ప్రముఖ సీనియర్ నటి కస్తూరి తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ “300ఏండ్ల కిందట తమిళ రాజుల అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారు. ఇప్పుడు వాళ్ళు మేము తమిళులం అని నినాదాలు చేస్తున్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” డీఎంకే మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు మంత్రులున్నారు.. ఇతరుల భార్యలపై కన్నేయ్యద్దని బ్రాహ్మాణులు చెబుతున్నందుకే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. కరుణానిధి కుటుంబం ఏపీ […]Read More
Tags :tollywood
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం విడుదలవుతున్న స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్ర తగ్గిపోతుంది.. కథ కథానంలో వారి వెయిటేజీ మరింత తగ్గుతుంది. కేవలం అందాల ఆరబోతకే అన్నట్లు ఉంటున్నాయి. కేవలం పాటల్లో హీరోతో ఆడిపాడటానికో. ఆ చిత్రంలో హీరో పక్కన గ్లామరస్ గా కన్పించడానికో అన్నట్లు ఉంటున్నాయి వారి పాత్రలు.. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన దేవర నుండి వెనక్కి వెళ్తే కల్కీ, గుంటూరు కారం, భగవంత్ కేసరి ఇలా పలు సినిమాలు […]Read More
పూజా హెగ్డే బుట్టబొమ్మగా కుర్రకారు మదిలో కొలువై ఉన్న దేవత.. ఆరు అడుగుల ఎత్తు.. చూడటానికి మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న నటి. అంతటి అందాల రాక్షసిపై ఓ దర్శకుడు కన్నెశారు. ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారమై షో ఆన్ స్టాపబుల్. ఈ షో కి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో బాలయ్య మీకు ఏ హీరోయిన్ […]Read More
ప్రతి మూవీకి 2నుండి 4కోట్లు రెమ్యునరేషన్ పెంచుతున్న అగ్ర హీరో
తెలుగు సినిమా ప్రొడక్షన్ వాల్యూ ప్రతి మూవీకి పదింతలు పెరుగుతుందని దర్శక నిర్మాతలు వాపోతున్న సంఘటనలు మనమెన్నో చూస్తుంటాము. చిన్న పాత్రలో నటించే నటుడు దగ్గర నుండి హీరో వరకు తమ రెమ్యూనేషన్ పెంచేయడంతోనే నిర్మాతలు సినిమాపై భారీ ఖర్చు పెడుతున్నారని కూడా వాళ్ల ఆవేదన.. ఓ సినిమా హిట్ అయితే చాలు తర్వాత సినిమాకు కోట్లలో రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు . తాజాగా ఈ అంశం గురించే ఆహా అన్ స్టాపబుల్ షో లో వచ్చింది. సీనియర్ […]Read More
ఫ్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నట్లు హీరోయిన్లపై వస్తున్న వార్తలపై ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు నయనతార. పని పాట లేనివాళ్లు సృష్టించే చెత్త ఇదంతా. గతంలో నాపై కూడా పలు రుమార్లు క్రియేట్ చేశారు. ముఖంలో కాస్త మార్పు కన్పిస్తే ప్లాస్టిక్ సర్జరీలు అనేస్తారు. మేకప్ గురించి అవగాహన ఉన్నవాళ్లైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.. పత్రికల్లో వెబ్ సైట్లలో రాయరు. నాకు కనుబొమ్మలంటే చాలా ఇష్టం. సమయం.. సందర్భాన్ని పాత్రన్ని బట్టి […]Read More
పూజా హెగ్డే చూడటానికి ఎత్తుగా.. చూడగానే మత్తెక్కించే సోయగంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే బుట్టబొమ్మ. మొదట్లో హీరోలకు.. నిర్మాతలకు గోల్డెన్ లెగ్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటుతో ఐరాన్ లెగ్ గా మారిందని సినీ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తుంటారు. ఇదే అంశంపై బుట్టబొమ్మ మాట్లాడుతూ కథాంశాల ఎంపికలో గతంలో తాను చేసిన తప్పులను ఇకముందు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. రాబోయే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను చెప్పింది. మరోవైపు గత […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్.కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అప్ డేట్ గురించి చిత్రం మేకర్స్ రీవూల్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పాటలను విడుదల చేసి ప్రేక్షకుల్లో.. అభిమానుల్లో మంచి జోష్ నింపారు. ఈ చిత్రం టీజర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. రామ్ […]Read More
బెయిల్ పై బయటకు వచ్చిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జానీ మాస్టర్ తన ఇంట్లో ఓ దర్శకుడు.. ఇద్దరు కోరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తుంది. జైలులో పెట్టే ఆహారం తినలేకపోయాను. మనిషి అనేవాడు జైలుకెళ్లకూడదు. బయట కంటే జైలులోనే నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో ఆర్ధం కావడం లేదు.. రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తాను. అప్పటి వరకూ నేను ఎవరితోనూ మాట్లాడను.. […]Read More
సాయిపల్లవి చూడటానికి బక్కపలచుగా… అందంగా మన ఇంట్లోనో.. పక్కింట్లోనో ఉండే అమ్మాయిలా కన్పిస్తుంది. చాలా అంటే చాలా నేచూరల్ గా కన్పించే సహాజ నటి.. హీరోలతో పోటి పడి మరి డాన్సులు వేయగల సత్తా తన సొంతం. అలాంటి నటి గ్లామర్ పాత్రలకు నో చెప్పడానికి గల కారణాలు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. జార్జియాలో మెడిసన్ చదువుతున్న సమయంలో ఒకసారి టాంగో డాన్స్ వేశాను. సినిమాల్లో పేరు వచ్చాక ఆ వీడియో తెగ వైరల్ అయింది. రకరకాల […]Read More
భారీ భూకుంభకోణం – టాలీవుడ్ అగ్ర నిర్మాత అరెస్ట్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో నగరంలోని రాయదుర్గంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎనబై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దాదాపు ఇరవై ఏండ్ల పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది.ఇరువైపులా వాదనలు కొనసాగాయి. ఆయన సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తేల్చడంతో పోలీసులు కేసు పెట్టారు. […]Read More