ముఖ్యమంత్రి.. కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని అధికార టీడీపీ నేతలను ఆయన హెచ్చరించారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి. ఎవరూ కూడా పైసా ధరలను పెంచోద్దు అని చెప్పినట్లు సమాచారం.. వీటి విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తి లేదు. వీటిలో రూపాయి కూడా అవినీతి జరగవద్దు అని ఆయన స్పష్టం చేశారు. తప్పులు చేసిన వారినిన్ వదిలే ప్రసక్తి లేదు అని అన్నారు. […]Read More
Tags :andhrapradesh cm
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన
ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో భాగంగా దీపావళి పండుగ రోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు అవుతుంది. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి బుకింగ్ మొదలవుతుంది. ముప్పై ఒకటి నుండి సరఫరా చేస్తారు. ఒక్కొ సిలిండర్ పై రూ.851 లను ప్రభుత్వమే రాయితీ చెల్లిస్తుంది. రెండు […]Read More
ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు .. బద్వేల్ ఉన్మాది దాడిలో చనిపోయిన యువతి తల్లి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందిన వీడియోని మాజీ మంత్రి ఆర్కే రోజా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.. రోధిస్తున్న కన్నతల్లి గర్భశోకం మీకు విన్పిస్తుందా చంద్రబాబు..అనిత.. పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు.. వరుస మానభంగాలు..హత్యలు.. మహిళలపై దాడులతో ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారుRead More
ఏపీలో గతంలో పాలించిన వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తెలుగు తమ్ముళ్లు కూడా చేస్తే రానున్న ఎన్నికల్లో వారికి పట్టిన గతే టీడీపీకి పడుతుంది.. మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నిన్న శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ ముఖ్యం.. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదని […]Read More
రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాకిచ్చిన చంద్రబాబు…?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జరిగిన భేటీలో తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా క్యాడర్ ఐఏఎస్ అధికారులైన అమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, సృజన లాంటి ఐఏఎస్ అధికారులను ఏపీకి బదిలీ చేయాలని […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ క్యాబినెట్ ఈ నెల పదహారు తారీఖున అమరావతిలో భేటీ కానున్నది. గురువారం జరగాల్సిన ఏపీ క్యాబినెట్ ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అకస్మిక మృతితో వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చెత్త పన్ను రద్ధు, పీ-4 విధానం వంటి పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ చర్చించనున్నది. మరోవైపు ఏపీకి జీవనాడి పోలవరం, అమరావతి నిర్మాణాల గురించి కూడా చర్చించే […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో నాతో సహా టీడీపీ శ్రేణులంతా తీవ్ర వేధింపులకు గురయ్యారు. అందరికంటే తానే ఎక్కువగా వేధింపులకు బలయ్యాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ నన్ను అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను చంపాలనే కుట్రలు చేశారని ప్రచారం జరిగిందని అన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను వంచించారు. ప్రజల […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లు ఉంది అని మాజీ మంత్రి.. వైసీపీ మహిళ నాయకురాలు ఆర్కే రోజా హెద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువులను .. వారి మనోభావాలను బాబు గాయపరిచారు. సుప్రీం కోర్టు సీబీఐ సిట్ వేసిన కానీ చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుంRead More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతికి వచ్చిన సంగతి తెల్సిందే. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యంగా వరదసాయం మొత్తం ఎక్కువగా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే లైన్.. జోన్.. ఎయిర్ పోర్టులు తదితర అంశాల గురించి సంబధిత మంత్రులతో భేటీ అయ్యారు బాబు. ఈ నేపథ్యంలోనే బాబు తిరుమల శ్రీవారి చిత్రపటంతో […]Read More
ఒక్కొక్కసారి అత్యుత్సాహాం పనికి రాదంటారు పెద్దలు..ఈ మాట ఏపీ అధికార టీడీపీకి చెందిన చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి దళిత ఎమ్మెల్యే డా.వీఎం థామస్ విషయంలో సరిగ్గా సూటైంది. ఇటీవల ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సంగతి తెల్సిందే. ఆ రోజు ఎమ్మెల్యే వీఎం థామస్ సైతం కొండపైకెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి.. తిరుమల నియమనిబంధనల ప్రకారం అన్యమతస్తులు తాము వెంకన్నస్వామిపై భక్తి.. నమ్మకం ఉందని […]Read More