Tags :ysjagan

Andhra Pradesh Editorial Slider

రోజా పని అయిపోయిందా…?

రోజా అంటే ఓ ఫైర్ బ్రాండ్.. రోజూ ఏదోక వార్తతో నిత్యం మీడియాలో హాల్ చల్ చేసే ఓ మంత్రి.. పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు వరకు ఏ ఒక్క నాయకుడ్ని వదలకుండా ఒకపక్క బూతుపురాణంతో మరోపక్క తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడే వైసీపీ మహిళ నాయకురాలు. అలాంటి నాయకురాలు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు.. వార్తల్లోనే లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ తన ఓటమికి కారణం వైసీపీకి చెందిన కొంతమంది […]Read More

Andhra Pradesh Slider Telangana

జగన్ హీరో…!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఫలితాలు చాలా ఆశ్చర్యమేశాయి.. ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. అయిన కానీ అక్కడ ప్రజలు ఓడించడం చాలా బాధాకరం.. అయిన కానీ వైఎస్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అయ్యన్నపాత్రుడు అంటే జగన్ కు భయం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన దగ్గర నుండి వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి భయం పట్టుకుంది అని హోమ్ మంత్రి అనిత అన్నారు.. స్పీకర్ కు సన్మానసభలో మంత్రి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం అయ్యన్నను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆయనను భిక్ష అడిగితే గానీ ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది. రెడ్ బుక్ నాకంటే అయ్యన్న వద్ద ఉంటేనే […]Read More

Andhra Pradesh Slider

జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల  విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కోరడం ప్రజాతీర్పును అవహేళన చేయడమేనన్నారు. ఈ విషయంలో లేనిపోని రాద్దాంతం చేయడం సరికాదన్నారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో పల్లా మాట్లాడారు. శాసనసభలో పదో వంతు ఎమ్మెల్యేలను గెలిచిన పార్టీకి ప్రతిపక్ష […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

జగన్ కు పయ్యావుల కేశవ్ దిమ్మతిరిగే కౌంటర్

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ లేఖపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు.. అయన మీడియాతో మాట్లాడుతూ “”స్పీకర్‌కు  లేఖ రాసిన వైసీపీ అధినేత జగన్ లేఖ వెనుక ఏ సలహాదారుడు ఉన్నారో అర్థం కాలేదు.. ఆ లేఖలో ఇసుక అక్రమాలపై కూడా చెప్పాల్సింది. జగన్‌ ప్రతిపక్షానికి నాయకుడే కానీ ప్రతిపక్ష నేత హోదా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అసెంబ్లీ ముందు జగన్ కు బిగ్ షాక్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అసెంబ్లీ ఎదుట చేదు అనుభవం ఎదురైంది.. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బయటకు రాగ అసెంబ్లీ ముందు కొంతమంది యువత సెటైర్లు వేశారు.. కారు పోతున్న సమయంలో కొంతమంది యువకులు జగన్ మావయ్య జగన్ మావయ్య అంటూ హేళన చేస్తూ సెటైర్లు వేశారు..Read More

Andhra Pradesh Slider Top News Of Today

కొడాలి నానికి బిగ్ షాక్

ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వాలంటీర్లను బలవంతంగా బెదిరించి రాజీనామా చేయించారని మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు పిర్యాదు చేశారు వాలంటీర్లు. ఎన్నికల సమయంలో తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నానితో  పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు నేతలపై […]Read More

Andhra Pradesh Slider

ఎన్నికలపై జగన్ షాకింగ్ ట్వీట్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నికల గురించి షాకింగ్ ట్వీట్ చేశారు.. తన అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఎన్నికల గురించి పోస్టు చేస్తూ ప్రపంచంలో అత్యంత  అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్లతో  ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన ఈ సందర్భంగా  అభిప్రాయపడ్డారు  .. ఈ విధానంతో న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని […]Read More

Andhra Pradesh Slider

వైసీపీకి బిగ్ షాక్

వైసీపీ పార్టీకి అప్పుడే షాకుల పర్వం మొదలైంది. ఇటీవల ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుండి తప్పుకున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన  నేత.. మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు  రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి శిద్ధా ప్రకటించారు.Read More

Andhra Pradesh Slider

వైసీపీ మాజీ మంత్రి ఇండ్లపై రాళ్ల దాడి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందుభితో ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలు..మాజీ ఎమ్మెల్యేలు..మంత్రులను సైతం వదలకుండా దాడులకు దిగుతున్నారు కూటమి శ్రేణులు.. తాజాగా వైసీపీ నేత..మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై  గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. మాజీ మంత్రి జోగి […]Read More