Breaking News Slider Telangana Top News Of Today

ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ అనే పదాన్ని వాడకూడదు.!

తమ పరిధికి మించిన వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలో స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తదితర సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు జరిపారు. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న నాలుగు ఆర్ఎంపి పిఎంపి క్లినిక్ లను తనిఖీ చేసి సీజ్ చేశారు. పట్టణంలో నిర్వహిస్తున్న కీర్తి పాలీ క్లినిక్, ప్రజా వైద్యశాల, రాజా మెడికల్ హాల్ వెనుక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ కి మంత్రి దామోదర నివాళులు..!

ప్రముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, దేశ మాజీ ఉప ప్ర‌ధాని డాక్టర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయనకు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఘన నివాళులు అర్పించారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ జీవితం […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

అరికెలపూడి గాంధీ అడ్రస్ మిస్సింగ్…!

ఆయన నాలుగు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే.. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. అయితేనేమి తన సొంత నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నడిబొడ్డున ఓ సమస్య ఉంటే దాని గురించి మాట్లాడటం కాదు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. శేరిలింగం పల్లి గల్లీ నుండి దేశ రాజధాని ఢిల్లీని దాటి ప్రపంచానికి తెల్సిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్థానిక ఎమ్మెల్యే అయిన అరికెలపూడి గాంధీ మాట కనీసం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే..!

గుండెపోటు రావడంతో ఎమ్మెల్యే ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన సంఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ అవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో స్థానిక మంత్రుల పర్యటన ఉంది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై పరిశీలనతో పలు కార్యక్రమాల్లో పాల్గోనడానికి పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కిందపడి పోయారు. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే.. స్వతహాగా డాక్టర్ అయిన తెల్లం వెంకట్రావు ఆ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

HCU యూనివర్సిటీపై రేవంత్ సర్కారు మరో కుట్ర..!

యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఆ భూముల్లో ఎలాంటీ పనులు చేయవద్దు. తదుపరి విచారణ జరిగేవరకూ చిన్న గడ్డిపూసను కూడా కోయకండి .. అవసరమైతే సీఎస్ ను జైలుకు పంపే హక్కు తమకుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన సంగతి తెల్సిందే. దీంతో కక్ష్య కట్టిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఐయామ్ రూల్స్ బ్రేకర్.!. నాట్ ఫాలోవర్ …!!

స్వతంత్ర భారతదేశంలో ఎవరైన అఖరికీ పీఎం అయిన సీఎం అయిన అఖరికీ సామాన్యులైన రూల్స్ పాటించాల్సిందే. లేదు నేను రూల్స్ పాటించను అంటే చట్టఫర చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూల్స్ పాటించలేదని జైళ్లకెళ్లిన సామాన్యులున్నారు. ముఖ్యమంత్రులున్నారు. ప్రధానమంత్రులున్నారు. మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు.. అఖరికి ఎంపీలు సైతం ఉన్నారు.. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి మాత్రం తనకు రూల్స్ ముఖ్యంగా కోర్టులంటే పట్టవంటూ తాజాగా మరోకసారి నిరూపించుకున్నారు. హెచ్ సీయూ వివాదంలో సుప్రీం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

విద్యాకోర్సుల్లో మార్పు రావాలి..!

ప్రస్తుత ఆధునీక కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లోని కోర్సులలో మార్పులు రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సలర్లకు సూచించారు. మార్కెట్‌లో డిమాం డున్న కోర్సులను బోధించాల్సిన అవసరం ఉంద ని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా వర్సిటీలు పని చేయాలని అన్నారు. విశ్వవి ద్యాల‌యాల వైస్ ఛాన్స‌ల‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి  సమావేశ మయ్యారు. ప్ర‌భుత్వ విశ్వవిద్యాల‌యాల‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్థోమ‌త లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వ‌స్తున్నార‌ని, వారి భ‌విష్య‌త్తును […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్ -హైదరాబాద్ మధ్య పుష్‌ – పుల్‌ రైలును నడపండి..!

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ను శుక్రవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుష్‌ – పుల్‌ రైలును వరంగల్ నుండి హైదరాబాద్ వరకు నడపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. వరంగల్ నుండి నిత్యం వేలాది మంది ప్రయాణికులు – విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్ CGHS వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించండి.!

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రోలిసింగ్ ను డిల్లీలోని వారి కార్యా లయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలే వరంగ ల్‌కు CGHS వెల్‌నెస్‌ సెంటర్‌ మంజూరు అయినప్పటికీ వైద్య అధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని వివరించారు. CGHS వెల్‌నెస్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య […]Read More

Bhakti Breaking News Hyderabad Slider Top News Of Today

ప్రశాంత వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలు.

రానున్న శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు రాచకొండ డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో నేరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో శ్రీ రామ నవమి వేడుకల సమయంలో మత సామరస్యం కాపాడేలా, […]Read More