తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి కరవమంటే కప్పు కోపం.. వద్దంటే పాముకు కోపం అన్నట్లు ఉందా..?. ఈ నెల 25న జరిగే సుప్రీం కోర్టు విచారణలో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారా..?. ఇప్పటికే అందిన నోటీసులతో ఆగమాగవుతున్న ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై రోజురోజుకి పెరుగుతున్న వ్యతిరేకతతో ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం అని ఫిక్స్ అయ్యారా..?. అందుకే సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో […]Read More
Tags :singidi news
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2025-26 ఏడాదిగానూ రూ.3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నిన్న బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. గత ఎన్నికల ప్రచారంలో అప్పటి పీసీసీ చీఫ్.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట విద్యా రంగానికి ప్రతి బడ్జెట్ లో 15% నిధులు కేటాయిస్తామని ఊకదంపుడు మాటలు చెప్పారు.. తీరా అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి […]Read More
మదర్ సెంటిమెంట్తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్తో ఓ చిత్రం రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో […]Read More
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ క్రమ పద్ధతిలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, వారిలో జగిరిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నమేనని వివరించారు. ఈ వర్గీకరణ ప్రక్రియ భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేశామని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై బిల్లును ఆమోదించి చట్టం చేసిన నేపథ్యంలో ఎస్సీ ప్రజా […]Read More
తెలంగాణ ప్రభుత్వంతో మెక్డొనాల్డ్స్ భారీ ఒప్పందం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అమెరికన్ మల్టీనేషన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్డొనాల్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ & సీఈవో క్రిస్ కెంజిన్స్ తో సమావేశమయ్యారు. చర్చల అనంతరం మెక్డొనాల్డ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో భారీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. మెక్డొనాల్డ్స్ పెట్టుబడుల కోసం దేశంలోని ప్రముఖ నగారాలు పోటీపడినా, హైదరాబాద్ నగరంలోని సానుకూలతలు, ఇక్కడ అందుబాటులో ఉన్న నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం తదితర అంశాలను […]Read More
ఆడబిడ్డలకు ఇవ్వడానికి పైసల్లేవు- అందాల పోటీకి మాత్రం కోట్లు..!
తెలంగాణ బడ్జెట్ పై మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అరచేతిలో వైకుంఠం ఆద్యంతం అబద్దం..ఇదే సారాంశం. 72 పేజీల భట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగింది తప్ప, పేదల సంక్షేమం పెరగలేదు అని విమర్శించారు.. ఇంకా ఆయన మాట్లాడుతూ “నా సిద్దిపేట నియోజకవర్గంలోనే రెండు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ” నేను జెడ్పీటీసీగా పోటి చేసిన.. ఎమ్మెల్సీగా పోటీ చేసిన.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన .. అఖరికీ ఎంపీగా పోటీ చేసిన ప్రతీ ఎన్నికల సమయంలో మాదిగోళ్ళ పిల్లలు నాకోసం పని చేశారు.. నావెంట తిరిగారు. నాకోసం తిరిగారు అని వారిపై తనకున్న చనువుతో నూ … ప్రేమతోనూ అలా మాట్లాడారు. దీనిపై బీఆర్ఎస్ నెటిజన్లు […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలతో పాటు చెప్పిన మాట ఇందిరమ్మ రాజ్యం తెస్తాము.. ప్రజాపాలనను తెస్తాము అని. హామీల అమలు సంగతి పక్కనెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించినవాళ్లను.. హామీలను అమలు చేయమని అడిగినవాళ్లను అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా అరెస్టైనవాళ్లు న్యాయస్థానాలకు వెళ్లడం. అక్కడ తమ గోడును వెల్లబుచ్చుకోవడం.. న్యాయస్థానాలు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసి వాళ్లకు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. […]Read More
సునీతా విలియమ్స్ ఈ రోజు తెల్లారుజామున ఉదయం గం. 3.45ని.ల ప్రాంతంలో భూమి మీద అడుగుపెట్టారు.సునీత, బుచ్విల్ మోర్వ్ లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో ‘క్రూ డ్రాగన్ వ్యోమనౌక’ తెల్లవారుజామున 3.27 గం.కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. గతేడాది జూన్లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు. దీంతో తిరిగి రావడానికి 9 నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చింది. 4 పారాచూట్ల […]Read More
భూమి నుండి అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంది..?
భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి. అయితే నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.Read More