భారత క్రికెట్లో విధ్వంసం అనగానే గుర్తొచ్చే పేరు లిటిల్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్. అటువైపు ఏ జట్టు అని చూడడు.. ఏ బౌలర్ అని కూడా ఎవరని చూడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేయడం వీరు ప్రత్యేకత. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నారు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచులు వీరూ ఆడాడు.. ఇందులో 17,253 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు, […]Read More
Tags :sports news
న్యూజిలాండ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఆ జట్టు ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెల్సిందే.. ఇండియా గెలవాలంటే పది వికెట్లను తీయాలి . అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టులోనూ 107 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఉంచింది.. కానీ భారత స్పిన్నర్లు 93 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఇవాళ కూడా భారత బౌలర్లు విజృంభించి హిస్టరీ రిపీట్ […]Read More
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ శతకం బాధేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన టీమిండియా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోతున్నారు. 71 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండవ ఇన్నింగ్స్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ కంటే భారత్ 12పరుగులు వెనుకబడి ఉంది.. భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి […]Read More
రన్ మెషీన్గా, రికార్డుల రారాజుగా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 9వేల పరుగుల క్లబ్లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో చెలరేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.న్యూజిలాండ్ బౌలర్ విలియం ఓర్కీ బౌలింగ్లో మిడాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ 53 పరుగుల వ్యక్తిగత […]Read More
న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో నలబై ఆరు పరుగులకే కుప్పకూలింది. మొదటి మ్యాచ్ లోనే టీమిండియా బ్యాటర్లు అంతా ఘోరంగా విఫలమయ్యారు. రిషబ్ పంత్ (20), జైశ్వాల్ (13) మాత్రమే టీమిండియా ఆటగాళ్ళల్లో డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ , కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌటయ్యారు. న్యూజిలాండ్ ఆటగాళ్లల్లో హెన్రీ ఐదు వికెట్లను, విలియమ్ నాలుగు వికెట్లు.. సౌథీ […]Read More
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ స్టార్ ఆటగాడు శుభమన్ గిల్ దూరమయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. గిల్ కు మెడ, భుజం నొప్పి తో బాధపడుతున్నట్లు టీమిండియా ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ శుభమన్ గిల్ దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్ ను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఫేసర్ బెన్ సియర్స్ సైతం మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు […]Read More
టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీమిండియా వైస్ కెప్టెన్ గా నియమించిన సంగతి తెల్సిందే. జట్టులో కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా లాంటి అనేక మంది మోస్ట్ సీనియర్ ఆటగాళ్లున్న కానీ బుమ్రానే ఎందుకు నియమించారో రివిల్ చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో దీని వెనక ఉన్న అసలు కారణాన్ని తెలియజేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ” బుమ్రాతో కల్సి నేను చాలా మ్యాచ్ లు ఆడాను. చాలా […]Read More
గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ రాజకుటుంబానికి తదుపరి వారసుడిగా టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు అజయ్ జడేజా(53) ను నిన్న శనివారం ప్రకటించారు. దీనిపై ప్రస్తుత మహారాజ జాం సాహెబ్ శత్రు సల్వ సింహ్ జీ దిగ్విజయ్ సింహ్ జీ జడేజా అధికారక ప్రకటన చేశారు. రాజకుటుంబ వారసుడిగా అజయ్ జడేజా అంగీకరించారు. జామ్ నగర్ తర్వాత జాం సాహెబ్ గా బాధ్యతలను అజయ్ జడేజా స్వీకరించడం ఇక్కడి ప్రజలకు ఓ వరం అని శత్రు సల్వ […]Read More
అందివచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ కు ఎంపికైన అభిషేక్ శర్మ గత మూడు మ్యాచుల్లోనూ విఫలమై నిరాశపర్చాడు. ఈ సిరీస్ లో వరుసగా 16,15,04 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో అంచనాలకు తగ్గట్లు అతడు రాణించకపోవడంతో నెటిజన్లు.. క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కేరీర్ లో వచ్చిన అవకాశాలను అభి వృధా చేసుకుంటున్నారని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 అఖరి మూడో మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు బంగ్లా బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఓపెనర్లుగా దిగిన సంజూ శాంసన్ 11*4,8*6 సాయంతో 111(47) సాధించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 4(4) పరుగులకే ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ ఎనిమిది ఫోర్లు.. […]Read More