Tags :slider

Breaking News Slider Telangana Top News Of Today

సోనియా – రాహుల్ గాంధీ లతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ..!

కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లను గురువారం టీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ లను కలుసుకొని వారిని పలకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ అదేవిధంగా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితర ఎమ్మెల్యేలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

HCU భూముల వివాదంపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం..!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మూడేండ్ల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకోని హైదరాబాద్ లోనే ది బెస్ట్ ఎకో పార్కును అభివృద్ధి చేస్తాము. అందుకే ఎవరూ ఈ భూములను కొనవద్దు . ముందే చెబుతున్నాము ఈ భూములను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హైదరాబాద్ ప్రజలకు కేటీఆర్ పిలుపు..!

తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెనక్కి తగాల్సిందే అని అల్టీమేటం జారీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రస్తుతం ఉన్న తీరునే కొనసాగిస్తే హైదరాబాద్ ప్రజలతో కల్సి హెచ్ సీయూ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీకి చెందిన భూములను కాపాడుకోవడం కోసం ఎన్నో ఉద్యమాలు.. ధర్నాలు చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారుకు బిగ్ షాక్..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన సంగతి మరిచిపోకముందే తాజాగా దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు రేవంత్ రెడ్డి సర్కారుకు బిగ్ షాకిచ్చింది. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం విక్రయించాలని తలపెట్టిన భూములను ఈరోజు మధ్యాహ్నాం మూడున్నరకు వెళ్లి సందర్శించాలి. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాగబాబుకు చిరంజీవి అభినందనలు

ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన సీనియర్ నేత కొణిదెల నాగబాబు ఈరోజు బుధవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.. అనంతరం నాగబాబు తన సతీమణితో కల్సి సీఎం చంద్రబాబును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తాజాగా ఎక్స్ వేదిగా నాగబాబు సోదరుడు..మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నా తమ్ముడుకి అభినందనలు అని పోస్టు చేశారు.దీనికి బదులుగా థ్యాంక్స్ అన్నయ్య..మీరు తోడ్పాటు.ప్రేమకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

HCU వివాదం – కాంగ్రెస్ కు బండ్ల గణేష్ కౌంటర్..!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయద్దంటూ ఆ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు గత వారం రోజులుగా అనేక పోరాటాలు.. ధర్నాలు చేస్తున్న సంగతి తెల్సిందే. వీరికి మద్ధతుగా పలు రాజకీయ పార్టీలు నిలిచాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రేణూ దేశాయి, నాగ్ అశ్విన్ తదితరులు లాంటి వాళ్ళు సైతం వారికి అండగా నిలిచారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుకూల ట్విట్టర్ హ్యాండిల్ ఆపాన్నహస్తం ఐడీ నుండి సెలబ్రేటీలను ట్రోల్ చేస్తూ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

గుజరాత్ లక్ష్యం 170

టాటా ఐపీఎల్ సీజన్ – 2025లో భాగంగా రాయల్ ఛాలెంజ్స్ ఆఫ్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆ జట్టును కేవలం 170 పరుగులకే కట్టడీ చేసింది. గుజరాత్ బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు.. సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు. అర్శద్ ,ఇషాంత్ శర్మ ,ప్రసిద్ధ్ తలో వికెట్ ను తీశారు. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33)పరుగులతో రాణించారు. మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హెచ్ సీయూ వివాదంపై మంత్రి జూపల్లి వివాదస్పద వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి వివాదం రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి ఖండంతారాలను దాటిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాలకు రాజకీయ సినీ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు మేధావులు సైతం వారికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీకు చెందిన అంగుళం భూమి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీని కాపాడేందుకే రేవంత్‌ డైవర్షన్‌ డ్రామా..!

అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీకి పంపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పకడ్బందీ స్క్రీన్ ప్లే రచించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల మండిపడ్డారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌ చేసిన తీర్మానాలను తెరమరుగు చేయడమే ప్రభుత్వ ప్రయత్నమ న్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే సీఎం రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ డ్రామాకు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌ లో ఆమె మీడియాతో మాట్లాడారు. […]Read More