సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈరోజు మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈరోజు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ను అధికార టీడీపీ శ్రేణులు ఓ ఉగ్రవాదుల్లా హైజాక్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి నారా […]Read More
Tags :YSRCP
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచిన సంగతి తెలిసిందే. విచారించిన కోర్టు ఎంపీ మిథున్ రెడ్డి ఆగస్టు ఒకటో తారీఖు వరకు రిమాండ్ ను విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. జైలులో ఆయనకు టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తి చేసుకున్నది. గత ఏడాది ఇదే నెల ఇదే తారీఖున జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. మరోవైపు అప్పటి అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 సీట్లకు గానూ 164స్థానాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. […]Read More
టీడీపీ నేతతో భేటీపై విజయసాయి రెడ్డి క్లారిటీ..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత టీడీ జనార్ధన్ రెడ్డి నివాసానికెళ్లి మరి ఆయన్ని కలిశారని వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. ” లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ విచారణకు హజరు కావడానికి ముందు తాడేపల్లి పార్క్ విల్లాలో దాదాపు నలబై ఐదు నిమిషాల పాటు టీడీ జనార్ధన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఆ తర్వాతనే […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఈడీ బిగ్ షాకిచ్చింది. దాదాపు పద్నాలుగేండ్ల నుండి కొనసాగుతున్న మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ సీఎం జగన్ కు చెందిన ఆస్తులను ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా జగన్ ,దాల్మియా సిమెంట్ సంస్థలకు చెందిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను జప్తు చేసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2009-14మధ్యలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి ఆరోపణల […]Read More
తెగించిన తెలుగు తమ్ముళ్లు- వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్లిప్పర్ షాట్ రిప్లయ్..!
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు కొంత మంది ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కూతురు వరస అయ్యే బంధువు సుమయ రెడ్డి అనే అమ్మాయితో సంబంధాలు అంటగడుతూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై సదరు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇచ్చిన రిప్లయ్ తెలుగు తమ్ముళ్లకు స్లిప్పర్ షాట్ అంటూ వైసీపీ సానుభూతి పరులు.. కార్యకర్తలు.. నెటిజన్లు ఆ రిప్లయ్ ను షేర్ చేస్తూ […]Read More
అలాంటి ఏకైక వ్యక్తి జగన్ -షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
సింగిడి న్యూస్ -ఆంధ్రప్రదేశ్ ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆయన సోదరిమణి ..ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ “తనకు జన్మనిచ్చిన తల్లిపై కేసు వేసిన కొడుకుగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” చెల్లెలి కూతురు..మేనకోడలి ఆస్తి కాజేసిన దొంగగా జగన్ మిగిలిపోతారు. సరస్వతి పవర్ షేర్లలో తనకు అమ్మకు వాటా ఇచ్చి […]Read More
మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ పై బిగ్ అప్ డేట్..!
ఏపీ మాజీ మంత్రి…ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. కోడాలి నాని ఇటీవల హార్ట్ ఆటాక్ రావడంతో నాని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ నుండి ఆయన ముంబైకి షిప్ట్ అయ్యారు.ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో ఆయన చేరారు. తాజాగా వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి కోడాలి నాని త్వరలో డిశ్చార్జ్ అవుతారని వైద్యులు పేర్కొన్నారు.Read More
సింగిడి న్యూస్ – విజయవాడ ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత..గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోషాక్ తగిలింది. తమకు చెందిన భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసుస్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెల్సిందే.ఈ కేసులో న్యాయస్థానం ప్రస్తుతం ఉన్న రిమాండ్ ను మళ్లీ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది.తాజాగా విచారించిన విజయవాడ AJFCM […]Read More
గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్ కానున్నారు.. గత వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆస్పత్రిలో మాజీ మంత్రి కొడాలి నాని చేరారు.. అతనికి వైద్యులు వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారణ చేశారు.. సాధ్యమైనంత త్వరగా స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.. సర్జరీ విషయంలో […]Read More