ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన కుటుంబ సభ్యులతో కల్సి ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.. ఈ భేటీలో పలు అంశాల గురించి చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More
Tags :ysrcp former mla
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. వంశీని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8 లక్ష్మీపతికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీర్ని విజయవాడ సబ్ జైలుకు తరలించారు.వల్లభనేని వంశీ అంశంపై హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.. వంశీ అరెస్ట్ విషయంలో కర్మ […]Read More
టీడీపీవాళ్లకు వడ్డీతో సహా రిటర్న్ గిప్ట్ ఇస్తా- మాజీ మంత్రి రజినీ..?
ఏపీ అధికార టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వైసీపీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజినీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే పుల్లారావు తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి రజినీ స్పందిస్తూ ” అధికారంలో ఉన్నాము. మాకు తిరుగే లేదనుకుంటూ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తారా..?. అవినీతి అక్రమాలకు ఎలాంటి తావులేకుండా ఐదేండ్ల మా పాలనలో రాష్ట్రంలో ముఖ్యంగా నా నియోజకవర్గంలో అనేక సంక్షేమాభివృద్ధి […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసం .. కార్యాలయం ,ఆయనకు సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీలపై ఒకేసమయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2019లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగిన గ్రంథి శ్రీనివాస్ జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు జిల్లాల్లో పలు వ్యాపారుల ఇండ్లలో ఏసీబీ దాడులు చేపట్టింది.Read More