […]Read More