Tags :singidi sports

Sticky
Breaking News Slider Sports Top News Of Today

వైస్ కెప్టెన్ గా బుమ్రా.. ఎందుకంటే..?

టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీమిండియా వైస్ కెప్టెన్ గా నియమించిన సంగతి తెల్సిందే. జట్టులో కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా లాంటి అనేక మంది మోస్ట్ సీనియర్ ఆటగాళ్లున్న కానీ బుమ్రానే ఎందుకు నియమించారో రివిల్ చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో దీని వెనక ఉన్న అసలు కారణాన్ని తెలియజేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ” బుమ్రాతో కల్సి నేను చాలా మ్యాచ్ లు ఆడాను. చాలా […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ ముందు కోహ్లీ రికార్డు……?

ట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డు ఒకటి ఉంది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. మొత్తం కోహ్లీ 22టెస్ట్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో పద్నాలుగు మ్యాచ్ ల్లో టీమిండియాను విజయపథాల్లోకి నడిపించాడు.ఏడింట్లో ఓడిపోయారు. ఒకటి డ్రా అయింది. రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం పద్దెనిమిది టెస్ట్ మ్యాచ్ ల్లో పన్నెండు మ్యాచ్ ల్లో విజయాన్ని అందించాడు. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రాజకుటుంబం వారసుడిగా మాజీ క్రికెటర్ జడేజా

గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ రాజకుటుంబానికి తదుపరి వారసుడిగా టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు అజయ్ జడేజా(53) ను నిన్న శనివారం ప్రకటించారు. దీనిపై ప్రస్తుత మహారాజ జాం సాహెబ్ శత్రు సల్వ సింహ్ జీ దిగ్విజయ్ సింహ్ జీ జడేజా అధికారక ప్రకటన చేశారు. రాజకుటుంబ వారసుడిగా అజయ్ జడేజా అంగీకరించారు. జామ్ నగర్ తర్వాత జాం సాహెబ్ గా బాధ్యతలను అజయ్ జడేజా స్వీకరించడం ఇక్కడి ప్రజలకు ఓ వరం అని శత్రు సల్వ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘన విజయం

బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన అఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా పూర్తి 20ఓవర్లు ఆడి ఆరు వికెట్లకు రెండో తోంబై ఏడు పరుగులు చేసింది. రెండోందల తొంబై ఎనిమిది పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ పూర్తి 20ఓవర్లు ఆడి ఏడు వికెట్లను కోల్పోయి నూట అరవై నాలుగు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

నిరాశపర్చిన అభిషేక్ శర్మ

అందివచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ కు ఎంపికైన అభిషేక్ శర్మ గత మూడు మ్యాచుల్లోనూ విఫలమై నిరాశపర్చాడు. ఈ సిరీస్ లో వరుసగా 16,15,04 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో అంచనాలకు తగ్గట్లు అతడు రాణించకపోవడంతో నెటిజన్లు.. క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కేరీర్ లో వచ్చిన అవకాశాలను అభి వృధా చేసుకుంటున్నారని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ లో టీమిండియా రికార్డుల మోత

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన అఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20ఓవర్లకు ఆరు వికెట్లను కోల్పోయి 297పరుగులు చేసింది. 298పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 164పరుగులు చేసింది. దీంతో టీమిండియా 133పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది.ఉప్పల్ వేదికగా టీమిండియా సృష్టించిన రికార్డులు ఈ విధంగా […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సంజూ శాంసన్ విధ్వంసం

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న అఖరి మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ సిక్సర్లు.. ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. పదో ఓవర్లో సంజూ శాంసన్ వరుసగా ఐదు సిక్సర్లు బాది ఆ ఓవర్లో ముప్పై పరుగులను సాధించాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 11.1 ఓవర్లు పూర్తయ్యే సరికి 177 పరుగులను సాధించింది. సంజూ శాంసన్ 95(37), సూర్యకుమార్ యాదవ్ 64(27)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ లో సంజూ శాంసన్ ఊచకోత

ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్ లో అఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ పోటి పడి మరి సిక్సర్లు.. ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న టీమిండియా ఇరవై ఐదు పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ తో సంజూ శాంసన్ పరుగుల సునామీని సృష్టిస్తున్నాడు. మొత్తం 8ఓవర్లకు టీమిండియా 113/1 చేసింది సంజూ శాంసన్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఢిల్లీకి పంత్ గుడ్ బై..?

ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ కు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గోన్నాను. అని అనుకుంటే ఎవరైన కొనుగోలు చేస్తారా..?. లేదా..?. కొనుగోలు చేస్తే నాకు ఎంత ధర పలుకుతుంది..?. అని ట్వీట్ చేశాడు. దీంతో రిషబ్ పంత్ ఢిల్లీ జట్టును వీడతారు అనే చర్చ మొదలైంది. ఇప్పటికే పంత్ ను సీఎస్కే జట్టు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంగ్లా టీమిండియా మ్యాచ్ కు వర్షం ముప్పు..?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరదైన టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు జరగనున్నది. ఇప్పటికే మూడు టీ20 ల సిరీస్ లో రెండు మ్యాచులను గెలిచి సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా తెగ ఉవ్విరుళ్లుతుంది. మరోవైపు చివర మ్యాచ్ లోనైన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బంగ్లా తాపత్రయపడుతుంది. నిన్న శుక్రవారం హైదరాబాద్ లో కుండపోత వర్షం […]Read More