Tags :twitter

Slider Sports Top News Of Today

మైఖేల్ వాన్ కు వసీమ్ జాఫర్ కౌంటర్

ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ టీమిండియా మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా సిరీస్ ఓటమిపాలైన సంగతి తెల్సిందే. దీని గురించి మైఖేల్ వాన్ స్పందిస్తూ” హాయ్ వసీమ్ శ్రీలంకతో వన్డే సిరీస్ రిజల్ట్ ఏమైంది..?. నేను మ్యాచులు చూడలేదు. అంతా బాగుందనుకుంటున్నాను” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి కౌంటర్ గా వసీమ్ జాఫర్ స్పందిస్తూ ” మీకు యాషెస్ సిరీస్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్

ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న గురువారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు.. దీంతో పోలీసులు స్థానిక సీపీఐ, సీపీఎం నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు.. దీనిపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “సారీ కామ్రేడ్స్.. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు.. గృహ నిర్భంధాలకు పూర్తి వ్యతిరేకం.. కూటమి ప్రభుత్వంలో ప్రజాపక్షమై ప్రజల తరపున ప్రజల సమస్యలపై కొట్లాడే వారికీ పూర్తి […]Read More

Andhra Pradesh Slider

జగన్ కు అండగా నాగబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి జనసేన నాయకుడు… ప్రముఖ నటుడు నాగబాబు అండగా నిలిచారు.. చదవడానికి వింతగా ఉన్నా కానీ ఇదే నిజమండోయ్.. అలా అని నాగబాబు ఏమి రాజకీయంగానో.. పార్టీ మారి వైసీపీలో ఏమి చేరడం లేదు.. అసలు సంగతి ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగిన సంఘటన మనకు గుర్తు ఉండే ఉంటది.. […]Read More

Slider Telangana

మేడిగడ్డపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలల్లో మేడిగడ్డ ఒకటి. అయితే మేడిగడ్డ బ్యారేజీ మరోకసారి వార్తల్లోకి ఎక్కింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరానిది. అందుకే వరదలకు బ్యారేజీల్లో గేట్లు కొట్టూకోపోయాయి. ఫిల్లర్లు కృంగిపోయాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓ కమిటీ కూడా వేయించింది. తాజాగా ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలు భారీ ఎత్తున కిందకు వస్తున్నాయి. ఆ […]Read More

Telangana

ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి హారీష్ రావు విన్నపం

ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విన్నవిస్తూ ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు […]Read More

International National Slider

నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం ఏర్పడింది..విండోస్ సాఫ్ట్ వేర్ లో బ్లూ ఎర్రర్ స్క్రీన్ పై మైక్రోసాఫ్ట్ సంస్థ ట్వీట్ చేసింది.. ఈ సమస్యతో జాతీయ అంతర్జాతీయ విమానసర్వీసుల్లో ఇబ్బందులు తలెత్తాయి..ట్రాకింగ్..బుకింగ్ లాంటి పలు సేవలు నిలిచిపోయాయి.. అతిత్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆ సంస్థ ట్విట్టర్లో ట్వీట్ చేసింది..విండోస్ సేవల్లో అంతరాయంతో ఢిల్లీ,ముంబై ఎయిర్పోర్టుల్లో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి..Read More

Andhra Pradesh Slider

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో […]Read More

Slider Telangana Top News Of Today

మీ మార్పు అంటే ఇదేనా ..?

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లారీ డ్రైవర్ను తిడుతూ కొట్టిన వీడియో ఒకటి వైరలైంది.. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఉన్నాయనే ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు.చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అని […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి సెటైర్లు

రుణమాఫీ కోసం ఆరువేల ఎనిమిదివందల కోట్ల నిధులను విడుదల చేస్తున్నాము..ఒక్కరోజే లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నాము..దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెటైర్లు వేస్తూ ఆగ్రహాం వ్యక్తం చేశారు..ఎక్స్ వేదికగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ గతంలో కేసీఆర్ గారు మొదటి విడతగా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

టీడీపీ కి వైసీపీ కౌంటర్

ఏపీ అధికార టీడీపీ కి ఎక్స్ వేదికగా ప్రతిపక్ష వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మొత్తం పద్నాలుగు ఏండ్లు పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్క రోజు అయిన ఇంటికెళ్లి ఆసరా పింఛన్ ను లబ్దిదారులకు అందజేశారా అని ఆ పార్టీ అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపటి నుండి మొదలు కానున్న ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్బంగా చంద్రబాబు ఇంటికెళ్లి ఇవ్వనున్న నేపథ్యంలో కౌంటర్ పోస్ట్ చేసింది.. ఇంకా ట్విట్టర్ […]Read More