పెళ్లి చూపులు చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం.. ఒకవైపు బాక్సాఫీసు కలెక్షన్లతో పాటు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్న మూవీ ఇది. విజయ్ దేవరకొండ హీరోగా.. రీతూ వర్మ హీరోయిన్ గా నటించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ బిజీబిజీ అయ్యారు. ఆ తర్వాత వీరు కలిసి తీసిన చిత్రం లేదు. తాజాగా వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇప్పటికే […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ -పోలీసులకు హైకోర్టు బిగ్ షాక్
జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన కుటుంబ విందు పార్టీని రేవ్ పార్టీగా… డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించేందుకు ఇటు అధికార కాంగ్రెస్ .. అటు బీజేపీ పార్టీలతో పాటు కొన్ని మీడియా సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.. దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు కల్సి చేసుకునే విందు పార్టీకి కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అటు పోలీసుల అనుమతి కావాలంటే ఎలా అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులకు రాష్ట్ర అత్యున్నత న్యాయ […]Read More
సహజంగా మంత్రి రోడ్డుపైకి వస్తేనే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తారు. అలాంటిది సాక్షాత్తు రాష్ట్ర సీఎం రోడ్డుపైకి వస్తే మినిమమ్ ఉంటది కానీ కేరళ సీఎం పినరయి విజయన్ విషయంలో ఇందుకు భిన్నంగా ఓ సంఘటన జరిగింది. అసలు విషయానికి వస్తే ముఖ్యమంత్రి విజయన్ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. తిరువనంతపురం సమీపంలోని వామనపురంలో కాన్వాయ్ వెళ్తుండగా ఓ బైక్ అడొచ్చింది. దీంతో కాన్వాయ్ ముందు వెళ్తున్న పోలీస్ జీప్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. వెనకే వస్తున్న […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టలకే ఫలించింది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు.. సామాన్యులపై భారం మోపకూడదని చేసిన పోరాటానికి ఇటు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దిగోచ్చినట్లు కన్పిస్తుంది. ఇటీవల మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈఆర్సీని కల్సి కరెంటు ఛార్జీలను పెంచోద్దని విన్నవించింది. ఆ తర్వాత సిరిసిల్లలో జరిగిన బహిరంగ విచారణలో సైతం కేటీఆర్ పాల్గోని ప్రజల తరపున తమ గళాన్ని విన్నవించారు. కరెంటు […]Read More
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి..కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే ఐదేండ్లు కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీచ్చారు .. తీరా అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన మాట తప్పారని మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ ఆధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాడు బాబు మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు .. దీని గురించి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పారు. గత ఎన్నికల్లో మీరు ప్రజలకిచ్చిన […]Read More
తెలంగాణలో గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాకు రాజకీయంగా సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే మా బంధువులపై కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిరంతరాయంగా పోరాటం చేస్తుంది. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లము. ఇలాంటి కుట్రలకు మేము భయపడమని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్ చేసుకోవడమే తప్పు అంటున్నారు. అది […]Read More
చిన్నారి పెళ్లికూతురుగా అందరికి పరిచయమైంది..ఆ తర్వాత హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న నటి అవికా గోర్. అలాంటి నటికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదంట.. దీని గురించి అవికా గోర్ మాట్లాడుతూ “బాడీ గార్డే తనను లైంగికంగా వేధించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గతంలో నేను ఓ బాడీగార్డును నియమించుకున్నా. ఎవరూ నన్ను తాకకుండా చూడాల్సిన అతడే ఓ ఈవెంట్లో అసభ్యంగా తాకాడు. నేను సీరియస్ కాగా వెంటనే సారీ చెప్పాడు. కానీ మరోసారి కూడా […]Read More
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న తాజా మూవీ పుష్ప-2. దీనికి ముందు వచ్చిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే .. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి అనసూయ క్రేజీ న్యూస్ వెల్లడించారు. ‘ఈ సినిమాలో పది నిమిషాలకు ఒక హై ఉంది. పది నిమిషాల తర్వాత క్లైమాక్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మరో ట్విస్ట్ ఉంటుంది. ఈ పార్ట్లో మరింత […]Read More
స్వాగ్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నటీ రీతూవర్మ. రీతూవర్మ తాజాగా పీపుల్స్ స్టార్ .. యువహీరో సందీప్ కిషన్ సరసన నటించనున్నట్లు తెలుస్తుంది. సందీప్ కిషన్ ల్యాండ్ మార్క్ మూవీ ముప్పై సినిమాగా మజాకా కి ధమాకా మేకర్స్ త్రినాధరావు నక్సిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ , హస్య మూవీస్ ,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్.కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అప్ డేట్ గురించి చిత్రం మేకర్స్ రీవూల్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పాటలను విడుదల చేసి ప్రేక్షకుల్లో.. అభిమానుల్లో మంచి జోష్ నింపారు. ఈ చిత్రం టీజర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. రామ్ […]Read More