యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఆ భూముల్లో ఎలాంటీ పనులు చేయవద్దు. తదుపరి విచారణ జరిగేవరకూ చిన్న గడ్డిపూసను కూడా కోయకండి .. అవసరమైతే సీఎస్ ను జైలుకు పంపే హక్కు తమకుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన సంగతి తెల్సిందే. దీంతో కక్ష్య కట్టిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని […]Read More
Tags :singidi news
స్వతంత్ర భారతదేశంలో ఎవరైన అఖరికీ పీఎం అయిన సీఎం అయిన అఖరికీ సామాన్యులైన రూల్స్ పాటించాల్సిందే. లేదు నేను రూల్స్ పాటించను అంటే చట్టఫర చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూల్స్ పాటించలేదని జైళ్లకెళ్లిన సామాన్యులున్నారు. ముఖ్యమంత్రులున్నారు. ప్రధానమంత్రులున్నారు. మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు.. అఖరికి ఎంపీలు సైతం ఉన్నారు.. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి మాత్రం తనకు రూల్స్ ముఖ్యంగా కోర్టులంటే పట్టవంటూ తాజాగా మరోకసారి నిరూపించుకున్నారు. హెచ్ సీయూ వివాదంలో సుప్రీం […]Read More
వరంగల్ -హైదరాబాద్ మధ్య పుష్ – పుల్ రైలును నడపండి..!
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను శుక్రవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుష్ – పుల్ రైలును వరంగల్ నుండి హైదరాబాద్ వరకు నడపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. వరంగల్ నుండి నిత్యం వేలాది మంది ప్రయాణికులు – విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులు […]Read More
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రోలిసింగ్ ను డిల్లీలోని వారి కార్యా లయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలే వరంగ ల్కు CGHS వెల్నెస్ సెంటర్ మంజూరు అయినప్పటికీ వైద్య అధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని వివరించారు. CGHS వెల్నెస్ సెంటర్ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య […]Read More
రానున్న శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు రాచకొండ డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో నేరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో శ్రీ రామ నవమి వేడుకల సమయంలో మత సామరస్యం కాపాడేలా, […]Read More
ఇటీవల ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాల తో తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతుల సంఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ను కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు.. ప్రతిపాదన లేఖను అందించారు. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న విత్తన సాగుచేస్తున్న రైతులు […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన తాజా బర్నింగ్ అంశం హెచ్ సీయూ భూముల వివాదం. ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చివరికి ఈ ఆంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖరికీ ప్రభుత్వంపై అటు సీఎస్ పై మొట్టికాయలు వేసి మరి ఈ వివాదాన్ని తాత్కాలికంగా సర్దుమణిగేలా చేసింది. అయితే ఈ అంశాన్ని సరిగా డీల్ చేయలేదు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అధికారపార్టీ […]Read More
HCU భూముల వివాదం – ఆఫోటో గ్రాఫర్ ను పట్టిస్తే 10లక్షలు…!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టోద్దు. చెట్లను మొక్కలను నరకవద్దు. అంత అత్యవసరంగా కార్యక్రమాలు చేయాల్సిన పని ఏముంది. అంత అవసరం ఏమోచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సీఎస్ శాంతికుమారి ఐఏఎస్ పై తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. అంతే కాకుండా తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకూ ఎలాంటి పనులు చేయద్దు. చెట్లను […]Read More
Big Breaking -HCU భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం విక్రయించాలని తలపెట్టిన భూములను ఈరోజు మధ్యాహ్నాం మూడున్నరకు వెళ్లి సందర్శించాలి. అక్కడి వాస్తవ పరిస్థుతులపై నివేదికను తయారు చేసి అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెల్సిందే. […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవి అని చెబుతున్నావు కదా.. నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా.. గన్ లేకుండా నువ్వు పుట్టిన పాలమూరు జిల్లాలోనే బోయిన్ గుట్ట తండాకు రుణమాఫీపై చర్చకు రా అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హారీష్ రావు సవాల్ విసిరారు. కల్వకుర్తిలో పర్యటిస్తున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మీరు […]Read More