Tags :singidi news

Breaking News International National Slider Top News Of Today

అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏమవుతుంది..?

అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏమవుతుంది అని చాలా మందికి కొన్ని అనుమానాలు ఉండోచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండోందల ఎనబై ఆరు రోజుల పాటు సునీతా విలియమ్స్ రోదసీలో ఉన్నారు. మరి అన్ని రోజులు అక్కడ ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..?. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. తద్వారా కండరాలు, ఎముకలలో క్షీణత మొదలవుతుంది. భార రహిత స్థితి వల్ల చెవిలోని వెస్టిబ్యులర్ అవయవానికి అందే సమాచారం మారిపోతుంది దీంతో […]Read More

Breaking News International National Slider Top News Of Today

సునీతా విలియమ్స్ గురించి మీకు తెలుసా..?

సునీతా విలియమ్స్ గురించి మీకు ఈ విషయాల గురించి తెలుసా..?.. తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాము.. సునీతా విలియమ్స్ 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్ గా పని చేశారు. మధ్యదరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ISSకు వెళ్లారు. 2007లో స్పేస్లో […]Read More

Breaking News International National Slider Top News Of Today

నీటిపైనే స్పేస్ షటిల్స్ ల్యాండింగ్ ఎందుకంటే..?

దాదాపు 286రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ ఈరోజు ఉదయం తెల్లారుజామున ఈభూమీద ల్యాండ్ అయ్యారు. అయితే స్పేస్ షటిల్స్ ను నీళ్లపైనే ఎందుకు ల్యాండింగ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. అమెరికాకు గల భౌగోళిక వెసులుబాటుతో పాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాకు అట్లాంటిక్, పసిఫిక్ లాంటి మహాసముద్రాలు ఉండటం భౌగోళిక లాభం. నీళ్లపైనే ఎందుకు ల్యాండింగ్ చేస్తారంటే చివరిదశలో వేగం తగ్గించేలా వేరే మెషీన్లు అవసరం లేదు. పారాచూట్లతో ఒకవేళ ఇవి […]Read More

Breaking News International National Slider Top News Of Today

సునీత విలియమ్స్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే..!

దాదాపు 285రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా ఈరోజు తెల్లారుజామున భూమీద ల్యాండ్ అయ్యారు. కేవలం ఎనిమిది రోజుల కోసమే అక్కడకెళ్ళిన సునీత అనుకోని పరిస్థితులు ఏర్పడటంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయినా కానీ మొక్కవొని ధైర్యంతో ఆమె అక్కడున్నారు. ఐఎస్ఎస్ లో రోజూ తన విధులను తాను నిర్వర్తిస్తూనే ఉన్నారు. అనేక సవాళ్ళు ఎదురైన .. అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేసిన తట్టుకోని మరి ఆమె నిలబడ్డారు. తాజాగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్, ఓ మీడియా సంస్థ అధినేత అయిన శ్రవణ్ కుమార్ లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై సీబీఐ నుండి రాష్ట్ర సీఐడీ అధికారులకు సమాచారం వచ్చింది. వీరిద్దర్ని వీలైనంత త్వరగా మన దేశానికి .. రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్-శాసన మండలి చైర్మన్.!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలన లో కంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఏదైన ప్రభుత్వ కార్యక్రమం ఉంటే ప్రజాప్రతినిధులకు గౌరవం బాగుండేది. కేసీఆరే స్వయంగా ఫోన్ కాల్ చేసి ఆహ్వానించేవారు. అంతేకాకుండా చివరికి అటెండర్ ద్వారా ఆహ్వాన పత్రిక ఇచ్చి మరి ఇంటికి పంపించేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మమ్మల్నే పిలవడం లేదని కౌన్సిల్ లో దేవాలయాలపై జరిగిన చర్చలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చర్చలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచుతాం..

తెలంగాణలో షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రిజర్వేషన్లను పెంచడానికి సహేతుకమైన విధానం పాటించాల్సి ఉన్నందున 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఆ జనాభా నిష్పత్తి మేరకు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.మంత్రి దామోదర రాజనర్సింహ గారు శాసనసభలో ప్రవేశపెట్టిన ‘షెడ్యూల్డు కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్’ బిల్లుపై ముఖ్యమంత్రి గారు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించను.!

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించిన కుల సర్వేను తప్పుబడితే బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విడమరిచి చెప్పారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా బీసీ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు న్యాయమైన డిమాండ్..!

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు గాంచిన వేముల వాడ ఆలయానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరిగిన చర్చలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పాలనలో దేవాలయాల రూపు రేఖలను మార్చాము.దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశాము. తెలంగాణ ఏర్పడకముందు యాదాద్రి ఆలయం ఆదాయం ఎంత.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో జీతం కోసం ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిందేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతాలు కావాలంటే రోడ్డు ఎక్కాల్సిందేనా అంటూ మాజీ మంత్రి .. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు జీతాల కోసం నిమ్స్ లో ధర్నాకు దిగిన ఉద్యోగుల వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఎక్స్ లో “నిమ్స్‌ సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా, వారిని రోడ్డెక్కే దుస్థితికి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. […]Read More