రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన కిషన్ రెడ్డి

 రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన కిషన్ రెడ్డి

Kishan Reddy VS Revanth Reddy

Loading

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఇందిరాపార్కు దగ్గర మూసీ బాధితుల పక్షాన జరిగిన తోడూ అనే కార్యక్రమ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ నది పుట్టుపుర్వోత్తరాలు తెలుసా..?. పేదలు ఏమైన మేము మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండలేము.. మమ్మల్ని తరలించమని కోరారా అని ఆయన ప్రశ్నించారు.

ఆయన విసిరిన సవాల్ ను నేను స్వీకరిస్తాను.. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటాను.. పేదల కోసం అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటాను అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *