వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు

Notices to YSRCP MP over land grabbing…!shot reply..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆయన నివాసం .. కార్యాలయం ,ఆయనకు సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీలపై ఒకేసమయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
2019లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగిన గ్రంథి శ్రీనివాస్ జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు జిల్లాల్లో పలు వ్యాపారుల ఇండ్లలో ఏసీబీ దాడులు చేపట్టింది.
