తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు నిన్న సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’కు హబ్ గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీ శ్రీధర్ […]Read More
Tags :slider
నిన్న హెచ్ సీయూ – నేడు ఫార్మాసిటీ -తీరు మారని రేవంత్ రెడ్డి..!
ఇప్పటికే హెచ్ సీయూ భూముల వ్యవహారంలో జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకోవడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సంగతి మరిచిపోకముందే మరోకసారి ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం తమ భూములను తీసుకోవద్దు అక్కడి రైతులందరూ ధర్నాలు చేశారు. అయిన కానీ వెనకడుగు వేయకుండా ప్రభుత్వం నిన్న సోమవారం నూట యాబై మంది పోలీస్ […]Read More
తెలుసుకోని మాట్లాడండి -రేవంత్ కు హీరోయిన్ వార్నింగ్..!
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్ని తెలుసుకోని మాట్లాడండి. నేనేమి AI ఆధారిత వీడియోలను కానీ ఫోటోలను కానీ పోస్టు చేయలేదు. అన్ని వివరాలను తెలుసుకోని మాట్లాడాలి అని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా అన్నారు. కంచ గచ్చొబౌలి భూముల వివాదంలో కొంతమంది నకిలీ వీడియోలు.. ఫోటోలను ఏఐ తో తయారు చేసి అసత్య ప్రచారం చేశారనే కారణంతో వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెల్సిందే. దీని […]Read More
తెలంగాణ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ వ్యవహారిస్తున్నారు అని బీఆర్ఎస్ సీనియర్ మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. షాడో సీఎంగా మీనాక్షి నటరాజన్ పని చేస్తున్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షలు.. సమావేశాలు నిర్వహించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ […]Read More
తెలంగాణ డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టీ. ఇందులో భాగంగా ఈ వ్యవహారంలో యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహారిం చుకోవాలి. అక్రమ కేసులను పెట్టి సంగారెడ్డి జైలుకి తరలించిన ఇద్దరు విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి. వారిపై పెట్టిన కేసులన్నీంటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు […]Read More
ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా ఈరోజు సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.టీ20ల్లో 13,000పరుగులను పూర్తి చేసుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా నిలిచారు. ముంబై బౌలర్ బౌల్ట్ బౌలింగ్ లో వరుస ఫోర్లతో కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తం 386ఇన్నింగ్స్ లో ఈ రికార్డును సాధించాడు. కోహ్లీ కంటే ముందు పోలార్డ్ (13,537),శోయబ్ […]Read More
తెగించిన తెలుగు తమ్ముళ్లు- వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్లిప్పర్ షాట్ రిప్లయ్..!
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు కొంత మంది ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కూతురు వరస అయ్యే బంధువు సుమయ రెడ్డి అనే అమ్మాయితో సంబంధాలు అంటగడుతూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై సదరు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇచ్చిన రిప్లయ్ తెలుగు తమ్ముళ్లకు స్లిప్పర్ షాట్ అంటూ వైసీపీ సానుభూతి పరులు.. కార్యకర్తలు.. నెటిజన్లు ఆ రిప్లయ్ ను షేర్ చేస్తూ […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన సంగతి మరిచిపోకముందే హెచ్ సీయూ వివాదంలో సైతం సుప్రీం కోర్టు అక్షింతలే కాదు ఏకంగా సీఎస్ నే జైలుకి పంపుతామని వార్నింగ్ సైతం ఇచ్చింది. ఆ విషయం ఇంకా ప్రజల మదిలో ఉండగా ప్రభుత్వానికి ఏకంగా ఆర్టీసీ ఉద్యోగులు అల్టీమేటం జారీ చేశారు. […]Read More
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఇటీవల రాష్ట్రాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని ఆకర్శించిన హెచ్ సీయూ వివాదానికి కారణమైన యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు.. ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేసిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. సోషల్ మీడియా వారీయర్స్.. ప్రజా సంఘాలు.. అఖరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా అందరూ ఆ వివాదానికి సంబంధించి AI కంటెంటు తో వైరల్ చేశారు. ప్రభుత్వానికి నష్టం చేకూరేలా అసత్య ప్రచారం చేశారనే నెపంతో అందరిపై కేసులు […]Read More