తాప్సీ అందమే కాదు మనసు కూడా అందమే నిరూపించారు.హేమ కుంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హీరోయిన్ తాప్సీ తన భర్త మథియాస్ భో తో కల్సి ముంబైలోని ఓ మురికివాడలో నిరుపేదలకు కూలర్లు.. ఫ్యాన్లు పంపిణీ చేసి గొప్ప మనసును చాటుకున్నారు. వేసవి కాలంలో ప్రస్తుతం ఉన్న నలబై డిగ్రీల ఎండను దృష్టిలో పెట్టుకుని ఈ ముద్దుగుమ్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కొంచెం ఉక్కపోతగా ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది నలబై డిగ్రీల వేడిమిని తట్టుకోవాలంటే మనవల్ల […]Read More
Tags :singidi
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కోపంతో భారత రాజ్యాంగ నిర్మాత.. తెలంగాణ రాష్ట్రమేర్పాటుకు ఆర్టికల్ -3 ద్వారా కారణమైన మహానీయుడు.. భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ ను సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు అవమానిస్తున్నారు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మీడియాతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన అంబేడ్కర్ విగ్రహాన్ని […]Read More
భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకల పేరుతో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ వ్యూహారచనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో వరంగల్ సిటీ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు సీపీ ప్రకటించారు. దీంతో తమ సభకు ఎలాంటి అటంకులు సృష్టించకుండా సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఈ […]Read More
రష్మీకా మందన్నా ఇటు అభినయంతో.. అటు చక్కని అందంతో కుర్రకారుతో పాటు సినీ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి. పుష్ప, పుష్ప -2 మూవీలతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ ఆదిత్య సర్ఫోత్థార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థామా మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంలో పాత్ర గురించి పలువురు పలురకాలుగా ఊహించుకుంటున్నారు. అనేక కథనాలను ప్రచురిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పాత్ర గురించి రష్మీకా మందన్నా […]Read More
ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ రికార్డుల మీద రికార్డులను సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్స్ లో శ్రేయాస్ అయ్యర్ 82(36), పి సింగ్ 42(23), ప్రియాన్స్ ఆర్య 36(13) పరుగులతో రాణించారు. హైదరాబాదీ బౌలర్లల్లో పటేల్ 4/42, మలింగ 2/45 […]Read More
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో బీజేపీ కి చెందిన ఓఎంపీ హాస్తం ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాంబు పేల్చిన సంగతి తెల్సిందే. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఎంపీ అరుణ మాట్లాడుతూ కేటీఆర్.. ముసుగులో గుద్దులాటలు ఎందుకు.. నీకు దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి. అంతేకానీ గాల్లో […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో సత్తుపల్లి పట్టణం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ, మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు.ముందుగా ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, సమావేశానికి వచ్చిన నాయకులతో కలిసి రెండు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. గతేడాది ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు జూలై నెలలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు. విడిపోయిన పదేండ్లు అవుతున్న కానీ ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ కొన్ని సమస్యలపై ఈసారి […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీం నగర్ గ్రామంలో వడగండ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం జరిగింది. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపించింది. ప్రభుత్వం […]Read More
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ.. ప్రముఖ సీనియర్ నటి. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతికి చంద్రకిరణ్ రెడ్డి బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు నాలుగేండ్ల కిందట చంద్రకిరణ్ రెడ్డి విజయశాంతి భర్త అయిన ఎం వీ శ్రీనివాస్ ప్రసాద్ కి పరిచయమయ్యారు. అప్పటి నుండి తాను కాంగ్రెస్ నాయకురాలైన విజయశాంతికి సోషల్ మీడియా చూస్తాను అని పలువురు ప్రముఖుల దగ్గర కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి కొంత సమయం కావాలి. పని బాగుంటే తీరు నచ్చితేనే […]Read More