హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంచ గచ్చిబౌలి పరిధిలోని నాలుగు వందల ఎకరాలతో పాటుగా యూనివర్సిటీకి చెందిన పదిహేను వందల ఎకరాల భూముల్లో హైదరాబాద్ లోనే ది బెస్ట్ ఏకో పార్కును అభివృద్ధి చేస్తాము. హైదరాబాద్ యూనివర్సిటీని తరలిస్తాము అని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో బ్యానర్ ఐటెం గా వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత..తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షులైన మల్లు రవి […]Read More
Tags :singidi
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. అతికొద్ది సమయంలోనే ఈ ఇండస్ట్రీ మునుపటి వైభవాన్ని సాధిస్తుంది అని అన్నారు. ఉత్తరాధి సినిమాలు అక్కడ అంతగా ఆడటం లేదు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. దీనివెనక ఎంతోమంది నటుల.. దర్శక నిర్మాతల కృషి ఉంది. […]Read More
HCU వివాదంపై స్పందిస్తే తాట తీస్తా- బడా నిర్మాతకు ముఖ్యనేత వార్నింగ్..!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల భూమి కోసం యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఆకర్శించిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించడంతో తాత్కాలికంగా ఈ వివాదం సర్దుమణిగింది. అయితే ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , నాటీ హీరోయిన్ రేణూ దేశాయి, హీరో ప్రియదర్శి, […]Read More
తమ పరిధికి మించిన వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలో స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తదితర సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు జరిపారు. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న నాలుగు ఆర్ఎంపి పిఎంపి క్లినిక్ లను తనిఖీ చేసి సీజ్ చేశారు. పట్టణంలో నిర్వహిస్తున్న కీర్తి పాలీ క్లినిక్, ప్రజా వైద్యశాల, రాజా మెడికల్ హాల్ వెనుక […]Read More
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయనకు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఘన నివాళులు అర్పించారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ జీవితం […]Read More
ఆయన నాలుగు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే.. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. అయితేనేమి తన సొంత నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నడిబొడ్డున ఓ సమస్య ఉంటే దాని గురించి మాట్లాడటం కాదు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. శేరిలింగం పల్లి గల్లీ నుండి దేశ రాజధాని ఢిల్లీని దాటి ప్రపంచానికి తెల్సిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్థానిక ఎమ్మెల్యే అయిన అరికెలపూడి గాంధీ మాట కనీసం […]Read More
గుండెపోటు రావడంతో ఎమ్మెల్యే ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన సంఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ అవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో స్థానిక మంత్రుల పర్యటన ఉంది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై పరిశీలనతో పలు కార్యక్రమాల్లో పాల్గోనడానికి పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కిందపడి పోయారు. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే.. స్వతహాగా డాక్టర్ అయిన తెల్లం వెంకట్రావు ఆ […]Read More
యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఆ భూముల్లో ఎలాంటీ పనులు చేయవద్దు. తదుపరి విచారణ జరిగేవరకూ చిన్న గడ్డిపూసను కూడా కోయకండి .. అవసరమైతే సీఎస్ ను జైలుకు పంపే హక్కు తమకుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన సంగతి తెల్సిందే. దీంతో కక్ష్య కట్టిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని […]Read More
స్వతంత్ర భారతదేశంలో ఎవరైన అఖరికీ పీఎం అయిన సీఎం అయిన అఖరికీ సామాన్యులైన రూల్స్ పాటించాల్సిందే. లేదు నేను రూల్స్ పాటించను అంటే చట్టఫర చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూల్స్ పాటించలేదని జైళ్లకెళ్లిన సామాన్యులున్నారు. ముఖ్యమంత్రులున్నారు. ప్రధానమంత్రులున్నారు. మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు.. అఖరికి ఎంపీలు సైతం ఉన్నారు.. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి మాత్రం తనకు రూల్స్ ముఖ్యంగా కోర్టులంటే పట్టవంటూ తాజాగా మరోకసారి నిరూపించుకున్నారు. హెచ్ సీయూ వివాదంలో సుప్రీం […]Read More
ప్రస్తుత ఆధునీక కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లోని కోర్సులలో మార్పులు రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సలర్లకు సూచించారు. మార్కెట్లో డిమాం డున్న కోర్సులను బోధించాల్సిన అవసరం ఉంద ని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా వర్సిటీలు పని చేయాలని అన్నారు. విశ్వవి ద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి సమావేశ మయ్యారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్థోమత లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వస్తున్నారని, వారి భవిష్యత్తును […]Read More