Tags :singidi news

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పులివెందులలో వైఎస్ జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సోమవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. దీంతో రైతన్నకు చేతికొచ్చిన అరటి తోటలు నియోజకవర్గంలో నేలకొరిగాయి. ఈ క్రమంలో వాటిని పరిశీలించి రైతులను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఆదివారం రాత్రి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు. ఈ నెల […]Read More

Breaking News Slider Sports Top News Of Today

చెన్నై లక్ష్యం 156

ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన బౌలర్ నూర్ అహ్మాద్ 4 వికెట్లతో సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 155పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లల్లో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ ఔటవ్వడం జరిగింది. ఆ తర్వాత జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

హైదరాబాద్ ఘన విజయం…!

ఐపీఎల్ -2025 లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మొత్తం ఓవర్లు ఆడి 287పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్ఆర్ ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఇరవై ఓవర్లు ఆడి ఆరు వికెట్లను కోల్పోయి కేవలం 242పరుగులు మాత్రమే చేసింది. అయితే కక్ష్య […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ వచ్చే ఏఫ్రిల్ మాసం నుండి ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 30న హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డు..!

ఐపీఎల్ -2025 భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అర్చర్ మొత్తం 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కర్నూలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు..ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాన్ ఓర్వకల్ (మం) పూడిచెర్ల వద్ద నీటిగుంట పనులు ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు. అనంతరం ఆయన పంట సంజీవిని నీటిగుంట పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా జనసేనాని మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 55 వేల నీటికుంటలు ఏర్పాటు చేయబోతున్నాము.. ఉపాధి హామీ పథకం పటిష్టత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కష్టపడి పని చేస్తున్నాము.. దేశం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడ్ని నియామిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవిపై మాజీ అధ్యక్షుడు.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.. మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష నియామక బరిలో నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేను.. జాతీయ నాయకత్వం ఒకవేళ ఇస్తే మాత్రం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మరోసారి వార్తల్లో రాజా సింగ్.. ఈసారి ఏకంగా..!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ ” పార్టీలో ఉన్న చెత్తంతా బయటకు పోవాలి. పాతతరం నాయకులంతా బయటకు వెళ్లి.. కొత్తతరం నాయకులు వస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న కొంత మంది నాయకులు ఎవరూ అధికారంలో ఉంటే వాళ్లకు వంతు పాడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జూపల్లి ఏంటీ ఈ లొల్లి- మండలి చైర్మన్..!

తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో ఓ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగంపై జరుగుతున్న చర్చలో మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగాన్ని అడ్డుకునేందు కు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అంతకుందు బీఆర్ఎస్ ఎల్పీ […]Read More