Tags :ysjaganmohanreddy

Andhra Pradesh Slider

జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల  విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కోరడం ప్రజాతీర్పును అవహేళన చేయడమేనన్నారు. ఈ విషయంలో లేనిపోని రాద్దాంతం చేయడం సరికాదన్నారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో పల్లా మాట్లాడారు. శాసనసభలో పదో వంతు ఎమ్మెల్యేలను గెలిచిన పార్టీకి ప్రతిపక్ష […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

జగన్ కు పయ్యావుల కేశవ్ దిమ్మతిరిగే కౌంటర్

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ లేఖపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు.. అయన మీడియాతో మాట్లాడుతూ “”స్పీకర్‌కు  లేఖ రాసిన వైసీపీ అధినేత జగన్ లేఖ వెనుక ఏ సలహాదారుడు ఉన్నారో అర్థం కాలేదు.. ఆ లేఖలో ఇసుక అక్రమాలపై కూడా చెప్పాల్సింది. జగన్‌ ప్రతిపక్షానికి నాయకుడే కానీ ప్రతిపక్ష నేత హోదా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

స్పీకర్ కి జగన్ లేఖ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి లేఖ రాశారు..ఆ లేఖలో మొన్న జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధంగా ఉంది.. సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారు.. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు.. […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీ కార్యకర్తపై రాడ్లతో దాడి

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన  కార్యకర్త మీద ఇనుప రాడ్డులతో దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త తోట వెంకటేశ్వర్లు మీద కర్రలు, ఇనుప రాడ్డులతో విచక్షణా రహితంగా దాడి చేశారు దుండగులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంతా ఊరు వదిలి వెళ్ళిపోతే నువ్వు ఎందుకు ఊరిలో ఉన్నావు అంటూ ఇనుప రాడ్డులతో దాడి. తోట వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు..మూడు రోజుల క్రితం […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీ ఓటమిపై కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాల గురించి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పార్టీ నేతలు..కార్యకర్తలు చాలా మంది నన్ను కలుస్తున్నారు.. పార్టీ ఓటమి గురించి పలు రకాల కారణాలు చెబుతున్నారు.. కరోనా లాంటి మహమ్మారిని సైతం తట్టుకుని ఐదేండ్లు అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లలా భావించి మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అసెంబ్లీ ముందు జగన్ కు బిగ్ షాక్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అసెంబ్లీ ఎదుట చేదు అనుభవం ఎదురైంది.. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బయటకు రాగ అసెంబ్లీ ముందు కొంతమంది యువత సెటైర్లు వేశారు.. కారు పోతున్న సమయంలో కొంతమంది యువకులు జగన్ మావయ్య జగన్ మావయ్య అంటూ హేళన చేస్తూ సెటైర్లు వేశారు..Read More

Andhra Pradesh Slider Top News Of Today

ముద్రగడ సంచలన ప్రకటన

ఏపీ మాజీ మంత్రి..మాజీ ఎంపీ..కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన ప్రకటన చేశారు.. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను పవన్, జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ‘ఇలా చేయడం కంటే మమ్మల్ని చంపించండి. మేం అనాథలం. కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని. చేతకానోడిని. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు జనసేనాని..డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి .. కాబట్టి  కాపులకు రిజర్వేషన్లు ఇప్పించాలి. […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు..ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు.. దాదాపు నాలుగు వందల నుండి ఐదోందల శాతం తేడా కొనుగోల్లులో ఉందని ఆమె ఆరోపించారు.. నకిలీ మద్యం బ్రాండ్లతో ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు… నిన్న గురువారం బీజేపీ ఎంపీ..ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఓ సాధారణ ఎమ్మెల్యేగా జగన్..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు శుక్రవారం నుండి మొదలు కానున్నాయి..ఈ సమావేశాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ప్రోటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఇంగ్లీష్ వర్ణమాల ఆధారంగా ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఆ తర్వాత డిప్యూటీసీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ చేయనున్నారు.. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఓ […]Read More

Andhra Pradesh Sports Top News Of Today

కేసులన్నీ ఎత్తివేస్తాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన  రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు  ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన […]Read More