Tags :singidi news

Breaking News Slider Telangana Top News Of Today

ములుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలి..!

ఇటీవల ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాల తో తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతుల సంఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ను కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు.. ప్రతిపాదన లేఖను అందించారు. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న విత్తన సాగుచేస్తున్న రైతులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

HCU ఎఫెక్ట్ -సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన తాజా బర్నింగ్ అంశం హెచ్ సీయూ భూముల వివాదం. ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చివరికి ఈ ఆంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖరికీ ప్రభుత్వంపై అటు సీఎస్ పై మొట్టికాయలు వేసి మరి ఈ వివాదాన్ని తాత్కాలికంగా సర్దుమణిగేలా చేసింది. అయితే ఈ అంశాన్ని సరిగా డీల్ చేయలేదు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అధికారపార్టీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

HCU భూముల వివాదం – ఆఫోటో గ్రాఫర్ ను పట్టిస్తే 10లక్షలు…!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టోద్దు. చెట్లను మొక్కలను నరకవద్దు. అంత అత్యవసరంగా కార్యక్రమాలు చేయాల్సిన పని ఏముంది. అంత అవసరం ఏమోచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సీఎస్ శాంతికుమారి ఐఏఎస్ పై తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. అంతే కాకుండా తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకూ ఎలాంటి పనులు చేయద్దు. చెట్లను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

Big Breaking -HCU భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం విక్రయించాలని తలపెట్టిన భూములను ఈరోజు మధ్యాహ్నాం మూడున్నరకు వెళ్లి సందర్శించాలి. అక్కడి వాస్తవ పరిస్థుతులపై నివేదికను తయారు చేసి అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెల్సిందే. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దమ్ముంటే దా- రేవంత్ కు హారీష్ సవాల్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవి అని చెబుతున్నావు కదా.. నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా.. గన్ లేకుండా నువ్వు పుట్టిన పాలమూరు జిల్లాలోనే బోయిన్ గుట్ట తండాకు రుణమాఫీపై చర్చకు రా అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హారీష్ రావు సవాల్ విసిరారు. కల్వకుర్తిలో పర్యటిస్తున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మీరు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏ క్షణమైన మాజీ మంత్రి రోజా అరెస్ట్..!

ఏపీ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా ఏ క్షణమైన అరెస్ట్ అవుతారా..?. ఐదేండ్ల వైసీపీ పాలనలో మంత్రిగా రోజా అనేక అవినీతి అక్రమాలు చేశారా ..?. అంటే అవుననే అంటున్నారు ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు . మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఏ క్షణమైన అరెస్ట్ కావడం ఖాయం అని తేల్చి చెప్పారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో మంత్రిగా ఉన్న రోజా అవినీతికి పాల్పడ్డారు.క్రీడా సామాగ్రి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ ” ఇదేమి సినిమా కాదు”..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సినిమా నటుడు ప్రకాష్ రాజ్ మరోకసారి ఫైర్ అయ్యారు.ఓ ఇంటర్వూలో పాల్గోన్న ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వూలో రాజకీయాలు.. సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలీలో స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అది చేస్తాను. ఇది చేస్తాను. స్వర్గాన్ని కిందకు దించుతాను అని హామీలిచ్చిన పవన్ కళ్యాణ్ తీరా అధికారంలోకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రివర్గ విస్తరణపై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ ఉగాది పండుగ తర్వాత ఉంటుంది. తాజాగా జరగబోయే క్యాబినెట్ విస్తరణలో పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి..వాకటి శ్రీహారి ముదిరాజు లకు అవకాశం ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా పీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ కూర్పులో కొన్ని ఇబ్బందులు.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రజాపాలన అంటే ఆడబిడ్డల జుట్టు లాగడం.. బట్టలు చింపడమా..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజాపాలనను తీసుకోస్తాము. మార్పు తీసుకకోస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరా ఆధికారంలోకి వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ భూములను లాక్కోవద్దంటూ ధర్నాలు చేస్తున్న ఆడబిడ్డల జుట్టు పట్టి లాగడం.. వాళ్ల బట్టలు చింపడం ప్రజాపాలన అని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” నన్ను కల్సిన యూనివర్సిటీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా కాదు మనిషిలా పని చేయ్..!

రోజుకు పద్దెనిమిది గంటలు తెలంగాణ రాష్ట్రం కోసం పని చేస్తున్నాను అని మాటలు చెప్పుడు కాదు ఓ పదినిమిషాలు మనిషిలా పని చేయ్ అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” రోజుకి పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఓ […]Read More