హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మూడేండ్ల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకోని హైదరాబాద్ లోనే ది బెస్ట్ ఎకో పార్కును అభివృద్ధి చేస్తాము. అందుకే ఎవరూ ఈ భూములను కొనవద్దు . ముందే చెబుతున్నాము ఈ భూములను […]Read More
Tags :singidi
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెనక్కి తగాల్సిందే అని అల్టీమేటం జారీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రస్తుతం ఉన్న తీరునే కొనసాగిస్తే హైదరాబాద్ ప్రజలతో కల్సి హెచ్ సీయూ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీకి చెందిన భూములను కాపాడుకోవడం కోసం ఎన్నో ఉద్యమాలు.. ధర్నాలు చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన సంగతి మరిచిపోకముందే తాజాగా దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు రేవంత్ రెడ్డి సర్కారుకు బిగ్ షాకిచ్చింది. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం విక్రయించాలని తలపెట్టిన భూములను ఈరోజు మధ్యాహ్నాం మూడున్నరకు వెళ్లి సందర్శించాలి. […]Read More
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయద్దంటూ ఆ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు గత వారం రోజులుగా అనేక పోరాటాలు.. ధర్నాలు చేస్తున్న సంగతి తెల్సిందే. వీరికి మద్ధతుగా పలు రాజకీయ పార్టీలు నిలిచాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రేణూ దేశాయి, నాగ్ అశ్విన్ తదితరులు లాంటి వాళ్ళు సైతం వారికి అండగా నిలిచారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుకూల ట్విట్టర్ హ్యాండిల్ ఆపాన్నహస్తం ఐడీ నుండి సెలబ్రేటీలను ట్రోల్ చేస్తూ […]Read More
టాటా ఐపీఎల్ సీజన్ – 2025లో భాగంగా రాయల్ ఛాలెంజ్స్ ఆఫ్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆ జట్టును కేవలం 170 పరుగులకే కట్టడీ చేసింది. గుజరాత్ బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు.. సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు. అర్శద్ ,ఇషాంత్ శర్మ ,ప్రసిద్ధ్ తలో వికెట్ ను తీశారు. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33)పరుగులతో రాణించారు. మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ […]Read More
హెచ్ సీయూ వివాదంపై మంత్రి జూపల్లి వివాదస్పద వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి వివాదం రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి ఖండంతారాలను దాటిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాలకు రాజకీయ సినీ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు మేధావులు సైతం వారికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీకు చెందిన అంగుళం భూమి […]Read More
అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీకి పంపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పకడ్బందీ స్క్రీన్ ప్లే రచించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల మండిపడ్డారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ చేసిన తీర్మానాలను తెరమరుగు చేయడమే ప్రభుత్వ ప్రయత్నమ న్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాకు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. […]Read More
సల్మాన్ ఖాన్ కు ఓ చట్టం.! రేవంత్ రెడ్డికి ఓ చట్టమా.!!
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కండల వీరుడు.. ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ జింకను వేటడారనే కారణంతో ఐదేండ్లు జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా మనకు తెల్సిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన విద్యార్థులతో కల్సి ఈరోజు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. మార్చి ముప్పై ఒకటో తారీఖుతో ముగిసిన ఎల్ఆర్ఎస్ గడవును ఏఫ్రిల్ ముప్పై తారీఖు వరకూ పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఏఫ్రిల్ ముప్పై తారీఖు వరకూ ఎల్ఆర్ఎస్ కు ఇరవైఐదు శాతం రాయితీతో అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ కింద లేఅవుట్లను క్రమబద్ధీకరించడంతో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. ఎల్ఆర్ఎస్ కు 15.27 […]Read More
కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గత వారం రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు.. ధర్నాలు చేస్తున్న సంగతి తెల్సిందే. వీరి పోరాటానికి రాజకీయ సినీ క్రీడా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు మద్ధతు నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలకు మద్ధతుగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో యూనివర్సిటీ […]Read More