Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు మాస్ వార్నింగ్…?

ముఖ్యమంత్రి.. కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని అధికార టీడీపీ నేతలను ఆయన హెచ్చరించారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి. ఎవరూ కూడా పైసా ధరలను పెంచోద్దు అని చెప్పినట్లు సమాచారం.. వీటి విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తి లేదు. వీటిలో రూపాయి కూడా అవినీతి జరగవద్దు అని ఆయన స్పష్టం చేశారు. తప్పులు చేసిన వారినిన్ వదిలే ప్రసక్తి లేదు అని అన్నారు. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ కీలక నిర్ణయం

బెయిల్ పై బయటకు వచ్చిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జానీ మాస్టర్ తన ఇంట్లో ఓ దర్శకుడు.. ఇద్దరు కోరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తుంది. జైలులో పెట్టే ఆహారం తినలేకపోయాను. మనిషి అనేవాడు జైలుకెళ్లకూడదు. బయట కంటే జైలులోనే నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో ఆర్ధం కావడం లేదు.. రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తాను. అప్పటి వరకూ నేను ఎవరితోనూ మాట్లాడను.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

కేంద్ర హోం శాఖ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటరిచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను చేర్చుకున్న కాంగ్రెస్సోళ్ళు వ్యభిచారులైతే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకున్నారు కదా.. మీరు ఏంటి మరి.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాయి.. ప్రజలదృష్టిని మరలిచ్చేందుకే అరెస్ట్ డ్రామాలు.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్ధతుగా బీజేపీ చేపట్టిన ధర్నా కార్యక్రమం విజయవంతమవ్వడంతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కు ఊరట

తెలంగాణ రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుళ్లకు భారీ ఊరట లభించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్ధు చేయాలని ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తున్న సంగతి తెల్సిందే. దీంతో దిగోచ్చిన ప్రభుత్వంలో తాత్కాలిక సెలవులు రద్ధు అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జీవన్ రెడ్డికి మద్ధతుగా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డికి మద్ధతుగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” జీవన్ రెడ్డి జీవితమంతా కాంగ్రెస్ లోనే గడిచింది. నిత్యం జనాల్లో ఉండే నాలాంటి.. జీవన్ రెడ్డి లాంటివాడ్ని ఎందుకు ఓడించారో నాకు ఆర్ధం అవ్వడం లేదు.. ఈ వయసులో జీవన్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

 అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కుటుంబంలో ఆస్తుల తగాదా రోజురోజుకూ ముదురుతుంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహాన్ రెడ్డి అతడి చెల్లెలు ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య ఆస్తుల పంపకంపై బహరింగ యుద్ధం జరుగుతుంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ మూడు పేజీల లేఖను ఈరోజు శుక్రవారం విడుదల చేశారు.జగన్‌ ఏదైనా నమ్మించగలడంటూ లేఖను ప్రారంభించిన ఆమె వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికున్న కాలం […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రూ.100తో రూ.5లక్షల బీమా..?

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఈ నెల ఇరవై తారీఖు నుండి టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. రూ.100సభ్యత్వంతో రూ.5లక్షల ప్రమాద బీమా ఆ పార్టీ ఇవ్వనున్నది. అలాగే ఆ కార్యకర్తకుటుంబానికి చెందిన సభ్యులకు విద్య, వైద్య,ఉపాధి కోసం కూడా సాయం అందిస్తారని తెలుస్తుంది. మరోవైపు త్వరలోనే నామినేటెడ్ పదవుల రెండో జాబితాను సైతం […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

గుండంపల్లిలో మంత్రి సీతక్క పర్యటన

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గుండంపల్లి లో పండిట్ భాను ప్రసాద్ శాస్త్రి వేదమంత్రాల మంత్రోత్సరణ వారి దివ్య కరకరములచే పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క పాల్గొన్నారు … ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ వారు కాకతీయుల నాటి 12వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం శిథిలవస్థలో ఉంది మహాశివరాత్రి రోజున […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక అప్ డేట్

ఏపీలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ నెల 31న ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి నాదేండ్ల మనోహార్ తెలిపారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్లను బుకింగ్‌ చేసుకోవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో 24 గంటల్లోపు, గ్రామాల్లో 48 గంటల్లోపు సిలిండర్‌ డెలివరీ అవుతుంది.. ఈ పథకం ద్వారా సర్కార్‌కు ప్రాథమికంగా రూ.2,674 కోట్లు ఖర్చవుతుంది.. దీనికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఇందిరాపార్కు దగ్గర మూసీ బాధితుల పక్షాన జరిగిన తోడూ అనే కార్యక్రమ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ నది పుట్టుపుర్వోత్తరాలు తెలుసా..?. పేదలు ఏమైన మేము మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండలేము.. మమ్మల్ని తరలించమని కోరారా అని […]Read More