Tags :twitter

Breaking News Slider Telangana Top News Of Today

ఇదేనా… ప్రజాపాలన…?

తెలంగాణలో చర్చాంశనీయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ఏఐ ఫేక్ వీడియోలు.. ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించారు. ప్రభుత్వానికి చెడ్ద పేరు తీసుకు వచ్చారు. ఈ నెల 09న గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర యువ నాయకులు మన్నె క్రిషాంక్ .. బీఆర్ఎస్ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వీరిద్దరూ ఈరోజు […]Read More

Breaking News Business Slider Technology Top News Of Today

ట్విట్టర్ (X)ను అమ్మేసిన ఎలన్ మస్క్..!

ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ (X)గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ‘ఎక్స్’ను విక్రయించినట్లు ఆయన ప్రకటించారు. అయితే, అది మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ అంకుర సంస్థ ‘ఎక్స్ఐ’ కే విక్రయించారు. ఈమేరకు మస్క్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 33 బిలియన్ డాలర్లకు ఎక్స్ను అమ్మివేసినట్లు మస్క్ ప్రకటించారు. తాజాగా ఎక్స్ప్రెఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు. ఎక్స్ఐ అధునాత ఏఐ సామర్థ్యాన్ని, ఎక్స్కు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి ఓ వింత జబ్బు..!

మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ఆయన ఎక్స్ లో “పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డిది. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్  లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు..ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో కాంగ్రెస్ మార్కు పాలన

హైదరాబాద్ మార్చి7 (సింగిడి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు కురిపించారు. తన అధికార ట్విట్టర్ అకౌంటులో కాంగ్రెస్ పాలనపై స్పందిస్తూ ” ఉమ్మడి రాష్ట్రంలోని గత పాలకుల పాలనలోని నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాము.. రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు..!

టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి డా. షామా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.. తన అధికారక సోషల్ మీడియా అకౌంటులో డా. షామా “రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్. అత్యంత ఆకట్టుకోని కెప్టెన్.. ‘రోహిత్ ఫ్యాట్ గా ఉన్నాడు. బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. లెజండ్రీ ఆటగాళ్లైన గంగూలీ, సచిన్, కోహ్లితో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని షామా పేర్కొన్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హెలికాప్టర్ లో యాత్రలు…చేపల కూరతో విందు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతుంటే మరో పక్క మంత్రులు హెలికాప్టర్ లో విహార యాత్రలకు వెళ్లినట్లు అక్కడకి వెళ్తారు. అక్కడ ఉన్న కార్మికుల పరిస్థితులు ఎంటో ఎవరికి కనీసం క్లారిటీ ఉండదు. వాటర్ నీళ్లు కలవడం వల్ల ప్రమాదం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నీలెక్క అందరూ దందాలు చేయరూ రేవంత్ రెడ్డి..!

పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు దందాలు .. అక్రమాలు చేసేవాడికి అందరూ అలానే అన్పిస్తారు అని మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఐఏఎస్ ,ఐపీస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హారీష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ” ప్రజాస్వామ్యానికి వెన్నుముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా.. అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డికి తగదని హితవు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్..!

ఏపీ మాజీ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటు రాజ్యసభ పదవికి.. అటు పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశంపై స్పందిస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత..క్యారెక్టర్ ముఖ్యం.. పార్టీలకు రాజీనామా చేసి కష్టకాలంలో క్యాడర్ ను పార్టీని వదిలేయడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నమ్ముకున్న క్యాడర్ కు..నమ్మిన నాయకుడికి అండగా ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను ఎలాంటి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న నాలుక ఊడింది..!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఎవరో తీయాల్సిన అవసరం లేదనుకుంటా.?.వాళ్లకు వాళ్ళే తీసేసుకున్నారు.కాలర్ ఎగరేద్దామనుకున్నారో ఏమో గాని…. చేసిన అతికి ఉన్న గాలి మొత్తం పోయింది.వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకోబోయి బొక్క బోర్లా పడ్డ పరిస్థితి.కాంగ్రెస్ సోషల్ మీడియా నిర్వాకం వల్ల…కారు పార్టీకి మైలేజ్ వచ్చినట్టయ్యింది.ఇప్పుడు గులాభి సైన్యం ఫీలింగ్ ఎలా ఉందంటే… విదేశీ గడ్డపై వరల్డ్ కప్ సాధించిన ఆనందంతో ఉంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే… ఈరోజు ఉదయం తెలంగాణా కాంగ్రెస్’ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఆ ఒక్క ఐడీయాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్..!

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. తాను విదేశాల్లో ఉన్న కానీ జగన్ పార్టీలో జోష్ నింపేలా ఈ సంక్రాంతికి అమలు చేసిన ఓ ఐడియాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపింది. సంక్రాంతి పండుగ యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఓ గొప్ప వేడుక.. అత్యంత ఇష్టమైన పండుగ. అలాంటి పండుక్కి ఎక్కడ ఉన్న కానీ తమ తమ […]Read More