Tags :supreme court

Slider Telangana

వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయమిదన్నారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే పార్టీలో వర్గీకరణకు మద్దతుగా ఒక వర్గం, వ్యతిరేకంగా ఓ వర్గం వాదనలు వినిపిస్తూ ఎస్సీలను మోసం […]Read More

Slider Telangana Top News Of Today

వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వహక్కులు ఉంటాయి.. వర్గీకరణ వల్ల విద్య ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ ఉప కులాలకు ఎంతో లాభం చేకూరుతుంది.. వెంటనే వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే.. సుప్రీం కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఎస్సీ ఎస్టీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తాము. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్.. ప్రభుత్వం కాంగ్రెస్.. […]Read More

National Slider Top News Of Today

రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

దేశంలోని రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల బెంచ్ లో ఎస్సీ వర్గీకరణకు మద్ధతుగా తీర్పునిచ్చింది. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఉపయోగపడుతుంది.. వర్గీకరణపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అధికారం ఉంది.. ఇది చారిత్రాత్మకమైన తీర్పుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2004లో ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి మరి వర్గీకరణకు మద్ధతుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.. 6:1 మెజార్టీ సభ్యుల మద్ధతుతో తీర్పును […]Read More

Slider Telangana Top News Of Today

KCR తొలి విజయం

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన విద్యుత్ కొనుగోలుపై జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై.చంద్రచూడ్ విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని  చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు..అంతేకాకుండా తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు.. […]Read More