Tags :sports news

Breaking News Slider Sports Top News Of Today

రిటైర్మెంట్ పై ధోనీ కీలక వ్యాఖ్యలు..!

ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ సీనియర్ ఆటగాడు.. మాజీ సారధి మహేందర్ సింగ్ ధోనీ ఐపీఎల్ నుండే కాకుండా క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకోనున్నారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇటీవల చెన్నై హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచే అఖరి మ్యాచ్. అందుకే తనయుడి ఆఖరి మ్యాచ్ చూద్దామని ధోనీ తల్లిదండ్రులు సైతం వచ్చారు అని కూడా వార్తలు విన్పించాయి. తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి కీలక […]Read More

Breaking News Slider Sports Top News Of Today

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త..!

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. ఐపీఎల్ -2025 సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టిక జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది చెన్నై జట్టు. ఈ క్రమంలోనే చెన్నై తలరాతను మార్చే సువర్ణావకాశం మాజీ కెప్టెన్… సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ముందు ఉంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్..ఓపెనర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సంగతి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

గుజరాత్ లక్ష్యం 170

టాటా ఐపీఎల్ సీజన్ – 2025లో భాగంగా రాయల్ ఛాలెంజ్స్ ఆఫ్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆ జట్టును కేవలం 170 పరుగులకే కట్టడీ చేసింది. గుజరాత్ బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు.. సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు. అర్శద్ ,ఇషాంత్ శర్మ ,ప్రసిద్ధ్ తలో వికెట్ ను తీశారు. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33)పరుగులతో రాణించారు. మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

సన్ రైజర్స్ , హెచ్ సీఏ వివాదంలో ట్విస్ట్..!

సింగిడి న్యూస్ – క్రికెట్ ఐపీఎల్ మ్యాచులకు అదనంగా ఉచిత టికెట్లను ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహాన్ రావు తమను బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తమ హోం గ్రౌండ్ ను మార్చుకొవాల్సి ఉంటుంది. అందుకు అనుమతి ఇవ్వాలని సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ సీఏ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ గా స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

సన్‌రైజర్స్‌కు జిడ్డులా తగులుకున్నాడు..! ఇప్పట్లో వదిలేలా లేడు..!!

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఈ పేరు వింటేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భయ పడుతున్నారు. దీనికి కారణం అతడు ఎస్‌ఆర్‌హెచ్‌కు పీడకలలు పరిచయం చేయడమే. విశాఖపట్నం వేది కగా ఇవాళ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓటమికి అతడే ప్రధాన కారణం. ఈ మ్యాచ్‌ లో ఏకంగా 5 వికెట్లు తీసి కమిన్స్ సేన ఓటమిని శాసించాడు స్టార్క్. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మకు మైకేల్ వాన్ సలహా..!

టీమిండియా కెప్టెన్.. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఆ జట్టుకు సరైన ఆరంభాల్ని అందివ్వలేకపోయారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించారు. ఆయన స్పందిస్తూ ‘రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడేటప్పుడు ముంబై బ్లూ జెర్సీకి బదులు టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో ఆడుతున్నట్లు భావించాలి. అప్పుడైతే రన్స్ చేస్తారేమో. ఆయనలాంటి మంచి ప్లేయర్ వెనుకబడకూడదు. పరుగుల వరద పారించాలి. ఆయన సరిగ్గా ఆడకపోతే […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ అరుదైన రికార్డు..!

ఐపీఎల్ లో నిన్న శనివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడటం ద్వారా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాదు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్(ఐపీఎల్ +దేశవాళీ+ఇంటర్నేషనల్)లో 450 మ్యాచ్లు ఆడిన తొలి భారత ప్లేయర్ గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్ (412), విరాట్ (401), ధోనీ (393), రైనా(336) ఉన్నారు. ఓవరాల్ గా కీరన్ పొలార్డ్ (695), బ్రావో(582), షోయబ్ మాలిక్ (555), రస్సెల్ (540), నరైన్ (537) తొలి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

అదరగొట్టిన మాస్టర్ బ్లాస్టర్

ఐఎంఎల్ టీ20 ఫైనల్లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి తొలి సీజన్లోనే ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో టీమిండియా మాజీ కెప్టెన్.. మాజీ లెజండ్రీ ఆటగాడైన సచిన్ టెండూల్కర్ ఆడిన అప్పర్ కట్స్ ఈ ఫైనల్ మ్యాచుకే హైలెట్ గా నిలిచాయి. థర్డ్ మాన్ దిశగా అప్పర్ కట్ ఆడి బౌండరీ కొట్టిన సచిన్ అనంతరం స్లిప్స్ సిక్సర్ బాదారు. దీంతో మాస్టర్ అభిమానులు సంతోషం […]Read More

Breaking News Slider Sports Top News Of Today

వరుణ్ చక్రవర్తికి బెదిరింపులు

ఒక్క టోర్నమెంట్‌తో టీమిండియాకు కొత్త హీరోగా అవతరించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ భారత్ కప్పు గెలవడంలో వరుణ్ చక్రవర్తి ప్రధాన కీలక పాత్ర పోషించాడు. బ్రేక్ త్రూ కావాలనుకున్న ప్రతిసారి వరుణ్‌ చేతికి బంతి ఇస్తూ ఫలితం సాధించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడ్ని ట్రంప్ కార్డుగా వాడుకొని ప్రత్యర్థుల పనిపట్టాడు. చాన్నాళ్లు టీమ్‌కు దూరమై ఇబ్బందులు పడిన వరుణ్.. చాంపియన్స్ ట్రోఫీతో టీమ్‌లో తన స్పాట్‌ను […]Read More

Breaking News Slider Sports Top News Of Today

మైదానంలో తిట్టడంపై హిట్ మ్యాన్ క్లారిటీ..!

టీమిండియా క్రికెట్‌లో ఒక్కో కెప్టెన్‌ది ఒక్కో శైలి. కొందరు కూల్‌గా అన్ని వ్యవహారాలు చక్కబెడతారు.. మరికొందరు చాలా కోపాన్ని చూపిస్తారు. కూల్ కెప్టెన్ గా ముద్రపడిన టీమిండియా లెజండ్రీ స్టార్ మాజీ ఆటగాడు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాంటి అరుదైన సారథులు ఎంత ఒత్తిడి ఉన్నా కానీ తాము కూల్‌గా ఉంటారు.. మైదానంలో ఏ పరిస్థితుల్లోనైనా ఇతర ఆటగాళ్లనూ అలాగే ఉంచుతారు. విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్స్ దూకుడు కనబరుస్తూ, సహచరులనూ అదే తోవలో […]Read More