ఇటీవల జిమ్ చేస్తూ గాయపడిన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చింది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ గాయం నుండి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని అన్నారు. గత ఏడాది చివర్లో వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ గాయపడ్డారు. తాను చాలా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ చెప్పారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ […]Read More
Tags :singidi
మయన్మార్ లో వచ్చిన భారీ భూకంపం దాటికి 1700 లకు భూకంప మృతుల సంఖ్య పెరిగింది..దాదాపు 3వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి.. నిన్న ఆదివారం మరోసారి భూమి కంపించినట్లు తెలుస్తుంది.. మయన్మార్ భూకంపం తర్వాత వరుస ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. భూకంపాల ధాటికి ఇళ్లు, చరిత్రాత్మక కట్టడాలు ధ్వంసమయ్యాయి.. దీంతోమయన్మార్ లో పలుచోట్ల దెబ్బ తిన్న రోడ్లు, వంతెనలే కన్పిస్తున్నాయి.. కమ్యూనికేషన్ కు ఆటంకాలతో రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. భారీ పరికరాలు లేకుండానే శిథిలాలు […]Read More
గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్ కానున్నారు.. గత వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆస్పత్రిలో మాజీ మంత్రి కొడాలి నాని చేరారు.. అతనికి వైద్యులు వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారణ చేశారు.. సాధ్యమైనంత త్వరగా స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.. సర్జరీ విషయంలో […]Read More
అదేంటీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఫాలో అవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఈ ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బరిలోకి దిగడం లేదని ప్రకటించింది. కాంగ్రెస్ కు హైదరాబాద్ లో తగినంత బలం లేదని పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అదే […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేస్తున్న సంగతి మనకు తెల్సిందే. ఈ దుస్తులను మహిళా సంఘాల సభ్యులే కుడుతుంటారు. వారికి ప్రభుత్వం యూనిఫాంకు రూ.50చొప్పున చెల్లిస్తున్నది. కానీ దానిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ సాక్షిగా అబద్ధం చెప్పింది. తాము రూ.25 పెంచి రూ.75 ఇస్తున్నామని ఆర్థికమంత్రి.. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లు తెలిపారు. కానీ ఇదంతా అబద్ధమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ బయటపెట్టింది. కేవలం […]Read More
ఒకపక్క లోకమంతా ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటుంది. మరోపక్క మాత్రం రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రం విద్యార్థులు లాఠీఛార్జ్ లతో.. పోలీసుల అరాచకంతో రణరంగం మాదిరి ఓ బీకర యుద్ధాన్నే ఎదుర్కుంటున్నారు. నిన్న ఆదివారం యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో వందలాదిగా మోహరించిన పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పండుగ రోజు అందులో సెలవు కావడంతో […]Read More
వారిద్దరూ ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలాంటివాళ్ళు.. వీరిద్దరూ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు.. అందుకే ముఖ్యమంత్రి కావాలనే కలలు కన్నారు. వాళ్ల కలలు కలలుగానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పదవి కాలం అప్పుడే పూర్తి చేసుకున్నారు. సీఎం పదవి ఎలాగైన దక్కలేదు కనీసం ఇంట్లో ఇద్దరూ మంత్రులుండాలనే ఆశపడ్డారు. అయితే మంత్రి కోమటీరెడ్డి వెంకట రెడ్డి ఆశ తీరింది కానీ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ మాత్రం ఆడియాశ […]Read More
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను. నా మాట విని ఆ రంగం వైపు వెళ్లినవారు ఇప్పుడు […]Read More
సిద్దిపేటలో జరిగిన ఉగాది ఉత్సవ వేడుకల్లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “ఈ విశ్వవాసు నామ సంవత్సరం అందరికీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు శుభం కలగాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.పాత రోజుల్లో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యత ఉండేది. రాను రాను పత్రికలతో పాటు పంచాంగం కూడా వచ్చేస్తుంది. మన రాశిఫలాల ఆధారంగా చదువుకోవడం అలవాటయింది. ప్రజలు […]Read More
ఏపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం గా లేకపోతే P-4 కార్యక్రమం ఉండేది కాదు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను అని జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025 సందర్భంగా “జీరో పావర్టీ-P4” కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని చేశాను. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం […]Read More