మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా..?. ఎవరితోనూ మీ బాధను చెప్పుకోలేక పోతున్నారా..?. మీ సమస్యకు పరిష్కారం లేక మీలో మీరే ఆవేదన చెందుతున్నరా..?. అయితే ఇది మీకోసమే. తప్పకుండా చదవండి. అలవెరా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. పెరుగు తినడం వలన పేగులల్లో మంచి బ్యాక్టీరియాలను పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం వలన ఎదురయ్యే సమస్యలను ఇది నియంత్రిస్తుంది. ఉదయాన్నే లేవగానే పరిగడుపున వెచ్చని అరలీటర్ నీళ్లు తాగాలి. ప్రతిరోజూ రెండు మూడు గ్లాసుల మజ్జీగ […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఆయన సోదరుడు మేడా మల్లిఖార్జున రెడ్డి లకు రాజాంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరు మండలం లేబాక గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా 109.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్ రికార్డుల్లో గయా భూములుగా వాటిని అక్రమించుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. ఎంపీ మేడా కుటుంబ సభ్యుల […]Read More
గత సార్వత్రిక ఎన్నికల ముందు అత్తా మాటనే ఆకోడలుకి శాసనం. అత్తా ఏది చెబితే తుచా తప్పకుండా పాటించేది. కూర్చోమంటే కూర్చుంటుంది. నిలబడమంటే నిలబడుతుంది. అంతగా అత్త మాట అంటే ఆకోడలకు గౌరవం. మర్యాద. తీరా ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అత్తా లేదు తొత్తా లేదు. అంతా నేనే.. నా మాటే శాసనం అంటూ ముందుకు దూసుకెళ్తుంది సదరు కోడలు. దీంతో అత్తా తీవ్ర అగ్రహాంతో రగిలిపోతున్నారు. ఇంతకూ ఈ అత్తా కోడళ్ల పంచాయితీ ఏంటని తెగ […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు రాసిన లేఖలో పిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి తీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు చోటు చేసుకుంటుంది.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది అని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న జగన్ చేసే ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేల ఉన్నాయి. పర్యటనలు.. పరామర్షల పేరుతో విధ్వంస్దాలు […]Read More
ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోరును సాధించింది. పూర్తి ఓవర్లను ఆడి ఆరు వికెట్లను కోల్పోయి 217 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లల్లో సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించాడు. మరోవైపు బట్లర్ (36), షారుఖ్ (36)పరుగులతో పర్వాదలేదన్పించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లల్లో తీక్షణ , తుషార్ దేశ్ పాండే చెరో రెండు వికెట్లను పడగొట్టారు. ఆర్చర్ ,సందీప్ […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న ప్రముఖ నటి.. ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయి రెండో పెళ్లి చేసుకోని సంగతి మనకు తెల్సిందే. అఖరికి ఓ ప్రముఖ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్న కానీ అది పెళ్లి పీటల దాక రాలేదు. అయితే తాజాగా పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రేణూ దేశాయ్ మళ్లీ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడ్ కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ నాకు రెండో […]Read More
తెలంగాణలో చర్చాంశనీయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ఏఐ ఫేక్ వీడియోలు.. ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించారు. ప్రభుత్వానికి చెడ్ద పేరు తీసుకు వచ్చారు. ఈ నెల 09న గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర యువ నాయకులు మన్నె క్రిషాంక్ .. బీఆర్ఎస్ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వీరిద్దరూ ఈరోజు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఇప్పటికి నలబై సార్లు ఢిల్లీకెళ్లారు. ఢిల్లీకెళ్లిన ప్రతిసారి ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా బీజేపీకి చెందిన సీనియర్ నేతలు.. కేంద్ర మంత్రులను కల్సిన ఫోటోలు బయటకు వస్తాయి . తప్పా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి.. లోక్ సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీ తో ఫోటో ఒక్కటి బయటకు రాలేదు. దీంతో రాహుల్ గాంధీ రేవంత్ […]Read More
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతుందే బీజేపీ నాయకత్వమని ఆరోపించారు. దేశంలో అత్యంత పవర్ ఫుల్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని తెలిపారు. ఇవాళ(మంగళవారం) బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడిగా బలపర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని చెప్పారు. రాజకీయ బాంబులు పేలకపోవటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి […]Read More
పంజాబ్లోని మొహాలి- మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ ఆటగాడు ప్రియాంశ్ ఏడు ఫోర్లు.. తొమ్మిది సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 39బంతుల్లో 103పరుగులు సాధించడంతో పూర్తి ఓవర్లలో 219పరుగులు చేసింది. శశాంక్ సింగ్ (52*)పరుగులతో చివరి వరకూ క్రీజులో ఉన్నాడు. పంజాబ్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లల్లో ఖలీల్ ,అశ్విన్ చెరో రెండు […]Read More