Tags :supreme court

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నందిగం సురేష్ కు బెయిల్ నిరాకరణ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మాజీ ఎంపీ సురేష్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం మనకు తెలిసిందే.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఈవీఎంల గురించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

దేశంలోని ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని దాఖలైన ప్రజావ్యాజ్యంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రజావ్యాజ్యం పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు కేవలం ఎన్నికల సమయంలో ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతారా అంటూ సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్ పెట్టాలన్న పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాలట్ పేపర్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద్ రెడ్డి హాత్య కేసులో మరో కీలక పరిణామాం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్ధు చేయాలని వైఎస్ సునీత ఇటీవల వేసిన పిటిషన్ పై ఈరోజు మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అప్రూవర్ గా మారిన వ్యక్తిని డా. చైతన్య రెడ్డి జైల్లో బెదిరించాడని సునీత తరపున న్యాయవాదై కోర్టుకు తెలిపారు. దీంతో ప్రతివాదులైన […]Read More

Sticky
Breaking News Editorial National Slider Top News Of Today

పోస్టు పెడితే అరెస్టు చేసుడేంది?-ఎడిటోరియల్ కాలమ్

సమాచార మాధ్యమాల ద్వారా నచ్చిన అంశంపై మాట్లాడే భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌-66(ఏ)ను సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చాపచుట్టి పక్కనబెట్టింది. ఎక్స్‌ (ట్విట్టర్‌), ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా వేదికల్లో, వెబ్‌సైట్లలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న నెపంతో వ్యక్తులను ఏకపక్షంగా అరెస్టు చేయడానికి వీలు కల్పించే సైబర్‌ చట్టంలోని అంశాలను న్యాయస్థానం నిర్దంద్వంగా తోసిపుచ్చింది. ఈ మేరకు 2015 మార్చి 24న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 123 […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్ -1 కేసుపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం

గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టులో చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. జీవో 29 వలన ఎస్సీ,ఎస్టీ ,బీసీ అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుంది. మెరిట్ లో ర్యాంకులు సాధించినవారికి రిజర్వేషన్ వర్తించడం అన్యాయమని గ్రూప్ -1 అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇప్పటికే హైకోర్టు కొంతమంది కోసం పరీక్షలు వాయిదా వేయలేమని తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ రోజు మధ్యాహ్నాం రెండు గంటల […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

చట్టం ఎప్పుడు గుడ్డిది కాదు

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు . ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆదేశాల మేరకు న్యాయదేవత విగ్రహంలో సరికొత్త మార్పులతో కొత్త న్యాయదేవత (లేడీ ఆఫ్‌ జస్టిస్‌) విగ్రహం దర్శనమిచ్చింది. చట్టం గుడ్డిది కాదన్న సందేశా న్నిచ్చేలా న్యాయదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల రిబ్బన్‌ను తొలగించడంతో పాటు అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా నిలిచే చేతిలోని ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని కొత్త విగ్రహంలో చేర్చారు. న్యాయదేవత మరో చేతిలా కనిపించే త్రాసును అలాగే ఉంచారు. సుప్రీంకోర్టులోని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్కచేయని బాబు

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతికి వచ్చిన సంగతి తెల్సిందే. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యంగా వరదసాయం మొత్తం ఎక్కువగా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే లైన్.. జోన్.. ఎయిర్ పోర్టులు తదితర అంశాల గురించి సంబధిత మంత్రులతో భేటీ అయ్యారు బాబు. ఈ నేపథ్యంలోనే బాబు తిరుమల శ్రీవారి చిత్రపటంతో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సుప్రీం కోర్టుది తప్పు..!. బాబుది రైటంటా..?

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కంటే ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే గొప్ప అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు బాబు తీరును ఎండగట్టిన సంగతి తెల్సిందే. ఈ అంశం గురించి దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ “తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు పై సుప్రీం కోర్టు అగ్రహాం వ్యక్తం చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ లడ్డూ రాజకీయం

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నాటకాలు ఆడుతున్నారు.. లడ్డూ వివాదం కోర్టులో ఉండగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆరాటం అని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.. ఆయన తన అధికారక ట్విట్టర్ వేదికగా ” ప్రియమైన మరియు గౌరవనీయమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నమస్కారములు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై మండిపడింది .ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తిరుపతి లడ్డూపై “ఆ లాజిక్” మరిచిన చంద్రబాబు

ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న ప్రస్తుత హాట్ టాపిక్ తిరుపతి లడ్డూ .. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కలత చెందారు.సినీ రాజకీయ అందరూ ఈ అంశంపై తమదైన శైలీలో స్పందించారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత […]Read More