డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అడుగు భూమి కూడా తమ ప్రభుత్వం తీసుకోదు. గత ప్రభుత్వ పెద్దలు ఒక టీమ్ ను హెచ్ సీయూకి పంపి ఉద్యమాలు.. ధర్నాలు చేయిస్తున్నారు. ఓ ఫెయిడ్ బ్యాచ్ అక్కడ అరాచకం సృష్టిస్తుంది. గతంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు ఆ యూనివర్సిటీకు భూములను […]Read More
Tags :singidi
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. సీనియర్ నాయకులు కేసీ వేణు గోపాల్ కు మాజీ మంత్రి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ నెలలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పెద్దపల్లి శాసనసభ్యులు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ప్రారంభించడానికి ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకేరు వాగు నుండి ఇసుకను తరలించుకుంటూ జీవిస్తున్న ఐదు వేల మంది కుటుంబాలకు చెందిన ఇసుక కూలీలు.. ట్రాక్టర్ల డ్రైవర్లు ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకున్నారు. స్థానిక […]Read More
హైదరాబాద్ KGF- కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ -ప్రతోక్కరూ చదవాలి..!
కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ (KGF) హైదరాబాద్ నగరంలోని అరుదైన సహజ సిద్ధ అడవి. ఇది అనేక రకాల చెట్లు, వన్య మృగాలు, పక్షులతో అలరారే ప్రాంతం. ప్రభుత్వ విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేసినప్పటికీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH) విద్యార్థులు, అధ్యాపకులు దీనిని సంరక్షించి, ఈ రోజు దీనిని ఒక స్వచ్ఛమైన, చక్కటి అరణ్యంగా మార్చారు. ఈ అడవిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఈ వ్యాసంలో KGF యొక్క ప్రాముఖ్యత, జీవవైవిధ్యం, జల […]Read More
పాలలాంటి అందమైన రూపం.. చూడగానే మత్తెక్కించే రూపం.. వెరసీ తమన్నా అంటే పడి చావని(ఈ పదం అనకూడదు కానీ ప్లో కోసం) యువత లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా యువతరాన్ని సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్ లో నటించిన సరిలేరు నీకెవ్వరూ, జైలవకుశ లాంటి భారీ సినిమాల్లో నటించి ఆ సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దీంతో ఆమె ఐటెం సాంగ్స్ లో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యమ సమయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు మంగళవారం హైకోర్టు విచారించింది. తెలంగాణ సాధనలో భాగంగా జరిగిన మలిదశ ఉద్యమంలో 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్లో కేసీఆర్ […]Read More
సింగిడి న్యూస్ – క్రికెట్ ఐపీఎల్ మ్యాచులకు అదనంగా ఉచిత టికెట్లను ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహాన్ రావు తమను బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తమ హోం గ్రౌండ్ ను మార్చుకొవాల్సి ఉంటుంది. అందుకు అనుమతి ఇవ్వాలని సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ సీఏ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ గా స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు […]Read More
సింగిడి న్యూస్ – విజయవాడ ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత..గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోషాక్ తగిలింది. తమకు చెందిన భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసుస్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెల్సిందే.ఈ కేసులో న్యాయస్థానం ప్రస్తుతం ఉన్న రిమాండ్ ను మళ్లీ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది.తాజాగా విచారించిన విజయవాడ AJFCM […]Read More
ఈనెల మూడో తారీఖున తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు చెందిన ప్రతినిధులకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరారు. కుల సామాజిక వర్గాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఏఐసీసీ అధ్యక్షులు […]Read More
దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పథకం “సన్న బియ్యం”
దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పథకం, రాష్ట్రంలో నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం పేదలకు వరం లాంటిదని ఉద్యమకారుల షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జాండగూడెం సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్నబియ్యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ తో కలిసి […]Read More